Man Found Alive After Murder | హత్య జరిగిన 17 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి సజీవంగా కనిపించాడు. అయితే అతడ్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురు జైలుకెళ్లారు. అతడు బతికే ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు, జైలుకు వెళ్లిన బాధితులు ష
UP man lands in Pak jail | ప్రేమ వ్యవహారం సరిహద్దులు దాటించింది. సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని పెళ్లాడేందుకు ఒక యువకుడు అక్రమంగా పాకిస్థాన్లోకి ప్రవేశించాడు. అయితే పెళ్లికి ఆమె నిరాకరించింది. అక్రమ చొరబాటు గురించ�
సభ్య సమాజం తలదించుకునేలా భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించి, కొందరు అపరిచితులతో భార్యను అనేక ఏండ్లు రేప్ చేయించిన భర్తకు ఫ్రాన్స్లోని ఒక కోర్ట్ 20 ఏండ్ల శిక్ష విధించింది.
Pregnant Woman Gets Bail | జైలులో కాన్పు వల్ల పుట్టే బిడ్డతోపాటు తల్లిపై ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఖైదీతో సహా ప్రతి వ్యక్తి గౌరవానికి అర్హులని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రసవం కోసం నిండు గర్భిణీకి ఆరు నెలల �
Prisoner Dance | జైలులో ఉన్న వ్యక్తికి బెయిల్ కోసం ఎవరూ సహకరించలేదు. అతడి తరుఫున న్యాయవాది ఎవరూ లేరు. చివరకు లీగల్ సర్వీసెస్ అథారిటీ కృషితో అతడు బెయిల్ పొందాడు. దీంతో జైలు నుంచి విడుదలైన ఆ ఖైదీ ఆనందంతో జైలు బయట డ్య
రెండో విడత దళితబంధు నిధులడిగిన పాపానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులతోపాటు తనపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు.
2013లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన జలగం వెంకటేశ్వరరావుకు ఏడాది జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ఏసీబీ కోర్టు జడ్జీ శుక్రవారం తీర్పు వెల్లడించారు.
AP Minister Ramprasad Reddy | వైసీపీ పాలనలో ప్రజాధనం లూటి చేసిన మాజీ మంత్రులపై విచారణ కొనసాగుతుందని, వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
దొంగతనం, ఇనుప ఖనిజం అక్రమ రవాణా కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సెయిల్, మరో ఆరుగురికి ప్రత్యేక కోర్టు ఏడేండ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి అనర�
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డికి శిక్ష పడటం ఖాయమని, జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండాలని, ఈ దశలో సీఎం పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో �
ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ గ్యాంగ్ పనితీరు చర్చకు వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో 7
Prisoners Escape | విజయదశమి వేడుకల సందర్భంగా జైలులో రామ్లీలా నాటకాన్ని ప్రదర్శించారు. వానర సైన్యంలో భాగంగా కోతులు వేషం వేసిన ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. నిచ్చెనలు ఎక్కి జైలు గోడ దూకి పారిపోయారు. ఈ వ�
తనపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, 12 ఏండ్ల పాత కేసులో జైలుకు పంపించాలని అనుకుంటున్నదని కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.