Ex Dacoit | ఒక గజ దొంగ (Ex Dacoit) 23 ఏండ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఒక ఆలయానికి భారీ గంటను విరాళంగా ఇచ్చాడు. అలాగే నేరాలకు దూరంగా ఉండాలని యువతరానికి సూచించాడు.
ఇద్దరు స్మగ్లర్లు జైలు పాలవ్వకుండా ఎలుకలు రక్షించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన తమిళనాడులో చేటు చేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి.
బీజేపీ, భజరంగ్దళ్పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస
Telangana | సమాజంలో క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటివారిలో చాలామంది హత్యలు, మానభంగాలు, కిడ్నాప్లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్�
పాకిస్థాన్ మిలిటరీ (Pakistan military) తనను వచ్చే పదేండ్లు జైలులో ఉంచాలని ప్లాన్ చేసిందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోపించారు. దేశద్రోహం నేరం కింద తనను జైళ్లో (Jail)ఉంచాలని ప్రణాళిక రచించిందని చెప్పారు.
పని సరిగ్గా చే యలేదన్న కోపంతో పనిమనిషిపై పిడిగుద్దులతో దాడి చేసి గాయపర్చిన భారత్కు చెందిన 37 ఏండ్ల మహిళకు సింగపూర్ కోర్టు 16 వారాల జైలు శిక్ష విధించింది. సింగపూర్లోని తన ఇంటిలో పనిచేయడానికి ఒక ఏజెంట్ ద�
High Court | ఏపీ అధికారులపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఐదుగురు అధికారులకు నెలరోజులు జైలు శిక్ష విధించింది.
బీజేపీ (BJP) ఆదేశాలను సీబీఐ (CBI) అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఐఏఎస్ అధికారి కావడి నరసింహకు సీబీఐ కోర్టు మూడేండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.లక్ష జరిమానా కూడా విధించింది. 1991 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి నరసింహపై 2006, డిసెంబర్ 2
గుజరాత్ పోలీసులు జైళ్లలో రాత్రికి రాత్రి నిర్వహించిన భారీ ఆపరేషన్లో ఫోన్లు, ప్రాణాంతక వస్తువులు, మాదక ద్రవ్యాలు దొరికాయి. 1,700 మంది పోలీసులు 17 జైళ్లలో నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకే జీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆ ర్పై నిరాధార ఆరోపణలు చేస్తే జైలు శిక్ష తప్పద ని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు హెచ్చరించారు.
దేశంలో కరోనా విజృంభించినప్పుడు విడుదలైన దోషులు, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు 15 రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జైళ్లలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటా�
ఓ ఖైదీని వెంటబెట్టుకొని షాపింగ్ మాల్కు వెళ్లిన ఉత్తరప్రదేశ్ పోలీసుల ఘనకార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిషబ్ రాయ్ అనే వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో గత జూన్లో అరెస్టు చేసి జైలుకు ప�