ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. కొద్దిసేపు న్యాయస్థానంగా మారిన అసెంబ్లీ 20 ఏండ్ల నాటి ఘటనపై ఆరుగురు పోలీసులకు శిక్ష విధించి, వెంటనే అమలు చేసింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కఠిన ఆదేశాలు ఇచ్చారు. దేశంలోని పిల్లలు హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాలు చూస్తూ పట్టుబడితే ఐదేండ్ల జైలు శిక్ష విధించనున్నట్టు ప్రకటించారు.
ఐదేండ్ల క్రితం 16 నెలల చిన్నారిపై లైంగికదాడి చేసిన నిందితుడికి భద్రాద్రి-కొత్తగూడెం ఏడీజే కోర్టు బుధవారం 25 ఏండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.
బాలికపై దాడి చేసిన ఓ వ్యక్తికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి డీ మాధవీకృష్ణ తీర్పువెలువరిచినట్లు పోక్సో కోర్టు లైజన్ అధికారి జీ పండరి తెలిపారు. తీర్పునకు సంబంధించిన వివర�
2019లో అరెస్ట్ చేసినప్పటి నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున విధించిన జైలు శిక్షను ఒకేసారి అమలు చేయాలని కోరుతూ లక్నో హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో చివరకు సుప్రీంక�
లైంగికదాడి కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడం, పెరోల్పై విడుదల చేయడాన్ని అడ్డుకోవాలంటే కఠిన చట్టాలు, నిబంధనలు అవసరమని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు.
గోరఖ్పూర్ జిల్లా జైలులో కూడా 12 మంది మహిళా ఖైదీలు కర్వా చౌత్ ఉపవాసం పాటించారు. అయితే భర్తలను హత్య చేసిన ఇద్దరు మహిళలు కూడా ఉపవాసం ఉండటం చూసి జైలు అధికారులు ఆశ్చర్యపోయారు.
ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి చెక్బౌన్స్ కేసులో చెన్నై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..లింగుస్వామి కేవలం దర్శకత్వమే కాకుండా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పతాకం
కాన్పూర్: యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న రాకేశ్ సచన్పై .. అక్రమ ఆయుధం కలిగి ఉన్న కేసులో ఏడాది జైలు శిక్ష ఖరారు అయ్యింది. ఆయనకు రూ.1500 ఫైన్ కూడా విధించారు. అయితే రెండు
పత్రికల్లో రాసే రాతలు, చేసే ట్వీట్లను బట్టి పాత్రికేయులను జైలుకు పంపించడం సరైనది కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లందు మున్సిపల్ కమిషనర్గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్కు కోర్టు ధిక్కరణ కింద తెలంగాణ హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లందు పట్టణంలో
మహిళను వెంటపడి వేధించిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే మహిళ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా
అర్ధర్ రోడ్ జైలులో తోటి ఖైదీని కొట్టి ఆపై అతడిని లైంగిక వేధింపులకు గురిచేసిన టీనేజర్ (19)పై కేసు నమోదైంది. వేర్వేరు నేరారోపణలపై కొద్ది నెలలుగా ఇద్దరినీ ఒకే బ్యారక్లో ఉంచగా తోటి ఖైదీ( 20) పై నింది�