సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో సినిమా కొరియోగ్రాఫర్ జీ శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ‘నువ్వా నేనా’ అనే టైటిల్ తో డాన్స్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు.
Tahsildar Sign Forgery | జగిత్యాల జిల్లాలో ఏకంగా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలను సృష్టించి, భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గ
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ అవగాహన పరుగు నిర్వహిస్తున్నామని డాక్టర్ ఆకుతోట శ్రీనివా
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్ 26, 2026న నిర్వహించనున్న ‘యాంటీ డ్రగ్ 3కే రన్’ కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.
చివరి దశ ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో చివరి దశలో ఉన్న వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా బీర్ �
జగిత్యాల అర్బన్, రూరల్ మండల పరిధిలో చెరువులు, కుంటలకు హద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవన్ రెడ
జగిత్యాల జిల్లా మామిడికి మరోసారి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జగిత్యాల మామిడి పండ్ల ప్రదర్శనతోపాటు విక్రయ కేంద్రాన్�
వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, బట్టపల్లి, పోతారం, నాయకపు గూడెం, బీర్పూర్ మండలంలోని బీర్పూర్, నర్సిం�
RTC Driver | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు, మక్కలు కొనట్లేదు.. ముందు వాటి గురించి పట్టించుకోండి.. అంటూ కాంగ్రెస్ నేతలకు సూచించిన విషయం తెలిసిందే.
RTC Driver | రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలంటూ రైతన్నలురోడ్డెక్కి ఆందోళనలు చేపడుతుండగా.. మరోవైపు అధికార కాంగ్రెస్ నేతలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా రోడ్డెక్కడంపై ఆర్టీసీ డ్�
రైతులకు ఇబ్బందులు కాకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అధికారులను ఆదేశించారు.
Congress | పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి తన ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన వృద్ధురాలు ముస్సె గంగవ్వ మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద
వర్షాలు రాకముందే మొక్కలు నాటేందుకు గుంతలు ఏర్పాటు చేయాలని జగిత్యాల డీఆర్డీవో రఘువరణ్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రం శివారు ఆటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు కూలీలతో గుంతలను ఏర్పాటు చేస్తుండడంతో వాట�
వృద్ధ తల్లి దండ్రుల పోషణ విస్మరించి, వేధింపులకు గురిచేస్తే వారి కుమారులు, కోడళ్లు, కూతుర్లు, వారసులకు జైలు శిక్ష తప్పదని, తల్లి దండ్రుల నుంచి కొడుకులు, కూతుర్లు పొందిన ఆస్తులను తిరిగి వారి తల్లి దండ్రుల ప�