Jaipal Yadav | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ యువ నాయకులు పిల్లి శ్రీను ముదిరాజ్ను కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ శనివారం పరామర్శించారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం కడ్తాల్ మండలంలో పర్యటించనున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. పర్యటనలో భాగంగా మండల పరిధిలోని మర్రిపల్లిలో బీఆర్ఎస్ పార్ట
హామీల అమలులో పూర్తిగా విఫలమై, రైతులను మోసిగించిన కాంగ్రెస్ పార్టీని గద్దె దిగాల్సిందేనని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యక�
Jaipal Yadav | కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫమైందని విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నియోజకవ�
ప్రభుత్వం పెండింగ్ పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల పాడి రైతులు గురువారం కూడా ఆందోళనకు దిగా రు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై గురువ�
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈనెల 18న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపడుతున్నట్టు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. రాష్ట్
రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు అమలు కాకుండా పేరుకుపోగా, దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
కాల్వలు తవ్వమంటే కాంగ్రెస్ నేతలు గతాన్ని తవ్వుతున్నారని, తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పాపాలు తవ్వితే పుట్టల నుంచి పాములు వచ్చినట్టు వస్తాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శ�
Kalwakurthy | కల్వకుర్తి నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 9, టీడీపీ 2, ఇండిపెండెంట్లు 3, జనతా పార్టీ 2, బీఆర్ఎస్ ఒకసారి విజయం సాధించాయి. తెలంగాణ ఏర�