రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయ కోణంతో కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారని, కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య�
మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమగిరి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రాంచందర్ కు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు.
కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురైన సంఘటన కలకలం రేపింది. కోరుట్లలోని ఆర్టీసీ కొత్త బస్టాండు ప్లాట్ ఫామ్ నంబర్-9పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును అధికారుల కళ్లుగప్పి గుర్తు తెలియని దుండగుడ
కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్డుకు చెందిన మగ్గిడి రవీందర్-సుమ దంపతులకు ముగ్
మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు గాను సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కోరుట్ల పోలీస్ స్టేష�
మల్లాపూర్ మండంలోని ముత్యంపేట గ్రామంలో లయన్స్ క్లబ్, మెట్పల్లి పట్టణానికి చెందిన మైత్రి ఆసుపత్రి సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఉచిత గుండె మెగా వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది.
క్షణికావేశంలో ఓ భార్య భర్తను రోకలిబండతో తలపై మోది హత్య చేసిన సంఘటన కోరుట్లలో జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట బుడగ జంగం కాలం చెందిన ఇప్ప కాశీరాం (35) కు అదే
గ్రామాల్లో అర్హులైన ప్రతీ ఓటరు నమోదు అయ్యేలా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో ఆయన మంగళవారం పర్యటించారు.
యాజమాన్య పద్ధతులు పాటిస్తే మామిడిలో అధిక దిగుబడులు సాధించవచ్చని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఇబ్రహీంనగర్ గ్రామంలో జగిత్యాల జిల్లా మామిడి రైతులకు సోమవారం అవగాహ�
నవమాసాలు మోసిన ఓ తల్లిని వృద్ధాప్యంలో సాదాల్సిన కొడుకు కర్కషంగా ప్రవర్తించి ఇంటి నుండి గెంటేశాడు. ఈ కర్కష ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో కొత్త పేట గ్రామంలో చోటుచేసుకుంది.
గోదావరి నది తీరాన గల ప్రసిద్ధి గాంచిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండలోని శ్రీ రామలింగేశ్వరస్వామి త్రికుటాలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రుపొందిస్తున్నట్లు రాష్ట్ర పురవాస్తు శాఖ డైరెక�
మొక్కలు నాటి సంరక్షించాలని జగిత్యాల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మొక�
రక్త నిధిలో ఎల్లప్పుడు తగిన నిల్వలు ఉండాలంటే యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తరచుగా రక్తదానం చేయాలని జగిత్యాల ప్రభుత్వ రక్తనిధి అధికారి ముస్కు మైత్రిరెడ్డి సూచించారు.