మల్లాపూర్ మండల జేసీబీ ఓనర్స్ యూనియన్ అసోషియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గంను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
పెగడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. జతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
పెగడపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో భారీ వర్షాలకు నష్ట పోయిన పంటలను శుక్రవారం అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ ఆనంద్ కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ గ�
పెగడపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రెండేళ్ల పాటు విధులు నిర్వహించి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి బదిలీ అయిన శ్రీనివాస్రెడ్డికి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆత్మీయ సన్మానం నిర్వహ�
రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్(https://registration.telangana.gov.in) పనిచేయక పోవడంతో క్రయ విక్రయ దారులు రిజిస్ట్రేషన్ కార్యాలంలో నిరీక్షిస్తున్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్స్ కోసం, ఇతర అవసరాల కోసం రిజిస్ట్రే�
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు జగిత్యాల జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నార్కోటిక్స్, కొకైన్, గంజాయిలాంటి నిషేదిత మత్తుపదార్థాలను గుర్తి�
కురుస్తున్న భారీ వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కాసారపు భూమారెడ్డి అన్నారు. ఆ సంఘం నాయకులతో కలిసి రైతులను సమస్యలను పరిష్కారించాలని కోరుతూ త
ఉద్యమ పోరాటాల వలనే ఎస్సీ వర్గీకరణ సాధించామని కోర్టు కు హాజరైన ఎమ్మార్పీఎస్ నేతలు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థాన కోర్టు కు ఎమ్మార్పీఎస్ నేతలు మంగళవారం హాజరయ్యారు.
జగిత్యాలలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో హాస్టల్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దరూర్ క్యాంపులో గల ఎస్సీ వసతి గృహంలో ఎనిమిదో తరగతి విద్యార్థి హిమేశ్ చంద్ర గురువారం హాస్టల్ భవనంపై ఆరేసిన దుస్�
ధర్మపురిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య నిర్వహణ సరిగాలేక పరిస్థితి అధ్వాన్నంగా మారింది. రోడ్లు, వీదులు, డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. దోమలు వృద్ధి చెంది ప్రజలు త్రీవ ఇబ్బందులు �
పోషకాహారం తీసుకోవడం ద్వారనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ధర్మపురి ప్రాజెక్ట్ సీడీపీఓ వాణిశ్రీ అన్నారు. పోషణమాసం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కస్తూరిభా విద్యాలయంలో ‘మీరు తినే ఆహారం మీ పెరుగుదల’ అ�
బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వ్యవహారిస్తున్న కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన విలేక�
గల్ఫ్ దేశమైన దుబాయ్ లో మండలంలోని వాల్గొండ ఎస్టీ తండ గ్రామానికి చెందిన లకావత్ రమేష్ (40) అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు, బందువులు బుధవారం తెలిపారు. రమేష్ గత కొంత కాలంగా జీవనోపాది నిమిత్తం దుబాయ్ వెళ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. రాయికల్ పట్టణం లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె �
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ల విద్యార్థుల కు ధీటుగా సైన్స్ డ్రామా లో ఉత్తమ ప్రతిభ ను కనభర్చిన కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల పై ప్రశంసల జల్లు కురిసింది. శాస్త్ర సాంకేతికత ప్రధాన అంశంగా జగిత్యాల �