పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొకల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డు పుర�
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, మున్సిపాలిటీల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటి వరకు పురుషులు, మహిళలకు కలిపి ఉండగా, ఇప్పుడు జగిత్యాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓపెన్జిమ్
మూడేండ్లపాటు జిల్లా అభివృద్ధికి కృషిచేసి పాలనలో తనదైన ముద్ర వేసుకున్న కలెక్టర్ జీ రవి మహబూబ్నగర్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. 2020 ఫిబ్రవరి 4న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, కొవిడ్-19 విపత్తు సమయంల
స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఉందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కంటి సమస్యను తేలికగా తీసుకోవద్దని, ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కళ్లను పరీక్షించుకుని సురక్షితంగా కాపాడుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి అందినకాడికి అప్పులు చేసి ఉడాయించిన మోసకారి వ్యాపారి రేగొండ నరేశ్ 15 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 3.350 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జగిత్యాల డీ�
దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శుభమస్తు కన్వెన్షన్లో గురువారం దివ్యాంగుల ముఖ్యనాయకుల సమా
మేక్ ఇన్ ఇండియా పేరుతో కొత్త పరిశ్రమలు తెస్తామని డాంబికాలు పోయిన కేంద్రప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కూడా మూసేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ‘అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్ర�
జగిత్యాల గడ్డపై జనం ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు అశేషంగా ప్రజానీకం తరలివచ్చింది. చిన్నా పెద్ద అన్నతేడా లేకుండా లక్షలాదిగా కదలిరావడంతో జగిత్యాల జైత్రయ�
సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎస్టీ, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని మోతె శివారులో ఏర్పాటు చ�
‘జగిత్యాల- జైత్రయాత్ర’తో సామాజిక చైతన్యం నింపిన నేల. భూమి కోసం..భుక్తి కోసం.. విముక్తి కోసం వామపక్ష ఉద్యమాలకు ఊపిరులు ఊదిన గడ్డ ఇది. నా జననీ జగిత్యాల గడిచిన ఎనిమిదేండ్లుగా కొత్త రూపు దిద్దుకొంటున్నది. ఇక్క�
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లాలో వెల్లివిరిసిన సౌహార్దం వర్ణనాతీతం. తెలంగాణ సాధించిన అభివృద్ధికి జగిత్యాల ప్రతీక అయితే, ప్రగతి ప్రదాత పట్ల జనంలో పెల్లుబుకుతున్న అభిమానానికి తర�
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్ ఆ�
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి అమలు చేయనున్న కంటి వెలుగు కార్�