జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ - మద్దునూర్ గండి గుట్ట పై గుప్తనిధుల కోసం జరుగుతున్న అనుమానాస్పద బ్లాస్టింగులు తిమ్మాపూర్, రాయపట్నం, మద్దునూర్ గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి.
అకాడమీ ఫీజ్ చెల్లించనిదే పరీక్ష ఫీజ్ తీసుకోమంటూ ఆల్ఫోర్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఆ కళాశాల పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి బాగోజీ ముఖేష్ కన్నా కలెక్టర్ ను కోరా
వరి కొయ్యల అవశేషాలను కాల్చడం వల్ల సేంద్రీయ పదార్థాలు, పోషకాలు నశిస్తాయని నేలలోఉన్న వానపాములు సూక్ష్మజీవులు వేడితో చనిపోతాయని సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని రేచపల్�
పెగడపల్లి మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు హిందూ ధర్మ రక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం భూమి పూజ చేశారు. ప్రాథమిక సహకార సంఘం కార్యాలయ సమీపంలో ఈ విగ్రహం ఏర్పాటు గాను కమిటీ సభ్యుల�
నిర్మల్ కోర్టు ప్రాంగణంలో న్యాయవాది పుట్ట అనిల్ కుమార్ పై పోలీస్ దాడిని నిరసిస్తూ కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు గురువారం అవగాహన కల్ప�
కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలకు మంజూరైన రూ.37.40 కోట్ల యూఐడీఎఫ్ అభివృద్ధి నిధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
పెగడపల్లి మండలం దేవికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియ�
అలవికాని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై పాలన సాగిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 143 మంద�
పెగడపల్లి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని స్థానిక కేడీసీసీ బ్యాంక్ వద్ద గల మూలమలుపులో వాహనాల వేగ నియంత్రణకు గాను శని
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్ర
సారంగాపూర్ మండలంలోని ఒడ్డెరకాలనీ గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ సిబ్బంది తాటికమ్మలపై చెత్తను తరలించడం కనిపించింది. గ్రామ పంచాయతీకి చెత్తను తరలించేందుకు ట్రాక్టర్ ఉన్నప్పటికి నిర్వహణకు కావాలిన డబ్బ�
పెగడపల్లి మండలం నామాపూర్ లో బుధవారం మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల పశు వైద్యాధికారి హేమలత మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచి
సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు. మండల పరిషత్ కార్యలయంలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమీక్ష సమావే�
పెగడపల్లిలో మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగంవంతం చేయాలని మర్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని మద్దులపల్లిలో సహకార సంఘం, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన సోమవారం పరిశీలించారు.