రాష్ట్రంలో ఏ విధంగా పంటలు నష్టపోయినా రైతాంగానికి ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మం
కాంగ్రెస్ సర్కారుపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫ్యూచర్సిటీ ముసుగులో మరో 15వేల ఎకరాలు, గ్రీన్ఫీల్డ్ రోడ్డు పేరిట 1,000 ఎకరాలను తీసుకునేందుకు ప్రభుత్వ పెద్ద
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పరిగి నియోజకవర్గం నుంచి 60 బస్సులు, 200 ఇతర వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివెళ్తామని మాజీ ఎమ్మెల్యే కొప్పు ల మహేశ్రెడ్డి తెలిపారు. రజతోత్సవ మహాసభకు సంబంధించి ఆదివారం పరిగిలో ఆయన దగ�
వరంగల్లో ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు దం డులా తరలివెళ్లి సక్సెస్ చేద్దామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం కడ్తాల్ మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక స�
ఈనెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ (Jaipal Yadav) పిలుపునిచ్చారు. వెల్దండ మండల కేంద్రంలోశనివారం రజతోత్సవ సభ గోడ పత్రికలను విడుదల చే�
Jaipal Yadav | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ యువ నాయకులు పిల్లి శ్రీను ముదిరాజ్ను కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ శనివారం పరామర్శించారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం కడ్తాల్ మండలంలో పర్యటించనున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. పర్యటనలో భాగంగా మండల పరిధిలోని మర్రిపల్లిలో బీఆర్ఎస్ పార్ట
హామీల అమలులో పూర్తిగా విఫలమై, రైతులను మోసిగించిన కాంగ్రెస్ పార్టీని గద్దె దిగాల్సిందేనని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యక�
Jaipal Yadav | కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫమైందని విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నియోజకవ�
ప్రభుత్వం పెండింగ్ పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల పాడి రైతులు గురువారం కూడా ఆందోళనకు దిగా రు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై గురువ�
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈనెల 18న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపడుతున్నట్టు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. రాష్ట్
రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు అమలు కాకుండా పేరుకుపోగా, దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.