ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి మూడేండ్ల కఠిన కారాగారం విధిస్తూ నాంపల్లి మొదటి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సునీత శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎస్సార్నగర్ పోలీస్�
ఐదేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు జరిమానాను కోర్టు విధించింది. మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్రెడ్డి కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన తుక్రత్సింగ�
చెన్నై: ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త, నటుడు శరత్కుమార్తో పాటు మరో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ బుధవారం చెన్నైలోని ఓ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అప్పీలు చేసుకోవడానికి 30 రోజుల సమయం ఇచ్చిం�
హైదరాబాద్ : అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ ఘటన నల్లగొండలో మంగళవారం చోటుచేసుకుంది. అక్టోబరు 2011న మూసీ నది తీరం మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిల
12 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద 3 ఏండ్ల జైలు, రూ. వెయ్యి జరిమానా విధించింది. కార్ఖాన ఇన్స్పెక్టర్ మధుకర్స్వామి వివరాల ప్రకారం.. 2013లో కార్ఖాన�
హైదరాబాద్ : తాగి వాహనాలు నడిపిన 91 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్�
చెన్నై: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి కరోనా నిబంధనలను కఠినంగా
ముంబై: భీమా కోరెగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రెండేండ్లుగా జైలులో ఉన్న విప్లవ కవి వరవరరావు (81) ఎట్టకేలకు విడుదలయ్యారు. ముంబయిలోని నానావతి దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆరోగ్య కారణాలరీత్యా ఇటీవల ఆర
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను దోపిడీ చేసేందుకు యత్నించిన ఓ పాల వ్యాపారికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఎల్బీనగర్ రెండో అదనపు సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు వెల్లడించారు. రాచకొండ పోలీసుల �