బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో ధాన్యం కొనుగోల్లు పూర్తి కావడంతో గురువారం గ్రామ సర్పంచ్ హర్షకోట రాజగోపాల్ రావు ఆధ్వర్యంలో హమాలీలను అభినందిస్తు వారిని సన్మానించారు.
మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
ఇందిరమ్మ పథకంలో వచ్చిన భూమిని సాగు చేసుకోనివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ గుట్రాజపల్లికి చెందిన రైతు కల్లేపల్లి గంగయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశార�
జగిత్యాల రూరల్ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన శ్రీలత (20) సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా రాఘవేంద్ర సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-2 అధికారిగా ఎంపికై శిక్షణ అనంతరం మొదటిసారిగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా రాఘవేంద్ర నియమితులయ్యారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్కు చెందిన ఓ విద్యార్థి గత నెల 27న హైదరాబాద్లో తప్పిపోయాడు. పలుచోట్ల తల్లిదండ్రులు, పోలీసులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో అతడి మృతదేహం లభ్�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో గోలి రాజేందర్ రెడ్డి అనే రైతుకు చెందిన జామ తోట ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దద్దమైంది. గ్రామ సమీపంలోని తన వ్యవసాయ భూమిలో రాజేందర్ రెడ్డి రెండు ఎకర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అడ్వకేట్లు శనివారం రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిశారు . రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అడ్�
సారంగపూర్ మండలం పెంబెట్ల కొనాపూర్ గ్రామానికి చెందిన గడుప బక్కవ్వ( 81)అనే వృద్ధురాలిని తన కన్న కొడుకు లింగారెడ్డి, కోడలు లక్ష్మి ఇంట్లోంచి గెంటి వేశారు. కాగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్ల
మే నెలకు సంబంధించిన పెన్షన్ ఇంత వరకు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ముందు విద్యుత్ సంస్థ పెన్షనర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు.
రూ.80 వేల లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ మొయినొద్దీన్ పట్టుబాట్టబడ్డాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కోరుట్ల పట్టణంలోని పీవీ నరసింహరావు పశు వైద్య కళాశాలలో శరీర ధర్మ శాస్త్ర విభాగాధిపతిగా సేవలందిస్తున్న డాక్టర్ రాథాకృష్ణ పులికంటి, డాక్టర్ వర్గీస్ కురియన్ జాతీయ విశిష్టత -2026 పురస్కారం అందుకున్నారు.
తమకు చెల్లించాల్సిన బిల్లుల జాప్యాన్ని నిరసిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన ఘటన మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంగళవారం ఉదయం తీవ్ర ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)కు చెందిన అధికారి నర్సింగ్ కలెక్టరేట్ లిఫ్ట్లో చిక్కుకుని గంటన్నరపాటు తీవ్ర �