కార్యదర్శితో పాటు తమను అధికారులు పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలో జరిగే ఏ సమాచారమూ తమకు ఇవ్వడం లేదని పెగడపల్లి మండలం నరసింహునిపేట ఉప సర్పంచ్ నేరువట్ల శేఖర్, పలువురు వార్డు సభ్యులు ఆరోపించారు.
కోరుట్ల పట్టణంలోని హజీపురా కాలనీకి చెందిన రజియోద్దీన్ అనే వ్యక్తి ఇంటిలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు రూ.ఆరు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది.
Kukkala Madhu | జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామానికి చెందిన కుక్కల మధు మృతదేహం ఇరాక్ నుంచి స్వగ్రామానికి చేరుకుంది. కుక్కల మధు ఇరాక్లో నెలరోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందారు.
Mallapur | జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం శివారులో ఓ స్కూల్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బోల్తాపడిన వాహనం మండల కేంద్రంలోని వికాస్ మోడల్ స్కూల్కు చెందినదని స�
సారంగాపూర్ మండలంలోని మ్యాడారం తండా గ్రామంలో ఆదివారం బంజారాలా ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 287 జయంతి భోగి బండార్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
మావోయిస్టు అగ్రనేత కోరుట్ల కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల ఎదుట లొంగిపాయరనే వార్తల నేపథ్యంలో తిరుపతి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి సంబరాలు జరుపుక
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మొదటి వార్డ్ కౌన్సిలర్ చెట్టే గంగాధర్, 7వార్డ్ కౌన్సిలర్ కోరు కంటి రాము, 37 వార్డు కౌన్సిలర్ కొక్కు అనిత గంగాధర్ను జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పట్ట
పీఎంశ్రీ పథకం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. భక్తులంతా 'హర హర మహాదేవ' అంటూ శివనామస్మరణలో మునిగిపోయిన వేళ సూది మొనపై శివయ్య విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు.
మల్లాపూర్ మండల కేంద్రంలోనీ ప్రసిద్ధిగాంచిన అతి పురాతన కనక సోమేశ్వర స్వామి దేవాలయం సోమన్న గుట్ట మీద మహా శివరాత్రిని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహి�
: కోరుట్ల పట్టణంలోని పురాతనమైన మహాదేవ స్వామి ఆలయంలో గాయకుడు, రచయిత నల్లగొండ గద్దర్ నరసన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కార్మిక రైతు ప్రజా వ్యతిరేక నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు డిమాండ్ చేశారు.
రెండు నెలల క్రితం కొడిమ్యాల గ్రామపంచాయతీ డ్రైనేజీ లోని చెత్త తీసి రోడ్డుపై వేశారు. కాలనీవాసులు చెత్తను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు చ�