నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే’.. భాషా సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, ఫోన్లలో స్టేటస్ రూపంలో దర్శనమిస్�
పెళ్లిళ్లకు, విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు అతి తక్కువ ధరలకే అద్దెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ పేర్కొన్నారు.
పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జగిత్యాలకు చెందిన శ్రీ పావని వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బండారి మణ�
గంగాధర మండలం మంగపేట గ్రామ శివారులో జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారిపై రైల్వే గేటు పడడంతో పేషంటుతో కరీంనగర్ ఆసుపత్రికి వెళుతున్న అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకు పోయింది.
కోరుట్ల కాంగ్రెస్ పార్టీలో వేరు కుంపట్లు సంచలనం రేపుతున్నాయి. కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ అధికారులు మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు మున్సిపల్ ప్రత్
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదం చేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్లకుంట్ల అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్న�
విద్యుత్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక ( సీజీఆర్ఎప్-2) చైర్మన్ ఎరుకల నారాయణ స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 50 వేలకు పైగా బ
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఒక మూడేళ్ల చిన్నారి భక్తి పారవశ్యంలో ఉపవాస దీక్ష చేపట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చిన్న వయసులోనే మతపరమైన ఆచారాల పట్ల ఆసక్తి చూపుతూ, కుటుంబసభ్యులతో కలిసి ఉపవా�
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో శుక్రవారం అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో జరిగిన కళ్యాణం వేడుకలో అర్ధనారీశ్వరులు (హిజ్రాలు) శివుడిని వివాహం చేసుకున�
కార్యదర్శితో పాటు తమను అధికారులు పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలో జరిగే ఏ సమాచారమూ తమకు ఇవ్వడం లేదని పెగడపల్లి మండలం నరసింహునిపేట ఉప సర్పంచ్ నేరువట్ల శేఖర్, పలువురు వార్డు సభ్యులు ఆరోపించారు.
కోరుట్ల పట్టణంలోని హజీపురా కాలనీకి చెందిన రజియోద్దీన్ అనే వ్యక్తి ఇంటిలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు రూ.ఆరు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది.
Kukkala Madhu | జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామానికి చెందిన కుక్కల మధు మృతదేహం ఇరాక్ నుంచి స్వగ్రామానికి చేరుకుంది. కుక్కల మధు ఇరాక్లో నెలరోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందారు.