పేద విద్యార్థుల చదువుకు తోడ్పడాలనే లక్ష్యంతో మిత్రబృందం చూపిన ఔదార్యం అందరి మనసులను హత్తుకున్నది. విద్యకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్�
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 2023-24 సంవత్సరం గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల క్రితం మండలంలోని పెంబట్ల కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణం, గదుల మరమ్మతులు చేసినప్పటికీ ఇంతవరకు తమకు బిల�
పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. హుండీ ద్వారా రూ.95657 నగదు, మిశ్రమ వెండి, రాగి సమకూరినట్లు ఆయన �
కోరుట్ల పట్టణానికి చెందిన యువకులు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ పోటీల్లో ప్రతిభ కనపరిచారు. హైదరాబాదులోని జీహెచ్ఎంసీ క్రీడా మైదానంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ స్పోర్ట్స్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించ�
సారంగాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల కోసం ప్రభుత్వంపై విశ్రాంత ఉద్యోగుల ఒత్తిడి రోజురోజుకు తీవ్రమవుతున్నది. రిటైర్మెంట్ అయిన రెండు నెలల లోపే చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఏళ్ళు గడుస్తున్న అందకపోవటంతో, విశ్రా�
Jagityal : గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జోరుతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీకి షాక్లు తగులుతున్నాయి. సారంగాపూర్ మండలం మేడారం తండా (Medaram Thanda) గ్రామ సర్పంచ్ భూక్య సరిత చిరంజీవి(Bhukya Saritha Chiranjeevi) గులాబీ పార్టీ�
సారంగాపూర్ మండల కేంద్రం శివారులోని కెనాల్ కు రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు గండి పడడంతో సోమవారం గ్రామ సర్పంచ్ చేకూట అరుణ శేఖర్ ఆధ్వర్యంలో నూతన పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు భూమిపూజ చేసి మరమ్మత�
Jagityal : జగిత్యాల జిల్లాలో ఒకే నంబర్ ప్లేట్తో తిరుగుతున్న రెండు వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. ఓకే నెంబర్ ప్లేట్తో రెండు టాటా ఏస్ (TATA Ace) వాహనాలు ఉండడం గమనించారు.
ఈనెల 21న హైదరాబాదులో టీఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన అభ్యుదయ ఉత్సవ విద్యా సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్ అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ పాలనలోని పట్టణాలకు దీటుగా పల్లెలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.
యువత ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.
ఈటి టెక్ ఎక్స్ ఎక్స్పో బ్రెయిన్ ఫీడ్ కార్యక్రమం స్కూల్ ఫస్ట్ యాప్, ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 13న హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ�
జగిత్యాల జిల్లాలో మూడోవిడత లో ఎన్నికలు జరుగునున్న ఆరు మండలాల పరిధిలో సోమవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రచారం ముగిసింది. ఎన్నికల నిబంధనల మేరకు పోలింగ్. సమయానికి 44గంటల ముందు నుంచే బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగిం�