డీఎంఈ రమేశ్ రెడ్డి | రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంజూరు చేసిన 14 వైద్య కళాశాలలన్నింటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. నర్సింగ్ కాలేజీలకు సైతం పూర్తిస్థాయి బోధన, బోధనేతర పోస్టులను �
ప్రతి ఎస్సీ కుటుంబానికీ దళితబంధులబ్ధిదారుల ఖాతాల్లో 10లక్షల చొప్పున జమకలెక్టర్ ఖాతాలోకి 1,500 కోట్లురెండు మూడు రోజుల్లో మరో 500 కోట్లుసీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జాసర్వే వివరాలు వెల్లడించిన కలెక్టర్ క�
అందుబాటులో ఉండి సేవ చేస్తాప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీకి ఓటేయండిటీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కందుగుల, వావిలాలలో ‘ధూంధాం’హాజరైన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, సాంస్కృతిక సారథి చై
టీఆర్ఎస్లో చేరికలు | గొల్లపల్లి మండలం వెనుగుమట్లలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెరేళ్ల దేవేందర్ గౌడ్ , నెరేళ్ల చిరంజీవి, గజ్జెల మహేష్ టీఆర్ఎస్లో చేరార
శివ మార్కండేయ స్వామి దేవాలయం | వెనుగుమట్ల గ్రామంలో శివ మార్కండేయ స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమనికి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ హాజరై హాజరై పూజలు నిర్వహించారు.
ఫిర్యాదు చేసిన వర్సిటీ అధికారులువిద్యార్థుల ఫోన్ల నుంచి వాట్సాప్ గ్రూపుల తొలగింపుకమాన్చౌరస్తా, ఆగస్టు 21: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని వర్సిటీ అధికారులు పోలీసులకు అప�
కన్నతల్లిలాంటి పార్టీని మోసం చేసిండుటీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నిండుపార్టీని నిర్వీర్యం చేసేందుకు ఇక్కడ అభివృద్ధి చేయలేదుసీఎం కేసీఆర్ ప్రజల మనసెరిగిన మహానాయకుడుకేసీఆర్ను విమర�
ఆలయ అర్చకులతోపాటు భక్తులు విన్నవించినా చోద్యందాతల విరాళాలు 3కోట్లతోనే కొద్దోగొప్పో పనులుసమయానికి వచ్చి తలంబ్రాలు సమర్పించి వెళ్లడమే ఆయన పనిజమ్మికుంట, ఆగస్టు 14: ఒక నేత రెండు సార్లు మంత్రిగా పనిచేశాడంటే
హుజూరాబాద్ రాజకీయాల్లోకి యువనేత గెల్లు శ్రీనివాస్ యాదవ్కులాలు, పార్టీలకతీతంగా యువత మద్దతుసీఎం కేసీఆర్ది సరైన నిర్ణయమంటూ సంతోషంఇక్కడ గెలిపిస్తేనే ఇతర పార్టీలు సైతం యువతకు అవకాశం ఇస్తాయంటున్న యువ�
అట్లాంటి పార్టీలో ఈటల ఎట్ల చేరిండు..? ఆయననెందుకు పాపం అనాలె..?జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజంజమ్మికుంట, ఆగస్టు 10: ‘పువ్వు గుర్తుకు దళితులంటే పడదు. మానభంగాలు చేస్తరు. దాడులు.. మర్దర్లు చేస్తరు. ఒక్క మ�
దళితబంధు’ అమలు కోసం సమన్వయంతో పని చేయాలిఅధికారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశంరూ.500 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడిధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్, దళిత బంధు రిసోర్స్ పర్సన్లుకరీంన�
కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేస్తున్నది?అభివృద్ధి పట్టని ఈటలకు ఓటుతో బుద్ది చెప్పాలిఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం లక్ష్యంహుజూరాబాద్లో మంత్రి గంగుల కమలాకర్కుల సంఘాల ప్రతినిధులకు భవన నిర్మాణ మంజూరు పత