Jagtial : 'అగ్నివీర్' రిక్రూట్మెంట్లో పాల్గొనేందుకు వీలుగా తన కుమారుడిని అబుధాబీ నుంచి అత్యవసరంగా స్వదేశానికి రప్పించాలని ఓ తల్లి 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించింది.
RTC Bus | గుర్తు తెలియని వ్యక్తి కోరుట్ల బస్టాండ్లోకి ప్రవేశించి బస్సును తీసుకెళ్తుండగా.. సమాచారమందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సును వెంబడించారు. ఈ క్రమంలో ఆ దొంగ వేగంగా బస్సును తీసుకెళ్తూ పోలీస్ వాహనాన్ని, �
RTC Bus | ఓ వ్యక్తికి ఏకంగా బస్సుపై కన్ను పడ్డది. అది కూడా నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుపైనే పడటం గమనార్హం. ఈ దొంగ ఏకంగా దర్జాగా ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్లి ఆర్టీసీ బస్సును తీసుకెళ్లడం కల�
జగిత్యాల జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఇటైడి శేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సోమవారం నియమాక ఉ
Jeevan Reddy | జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ వద్ద వరద కాలువకు నీటిని ఎత్తిపోయాలని రైతులు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా నూకపల్లి గ్రామ శివారులో రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పోలీసులు అదుపు�
Jagtial : జగిత్యాల పట్టణ మేదరి సంఘం నూతన అధ్యక్షుడిగా చింత రమేష్ ఎన్నికయ్యారు. పట్టణ మేదరి సంఘం కార్యవర్గ ఎన్నికలు ఆదివారం స్థానిక హనుమాన్వాడలోని సంఘ భవనంలో నిర్వహించారు.
SIR Enumeration | కరీంనగర్ జిల్లా గం గాధర మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ తప్పులతడకగా మారిం ది. ఒక గ్రామ ఓటర్లకు సంబంధించిన గణనఫారాలు మరోగ్రామంలో కనిపించడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి �
PRC | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ , డీఏలు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య డిమాండ్ చేశారు.
నాలుగున్నర దశాబ్దాల చరిత్ర.. వ్యవసాయ పరిశోధనా రంగంలో పేరెన్నికగన్న వైభవం.. మూడున్నర దశాబ్దాల కాలంలో ఒక్క వరిలోనే 17 రకాల విత్తనాల సృష్టి.. తెలంగాణతోపాటు తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లాంటి రా�
జగిత్యాల పట్టణ నడిబొడ్డున సువిశాలమైన స్థలంలో ఉన్న పురాతన తహసీల్ ఆఫీస్కు ఎంతో చరిత్ర ఉన్నది. దాదాపు 90 ఏండ్ల క్రితం ఏడో నిజాం చక్రవర్తి అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిర్మితమైంది.
Pocso case | జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్ కుమార్కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 మార్చి 13న బాలికను అపహరించి లై�
సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో సినిమా కొరియోగ్రాఫర్ జీ శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ‘నువ్వా నేనా’ అనే టైటిల్ తో డాన్స్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు.