సారంగాపూర్, ఆగస్టు 12: సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను, ప్రాథమిక ఆరోగ�
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో 12 వ్యవసాయ మోటర్లు కాలిపోయి అన్నదాతలకు తీవ్ర నష్టం సంభివించింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది శివారులోని ఇస్కాన్ ఆలయ సమీపంలో 33కేవీ సా�
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మెట్ పల్లి పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల్లో ప్రారంభమైన చిన్నారుల మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 30 నెలల కాలంలో దాదాపు 200 మంది చిన్నారుల వివిధ కారణాలతో మృత్యువాత పడగా, తాజాగా మల్యాలలో మరో ఇద్దరు వసత�
మూత్ర విసర్జన కోసం స్కూల్ నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో సోమవారం చోటుచేసుకున్నది.
“బీఆర్ఎస్ హయాంలో 90 శాతానికిపైగా పనులు పూర్తయిన రోళ్లవాగు ప్రాజెక్ట్కు గేట్లు ఎప్పుడు బిగిస్తరు. వర్షాలతో వరద నీరు వృథాగా పోతున్నా పట్టించుకోకపోతే ఎలా..? ఇందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ధర్మ�
SI Arrest : ఫేస్బుక్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకొని వారిపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఎస్సై కదిరే శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సూపర్ ఎల్నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతీ వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్క
Jagtial : 'అగ్నివీర్' రిక్రూట్మెంట్లో పాల్గొనేందుకు వీలుగా తన కుమారుడిని అబుధాబీ నుంచి అత్యవసరంగా స్వదేశానికి రప్పించాలని ఓ తల్లి 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించింది.