పద్మశాలీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణ శివారులోని కొనరావుపేట రోడ్డులో సీఎస్ఆర్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించిన పద్మశాలీ సంఘ భవనాన్�
మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామ పరిధిలోని భూములను సంబధించిన సరిహద్దులను చూపిన తర్వాతనే అధికారులు పక్క గ్రామమైన సంగెం-శ్రీరాంపూర్ గ్రామంలో భూ సర్వేను చేపట్టాలని ఓబులాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశ
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రహదారిపై కల్లూరు ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు సోమవారం మెరుపు ధర్నా చేపట్టారు. పాఠశాలకు అదనపు బస్సులు నడపాలని రహదారిపై బైఠాయించి నిరసన �
ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు వ్యవసాయం చేసినట్లయితేనే నేల ఆరోగ్యం బాగుపడుతుందని రైతుల ఆరోగ్యాలు మెరుగుపడతాయని సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి వి భాస్కర్ అన్నారు.
స్వామియే శ్రీ సోమేశ్వర నమో నమః అనే భక్తుల శివ నామస్మరణాలతో మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మార్మోగింది. ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం సుమారు పదహ
మత్స్యకారుల సొసైటీలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారమందించాలని బీఅర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. రాయికల్, చెర్లకొండాపూర్ గ్రామాల మత్స్య సహకార సంఘాలు ఏకగ్రీవం
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా నాయకులను అరెస్టు �
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో గ్రామాభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతీ ఒక్కరూ ఎండ గట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం జిల్లా ఇంచార్జి లెల్లల బాలకృష్ణ పిలుపునిచ్చారు.
వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకంలో తప్పుగా ముద్రితమైన పేరును సవరించేందుకు ఓ రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ అధికారి (జీపీవో)రాజ
జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామంలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లును రాష్ట్ర విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, మిల్లులోని సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు.
సాధారణ తనిఖీలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను మంగళవారం తనిఖీ చేశారు.
పుట్టిన ప్రతీ బిడ్డకు తల్లిపాలు పట్టించాలని ఏసీడీపీఓ మౌనిక అన్నారు. సారంగాపూర్ మండలంలోని ఆర్పల్లి గ్రామంలో మహిళాభివృద్ధి శిక్షణ సంక్షేమశాఖ ధర్మపురి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులు తల్లిపా�
బీర్పూర్ మండలంలోని చర్లపల్లి గ్రామ రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు వాగు కాలువకు ఆటు ఇటు కర్రలతో వంతెన ఏర్పాటు చేసుకుని దాటుతున్నారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో రోళ్లవాగు ప్రాజెక్ట్ లోకి భా�