బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ | జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. గత రాత్రి పెరుగుతో అన్నం తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులతో 58 మంది విద్యార్థులు అస్వస్�
అల్లుడి తల్లిపై కత్తితో దాడి | న బిడ్డను అల్లుడు కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆగ్రహించిన ఓ తండ్రి అల్లుడి తల్లిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల బీట్ బజార్కు చ
డా. సంజయ్ కుమార్ | జగిత్యాల పట్టణంలోని పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 22 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు.
ఎమ్మెల్యే సంజయ్ | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పి కలిగి మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నార
ధర్మపురి క్షేత్రం | హరిహర క్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యతం వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకొని గోదావరి నదిల
అట్రాసిటీ చట్టం | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఆదివారం మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎంపీ
గంజాయి | గంజాయి ముఠా గుట్టును జగిత్యాల టౌన్ పోలీసులు రట్టు చేశారు. గంజాయి సేవించే స్థితి నుంచి ఏకంగా రవాణా చేసే స్థాయికి చేరుకున్న ఇద్దరు వ్యక్తులతో పాటు గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంత�
Crime news | జిల్లా కేంద్రంలోని బీట్ బజార్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తోట శేఖర్ అనే వ్యక్తి ఈ నెల 16న హత్యకు గురయ్యాడు. కాగా, ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్�
మంత్రి కొప్పుల | జిల్లాలోని మల్యాల మండలంలో నూకపల్లి గ్రామశివారులో ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదల కోసం జీ+1 తరహాలో నిర్మించిన 65 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి�
జగిత్యాల : జగిత్యాల మండలం చల్గల్ మ్యాంగో మార్కెట్లో రూ. 2 కోట్ల 40 లక్షల నిధులతో నిర్మించనున్నషెడ్ల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి భూమి పూజ నిర్వహ
టీఆర్ఎస్లోకి చేరికలు | జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేట గ్రామపంచాయతీ పరిధిలో గల గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన 30 మంది గ్రామస్తులు మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వ
Crime news | జిల్లాలోని రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ శివారులో కడతాల స్వామిరెడ్డికి చెందిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది.
బాల్య వివాహం | మైనార్టీ తీరక ముందే బాలికకు వివాహం చేస్తుండటంతో అధికారులు అడ్డుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని వెల్గటూర్ మండలంలోని గుల్లకోట గ్రామంలో చోటు చేసుకుంది.