సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల �
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీపీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నార
బహ్రెయిన్ లోని నాస్ లేబర్ క్యాంపులో తెలంగాణ ప్రజలు వినాయక నవరాత్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. గణనాథుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపి, గణపతి బప్�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి ఎస్జీఎఫ్ గేమ్స్ నిర్వహణపై పీడీ, పీఈటీలతో మండల విద్యాధికారి గంగుల నరేషం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వృక్ష శాస్త్ర విభాగాధిపతి, వైస్ ప్రి
పంట సాగు చేసి 30 నెలలు దాటిన ఆయిల్ ఫామ్ తోటల్లో పూతను తొలగించొద్దని జగిత్యాల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి స్వాతి రైతులకు సూచించారు. పెగడపల్లి మండలం నంచర్ల, ఆరవల్లి, సుద్దపల్లి, పెగడపల్లి గ్రామాల్లో ఆయిల్ ఫ�
ఎన్నికల్లో హమీ ఇచ్చిన మేరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరు గ్యారంటీలు తప్పని సరిగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ క్కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం లిం�
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ హంగామా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, ఆటపాటలు పలువురిని ఆకర్షింపజేశాయి.
పారిశుధ్య నిర్వహణలో జగిత్యాల మున్సిపాలిటీ విఫలమైందని, ప్రజల జీవితాలతో చెలగాటమాడడం సరికాదని జెడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత మండిపడ్డారు. ఆమె శుక్రవారం జగిత్యాలలోని గోవిందుపల్లె ఆరో వార్డులో పర్యటించారు.
స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తిలో ఎన్ఎస్ఎస్, ఎకోక్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి వేడుకలను గురువారం సంబురంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు పర్యావరణహితమైన మట్టి వ�
రదల్లో గల్లంతై మృతి చెందిన జగిత్యాల జిల్లా వాసుల కుటుంబాలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బువారం పరామర్శించారు. జగిత్యాలలోని టీఆర్ నగర్ 47, 48వ వార్డులకు చెందిన
Missing | వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని ఉద్గార్ వద్ద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన నలుగురూ జగిత్యాల జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
కోనరావుపేట మండలంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఊరురా ఉత్తికొట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చిన్నారులు గోపికల వేషాధారణలో అలరించగా, డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. యువకులు ఆన
మెట్పల్లి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో ఆలయ అధ్యక్షుడు మైలారపు లింబాద్రి దంపతుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాల�