రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం మంచిరేవుల గ్రామంలో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరిపిన విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ఎం రత్నారెడ్డితోపాటు ఆ అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూ�
Hyderabad | కృష్ణకాంత్ పార్కులో అనుమతి లేకుండా మహిళల ఫొటోలు తీసిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మధురానగర్ ఎస్ఐ ఉదయ్ కథనం ప్రకారం.. కృష్ణానగర్ నివాసి లక్ష్మణ్ ప్రైవేట్
AV Ranganath | బహిరంగంగా తల్వార్(కత్తి)ను ప్రదర్శించడంతో పాటు ఎలాంటి ప్రదర్శనలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.
Cat crossing path superstition | పిల్లి ఎదురురావడంతో అపశకునంగా భావించిన దొంగలు పారిపోకుండా ఆగిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసుల చేతికి చిక్కడంతో వారు అరెస్ట్ అయ్యారు (Cat crossing path superstition). ఆ దొంగల వద్ద భారీగా ఉన్న డబ్బు, నగలను పోలీసులు స్�
Ex Dacoit | ఒక గజ దొంగ (Ex Dacoit) 23 ఏండ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఒక ఆలయానికి భారీ గంటను విరాళంగా ఇచ్చాడు. అలాగే నేరాలకు దూరంగా ఉండాలని యువతరానికి సూచించాడు.
ఇద్దరు స్మగ్లర్లు జైలు పాలవ్వకుండా ఎలుకలు రక్షించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన తమిళనాడులో చేటు చేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి.
బీజేపీ, భజరంగ్దళ్పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస
Telangana | సమాజంలో క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటివారిలో చాలామంది హత్యలు, మానభంగాలు, కిడ్నాప్లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్�
పాకిస్థాన్ మిలిటరీ (Pakistan military) తనను వచ్చే పదేండ్లు జైలులో ఉంచాలని ప్లాన్ చేసిందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోపించారు. దేశద్రోహం నేరం కింద తనను జైళ్లో (Jail)ఉంచాలని ప్రణాళిక రచించిందని చెప్పారు.
పని సరిగ్గా చే యలేదన్న కోపంతో పనిమనిషిపై పిడిగుద్దులతో దాడి చేసి గాయపర్చిన భారత్కు చెందిన 37 ఏండ్ల మహిళకు సింగపూర్ కోర్టు 16 వారాల జైలు శిక్ష విధించింది. సింగపూర్లోని తన ఇంటిలో పనిచేయడానికి ఒక ఏజెంట్ ద�
High Court | ఏపీ అధికారులపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఐదుగురు అధికారులకు నెలరోజులు జైలు శిక్ష విధించింది.
బీజేపీ (BJP) ఆదేశాలను సీబీఐ (CBI) అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఐఏఎస్ అధికారి కావడి నరసింహకు సీబీఐ కోర్టు మూడేండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.లక్ష జరిమానా కూడా విధించింది. 1991 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి నరసింహపై 2006, డిసెంబర్ 2