Sunita Kejriwal : ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్దితి మెరుగుపరిచి, మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ను అందించిన ఘనత ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్దేనని ఆయన భార్య సునీతా కేజ్
Odisha: 14 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన కేసులో 55 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రత్యేక పోక్సో కోర్టు ఆ వ్యక్తికి 50వేల జరిమానా విధించింది. ఒకవేళ నిందితుడు ఆ డబ్బు చెల్లించకుంటే, అతనికి మరో రెండేళ�
రాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను బుధవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా వరంగల్ జైలు నుంచి 17 మందిని విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ కళాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు మార్కెట్లో ఎక్కడ చూసినా బట్టలు, బ్యాగుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, షూలు, వాటి సాక్సుల వరకు పూమా, అడిడాస్, నైకీ వంటి బడా బ్రాండ్ల పేరుతో నకిలీ ప్రొడక్టులు విపరీతంగా దర్శనమిస్తుంటాయి.
మీ స్నేహితులకో, తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్సీటీసీ ఐడీ మీద ఆన్లైన్లో రైల్వే టిక్కెట్లు బుక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్ష, భారీ జరిమానా ఖాయం.
నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, పరీక్షల్లో అక్రమాల కట్టడికి (Exam Leak) ఉద్దేశించిన చట్టాన్ని కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రభుత్వ పరీక్షల (అక్రమాల
రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని ఆమెను కోర్టు ఆదేశించింది. ఆమె
ఉగ్రవాద అభియోగాలతో ప్రస్తుతం జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న సిక్కు అతివాది అమృత్పాల్ సింగ్తోపాటు షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజినీర్ రషీద్) తాజాగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచారు. వీరి
Mumbai Serial Blast Convict Dies | ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దోషిని ఖైదీలు జైలులో హత్య చేశారు. ఐరన్ పైప్తో అతడి తలపై కొట్టి చంపారు. కొల్హాపూర్లోని కలాంబా సెంట్రల్ జైలులో ఈ సంఘటన జరిగింది.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోసం జైలులో కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిని పరిశీలించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్కు లక్ష జరిమానా �
Chandrababu | ఏపీలో ఐదేండ్ల పాటు తప్పులు చేసిన అధికార పార్టీ నాయకులకు బేడీలు వేసి జైళ్లో ఊచలు లెక్కపెట్టిస్తామని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు.