ఎన్నికల సమయంలో రెడ్లకు ఇచ్చిన న్యాయమైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారం కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
Jagtial : జగిత్యాలలో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చక్రవర్తి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిషారంలో నిర్లక్ష్యం, అవినీతి, విధుల్లో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు
సారంగాపూర్, ఆగస్టు 12: సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను, ప్రాథమిక ఆరోగ�
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో 12 వ్యవసాయ మోటర్లు కాలిపోయి అన్నదాతలకు తీవ్ర నష్టం సంభివించింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది శివారులోని ఇస్కాన్ ఆలయ సమీపంలో 33కేవీ సా�
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మెట్ పల్లి పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల్లో ప్రారంభమైన చిన్నారుల మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 30 నెలల కాలంలో దాదాపు 200 మంది చిన్నారుల వివిధ కారణాలతో మృత్యువాత పడగా, తాజాగా మల్యాలలో మరో ఇద్దరు వసత�
మూత్ర విసర్జన కోసం స్కూల్ నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో సోమవారం చోటుచేసుకున్నది.
“బీఆర్ఎస్ హయాంలో 90 శాతానికిపైగా పనులు పూర్తయిన రోళ్లవాగు ప్రాజెక్ట్కు గేట్లు ఎప్పుడు బిగిస్తరు. వర్షాలతో వరద నీరు వృథాగా పోతున్నా పట్టించుకోకపోతే ఎలా..? ఇందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ధర్మ�
SI Arrest : ఫేస్బుక్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకొని వారిపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఎస్సై కదిరే శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు.