లైంగికదాడి కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడం, పెరోల్పై విడుదల చేయడాన్ని అడ్డుకోవాలంటే కఠిన చట్టాలు, నిబంధనలు అవసరమని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు.
గోరఖ్పూర్ జిల్లా జైలులో కూడా 12 మంది మహిళా ఖైదీలు కర్వా చౌత్ ఉపవాసం పాటించారు. అయితే భర్తలను హత్య చేసిన ఇద్దరు మహిళలు కూడా ఉపవాసం ఉండటం చూసి జైలు అధికారులు ఆశ్చర్యపోయారు.
ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి చెక్బౌన్స్ కేసులో చెన్నై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..లింగుస్వామి కేవలం దర్శకత్వమే కాకుండా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పతాకం
కాన్పూర్: యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న రాకేశ్ సచన్పై .. అక్రమ ఆయుధం కలిగి ఉన్న కేసులో ఏడాది జైలు శిక్ష ఖరారు అయ్యింది. ఆయనకు రూ.1500 ఫైన్ కూడా విధించారు. అయితే రెండు
పత్రికల్లో రాసే రాతలు, చేసే ట్వీట్లను బట్టి పాత్రికేయులను జైలుకు పంపించడం సరైనది కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లందు మున్సిపల్ కమిషనర్గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్కు కోర్టు ధిక్కరణ కింద తెలంగాణ హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లందు పట్టణంలో
మహిళను వెంటపడి వేధించిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే మహిళ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా
అర్ధర్ రోడ్ జైలులో తోటి ఖైదీని కొట్టి ఆపై అతడిని లైంగిక వేధింపులకు గురిచేసిన టీనేజర్ (19)పై కేసు నమోదైంది. వేర్వేరు నేరారోపణలపై కొద్ది నెలలుగా ఇద్దరినీ ఒకే బ్యారక్లో ఉంచగా తోటి ఖైదీ( 20) పై నింది�
పాట్నా: భార్య హత్య కేసులో భర్త జైల్లో ఉన్నాడు. మరోవైపు మరణించిన ఆ భార్య ఎంచక్కా ప్రియుడితో సహజీవనం చేస్తున్నది. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన బీహార్లోని మోతీహరి జిల్లాలో జరిగింది. లక్ష్మీపూర్కు చెందిన శాంతి �
లండన్: జర్మనీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ మూల్యం చెల్లించుకున్నాడు అధిక మొత్తంలో డబ్బులు బదలాయించడంతో పాటు ఆస్తులు దాచిపెట్టడం, బ్యాంక్ మోసాలకు పాల్పడిన కారణంగా బెకర్కు రెండున్నరేండ్ల జైలు శి�
మరో ముగ్గురికి ట్రాఫిక్ సర్వీస్ డ్యూటీ మన్సూరాబాద్ : ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు బుధవారం ఎల్బీనగర్లోని ఆరవ ఎంఎం స్పెషల్ �
ఇస్లామాబాద్: ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్థాన్ కోర్టు 31 ఏళ్లు జైలు శిక్ష విధించింది. రెండు కేసులకు సంబంధించి ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు త�
కోర్టు ధిక్కరణ కింద గురువారం ఏపీకి చెందిన 8 మంది ఐఏఎస్లకు ఆ రాష్ట్ర హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అధికారులకు రెండు వారాల పాటు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.