మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో గ్రామాభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతీ ఒక్కరూ ఎండ గట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం జిల్లా ఇంచార్జి లెల్లల బాలకృష్ణ పిలుపునిచ్చారు.
వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకంలో తప్పుగా ముద్రితమైన పేరును సవరించేందుకు ఓ రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ అధికారి (జీపీవో)రాజ
జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామంలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లును రాష్ట్ర విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, మిల్లులోని సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు.
సాధారణ తనిఖీలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను మంగళవారం తనిఖీ చేశారు.
పుట్టిన ప్రతీ బిడ్డకు తల్లిపాలు పట్టించాలని ఏసీడీపీఓ మౌనిక అన్నారు. సారంగాపూర్ మండలంలోని ఆర్పల్లి గ్రామంలో మహిళాభివృద్ధి శిక్షణ సంక్షేమశాఖ ధర్మపురి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులు తల్లిపా�
బీర్పూర్ మండలంలోని చర్లపల్లి గ్రామ రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు వాగు కాలువకు ఆటు ఇటు కర్రలతో వంతెన ఏర్పాటు చేసుకుని దాటుతున్నారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో రోళ్లవాగు ప్రాజెక్ట్ లోకి భా�
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శపాఠశాలకు వెళ్లే దారిలోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు పూర్తిగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.
కల్యాణలక్ష్మీ పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్న నిరుపేద కుటుంబాలు డబ్బుల కోసం సంవత్సరం కాలం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక�
మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సాంబారి శంకర్, వైస్ చైర్మన్గా చి
భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్ గ్రామాల�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తించిన సరళ మంగళవారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సమావేశ మందిరంలో వీడ్కోలు సమావేశాన్ని ఆస�
గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక వాగ్ధానాలు మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాలు, తదుపరి ఏటా లక్ష చొప్పున ఉద్యోగాల కల్పనతో పాటు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, రెవెన్యూ కార్యాలయాలలో తొ�
మెట్పల్లి పట్ట ణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో 63వ జాతీయ రహదారి పక్కనగల చెట్టును మంగళవారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డార�