గోదావరి నది తీరాన గల ప్రసిద్ధి గాంచిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండలోని శ్రీ రామలింగేశ్వరస్వామి త్రికుటాలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రుపొందిస్తున్నట్లు రాష్ట్ర పురవాస్తు శాఖ డైరెక�
మొక్కలు నాటి సంరక్షించాలని జగిత్యాల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మొక�
రక్త నిధిలో ఎల్లప్పుడు తగిన నిల్వలు ఉండాలంటే యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తరచుగా రక్తదానం చేయాలని జగిత్యాల ప్రభుత్వ రక్తనిధి అధికారి ముస్కు మైత్రిరెడ్డి సూచించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులు, �
జగిత్యాల పట్టణంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమలు, ఈగల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని 50వ వార్డు కౌన్సిలర్ ములస్తం లావణ్య మహే
మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువులో ఆదివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 15 కిలోల భారీ చేప చిక్కింది. వారి కథనం మేరకు గత రెండు, మూడేళ్లుగా పెద్ద చెరువులో నీరు ఎక్కువగా ఉన్నందున చేపలను పెట�
వానా కాలం ప్రారంభమై 15 రోజులు గడిచినా చినుకు రాక నేల చిత్తడిగాక రైతులు దిగాలుగా చూస్తుండగా పిల్లలు దేవుల్లతో సమానమని వారి చేతైనా కప్పతల్లి ఆట ఆడిద్దామనుకున్నారో ఏమో వారి ఆటతో గ్రామస్తులు ముచ్చటపడ్డారు.
ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి లయన్స్ క్లబ్ ద్వారా తమ వంతు కృషి చేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవేల్లి తిరుపతి అన్నారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో లయన క్లబ్ ఆధ్వర్యంలో స్
కోరుట్ల పట్టణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. హైదరాబాదులో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే
రుట్ల మండలంలోని అయిలాపూర్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థఙ అంకం రాహుల్ మృతిపై అనుమానాలు నివృత్తి చేయాలని, మృతికి కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతూ కోరుట్ల పట్టణంలో పద్మశాలీ సంఘం నేతలు, గ్రా�
గ్రామంలో చేపట్టే భూసర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. బీర్పూర్ మండలంలోని కొమన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డొంకేశ్వరం గ్రామంలో భూభారతి భూ రీసర్వే చేపట్టడం కోసం మంగళవారం రైతు�