ఆరు గ్యారంటీలంటూ ఝూఠా మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ ఓటర్లకు పిలపునిచ్చారు.
కోరుట్ల లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున
ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి128 వ జయంతిని శనివారం కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షు�
సారంగాపూర్ మండలంలోని అతిపెద్ద గ్రామమైన ఉమ్మడి రేచపల్లి గ్రామంలో అగ్రికల్చర్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం గ్రామ సర్పంచ్ బాస మహేష్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యలయంలో వినతి పత్రం అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో మంగళవారం సమావేశం ని
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు. కోరుట్ల మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట
సారంగాపూర్ మండలంలోని అతిపెద్ద గ్రామమైన రేచపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలని కోరుతు సోమవారం గ్రామ సర్పంచ్ బాస మహేష్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జిల్లా రీజనల్ మేనేజర్ కు వినతి పత్ర�
క్రీడలతో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని, క్రీడలు ఆడడం వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తహసల్దార్ వహిదొద్దీన్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సో�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను బదనాం చేసి శునకానందం పొందాల చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చేపుతారని ఏఎంసీ మాజీ చైర
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ �
తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలిముఖ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సీట్ నోటీలు ఇవ్వడంపై సారంగాపూర్, బీర్పూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాల్లో ఆదివారం నిరన కార్యక్రమాలను చేపట్టారు.
L Ramana | జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామానికి చెందిన పాలకవర్గాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ సన్మానించారు. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సంగెం కీర్తన రమేశ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు శని�
కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామికమని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడా
కోరుట్ల పట్టణంలోని 8, 9వ వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు యువకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక 9వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థి గండ్ర శిల్పారావు ఆధ్వర�