Man Acquitted In Rape Case | అపార్థం కారణంగా అత్యాచారం జరిగినట్లుగా ఫిర్యాదు చేసినట్లు కోర్టుకు మహిళ తెలిపింది. అతడితో తనకు శారీరక సంబంధం ఉన్నట్లు చెప్పింది. దీంతో ఈ కేసులో అరెస్టై 51 రోజులు జైలులో ఉన్న వ్యక్తి నిర్దోషిగా
PM Modi: అవినీతికి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించిందని, ఆ చట్ట పరిధిలోకి ప్రధానమంత్రి కూడా వస్తారని, ఒకవేళ ఆ చట్టం ఆమోదం పొందితే, అప్పుడు జైలులో ఉన్న ప్రధాని అయినా, సీఎం అయినా..
రోడ్డుపై మద్యం సేవిస్తు హంగామా సృష్టించిన ముగ్గురు ఆకతాయిలను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 16న బండ్లగూడ నుంచి ఆరాంఘర్ వైపు బ�
జైలు శిక్ష పూర్తిచేసుకున్న తర్వాత కూడా జైల్లో మగ్గుతున్న ఖైదీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అతడు లేదా ఆమె ఏదైనా కేసులో ‘వాంటెడ్' కానట్టయితే.. జైలు శిక్షా కాలం పూర్తిచేసుకున్న దోషుల్ని వెంటనే
అతివేగం, అజాగ్రత్తగా కారు నడిపి ఓ మహిళ మృతికి కారణమైన డ్రైవర్కు నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జురిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ �
అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలకు (Election Fraud) పాల్పడినట్లు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాపై (Barack Obama)సంచలన ఆరోపణల వేళ.. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది.
Jail | నేటి యుగంలో విద్య అందరికి అవసరమని, సమాజ అభివృద్ధి కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఘంటా చక్ర�
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. రేవంత్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును రీట్వీట్ చేశారని కరీంనగర
Drunk And Drive | మద్యం వల్ల విలువైన ప్రాణాలు పోతున్నాయని రామాయంపేట ఎస్సై బాలరాజు తెలిపారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా గమ్యస్థానానికి వెళ్లాలన్నారు.
Supreme Court | ఒక కేసులో నిందితుడైన వ్యక్తిని విడుదల చేయడంలో జాప్యం చేసిన జైలు అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యక్తికి ఐదు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
మూసీ సుందరీకరణ చర్యల్లో భాగంగా ఎస్ రాంరెడ్డి అనే యజమాని నుంచి సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా స్థలం రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయని ఐఏఎస్ అధికారితోపాటు మరో అధికారికి హైకోర్�
కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ తమకొద్దని పోరాడిన రైతులను జైలుకు పంపిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వారికి సంకెళ్లు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న 12 మంది రైతులకు మంగళవారమే బెయిల్ మంజూ