వయసు నిండిన ఓ యువతి, యువకుడి ప్రేమ బంధం చివరికి మరణంలో సైతం వీడలేదు. గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుని చివరికి పెద్దలను సైతం ఒప్పించి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే దంపతుల జంట ఉరేసుక�
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హన్మంతరావు ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి మంగళవారం ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, యూకే బీఆర్ఎస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు. యూకే లోని లండన్ లో బీఆర�
కోరుట్ల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈమేరకు పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్�
పెగడపల్లి మండలంలో చేపట్టనున్న జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ సయ్యద్ నిజాముద్దీన్ పేర్కొన్నారు. పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన గణనకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కోరుట్ల ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న డ్రై�
చిన్నారులకు పోషకాలు కలిగిన చిరుధాన్యాలను తప్పకుండా తినిపించాలని గ్రామ సర్పంచ్ ఆకుల రమేష్ సూచించారు. సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో ధర్మపురి సెక్టార్ పరిధిలో పోషన్ పక్�
కోరుట్ల పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సముదాయంలో శనివారం మొదటి తరగతి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యా
KCR Sabha | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో ‘ప్రజా ఆశీర్వాద సభ’ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ కీలక నేతలు బిజీబిజీగా ఉన్నారు. స్థానిక నేతలు
జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించే కేసీఆర్ బహిరంగసభ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని కేసీఆర్ సభ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద
ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను ప్రజలు విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
రాజకీయాల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ తేజస్వి సూర్య ను పదవి నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని తెలంగాణవాది, ఉద్యమకారుడు, జానపద కలకారుడు అలుగునూరి@ మోరపల్లి ప
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుట్ల పట్టణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ శాఖల ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధుల�
కోరుట్ల పట్టణంలోని పురాతనమైన గడి బురుజుల స్థలాలను కాపాడాలని కోరుట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను గురువారం కలిసి వారు వినతి పత్రం అందజ�
జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభకు లక్ష మందికిపైనే తరలించి విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం