కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లి గ్రామంలో నాలుగో వార్డ్ లో ఇద్దరు పోటీ చేయగా సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్ వేసి గెలుపు నిర్ధారించారు. గ్రామంలోని నాలుగో వార్డులో 212 ఓటర్లు ఉండగా వార్డ�
బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్ లో చర్చించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ లో చేర్చితేనే 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం అవుతుంద
జగిత్యాల పట్టణాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 21వ వార్డులో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, 4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర రూ.4 లక్షల తో సీసీ రో�
బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామశివారులో మద్దునూర్ కు చెందిన గొల్లపెల్లి జగ్గయ్యకు చెందిన ద్విచక్రవాహనం ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల రన్నింగ్లోనే మంటలు చెలరేగి నిప్పులు చిమ్ముతూ కాలిబుగ్గిపాలై�
జాతకంలో యోగం ఉంటే ఎవరు ఆపలేరని అవకాశం తన్నుకుంటూ వస్తుందని శృంగేరి శారదపీఠం ఆస్థాన పండితులు, ప్రవచకులు, డాక్టర్. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు.
మూడో విడతలో నిర్వహించే గ్రామ పంచాయితీ ఎన్నకల నేపథ్యంలో పోలింగ్ కు అవసరమయ్యే ఎన్నికల సామగ్రిని సిబ్బందికి సిద్ధంగా ఉంచినట్లు ఎంపీడీఓ నరేశ్ తెలిపారు. మండలంలోని 25ఆర్వో, 224 పీఓలకు సంబందించి ఎన్నికల సిబ్బంది
ఆ బాలుడి బర్త్ డే రోజే డెత్ డే గా మారడం ఆ బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పుట్టినరోజు జరుపుకోవాలని తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడం వారికి పుట్టెడు దుఃఖా
సారంగాపూర్, బీర్ పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై ఆదివారం సారంగాపూర్, బీర్ పూర్ మండల కేంద్రాల్లో ఆధికారులు అవగాహన కార్యక్రమాలను ఏ�
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదేనని, విస్మరిస్తే జైలు శిక్ష, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పీ మధుసూదన్ హ
పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు స్థానాలు అన్ని ఏకగ్రీవం కానున్నాయి. గ్రామానికి చెందిన 8 వార్డు స్థానాలకు గాను, ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో దాదాపుగా వార్డు సభ్య�
అయ్యప్పస్వామి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా శనివారం పట్టణంలో అయ్యప్ప ఆరట్టు వేడుకలను అయ్యప్ప స్వాములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలను ప్రత్యేక వాహనంల�
కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సారంగాపూర్ ఎస్సై గీత పేర్కొన్నారు. మండలంలోని రేచపల్లి గ్రామంలో యువత, అభ్యర్థులు, గ్రామస్తులతో శుక్రవారం సమావేశ�
పాడి రైతులకు, పశు పోషకులకు మరిన్ని అధునాతన సేవలు అందించేందుకు పశు వైద్య కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు.