గుజరాత్ పోలీసులు జైళ్లలో రాత్రికి రాత్రి నిర్వహించిన భారీ ఆపరేషన్లో ఫోన్లు, ప్రాణాంతక వస్తువులు, మాదక ద్రవ్యాలు దొరికాయి. 1,700 మంది పోలీసులు 17 జైళ్లలో నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకే జీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆ ర్పై నిరాధార ఆరోపణలు చేస్తే జైలు శిక్ష తప్పద ని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు హెచ్చరించారు.
దేశంలో కరోనా విజృంభించినప్పుడు విడుదలైన దోషులు, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు 15 రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జైళ్లలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటా�
ఓ ఖైదీని వెంటబెట్టుకొని షాపింగ్ మాల్కు వెళ్లిన ఉత్తరప్రదేశ్ పోలీసుల ఘనకార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిషబ్ రాయ్ అనే వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో గత జూన్లో అరెస్టు చేసి జైలుకు ప�
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. కొద్దిసేపు న్యాయస్థానంగా మారిన అసెంబ్లీ 20 ఏండ్ల నాటి ఘటనపై ఆరుగురు పోలీసులకు శిక్ష విధించి, వెంటనే అమలు చేసింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కఠిన ఆదేశాలు ఇచ్చారు. దేశంలోని పిల్లలు హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాలు చూస్తూ పట్టుబడితే ఐదేండ్ల జైలు శిక్ష విధించనున్నట్టు ప్రకటించారు.
ఐదేండ్ల క్రితం 16 నెలల చిన్నారిపై లైంగికదాడి చేసిన నిందితుడికి భద్రాద్రి-కొత్తగూడెం ఏడీజే కోర్టు బుధవారం 25 ఏండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.
బాలికపై దాడి చేసిన ఓ వ్యక్తికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి డీ మాధవీకృష్ణ తీర్పువెలువరిచినట్లు పోక్సో కోర్టు లైజన్ అధికారి జీ పండరి తెలిపారు. తీర్పునకు సంబంధించిన వివర�
2019లో అరెస్ట్ చేసినప్పటి నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున విధించిన జైలు శిక్షను ఒకేసారి అమలు చేయాలని కోరుతూ లక్నో హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో చివరకు సుప్రీంక�
లైంగికదాడి కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడం, పెరోల్పై విడుదల చేయడాన్ని అడ్డుకోవాలంటే కఠిన చట్టాలు, నిబంధనలు అవసరమని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు.
గోరఖ్పూర్ జిల్లా జైలులో కూడా 12 మంది మహిళా ఖైదీలు కర్వా చౌత్ ఉపవాసం పాటించారు. అయితే భర్తలను హత్య చేసిన ఇద్దరు మహిళలు కూడా ఉపవాసం ఉండటం చూసి జైలు అధికారులు ఆశ్చర్యపోయారు.
ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి చెక్బౌన్స్ కేసులో చెన్నై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..లింగుస్వామి కేవలం దర్శకత్వమే కాకుండా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పతాకం
కాన్పూర్: యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న రాకేశ్ సచన్పై .. అక్రమ ఆయుధం కలిగి ఉన్న కేసులో ఏడాది జైలు శిక్ష ఖరారు అయ్యింది. ఆయనకు రూ.1500 ఫైన్ కూడా విధించారు. అయితే రెండు