పాత ట్యాంకులను సైతం వినియోగంలోకి తేవాలిప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలిసీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్అధికారులతో సమీక్షకలెక్టరేట్, ఆగస్టు 7: జిల్లాలో ఇంటింటికీ తాగునీరందించేందుకు చేపట్టిన మిష�
జగిత్యాలరూరల్, ఆగస్టు 6: జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే కొత్త నాటకానికి తెరతీశా
ప్రత్యేక శిబిరానికి భారీ స్పందనపెద్ద ఎత్తున తరలివచ్చిన దివ్యాంగులుఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్నేడూ శిబిరం కొనసాగించాలని అధికారులకు ఆదేశాలుజమ్మికుంట, ఆగస్టు 6: జమ్మికుంట కమ్యూనిటీ హె
హుజూరాబాద్లో క్యాంపునకు పెద్దసంఖ్యలో దివ్యాంగులుఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు 2200 మందికి పరీక్షలుసందర్శించిన దివ్యాంగుల సహకార సంఘం చైర్మన్ వాసుదేవరెడ్డిహుజూరాబాద్, ఆగస్టు 5 : హుజూరాబాద్ ఏరియా దవాఖాన
మంత్రి కొప్పుల ఈశ్వర్పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో పర్యటనపెగడపల్లి/గొల్లపల్లి ఆగస్టు 5: అణగారిన వర్గాల అభ్యున్నతికే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి అంకురార్పణ చేశారని రాష్ట్ర మంత్రి కొప్పు�
హుజురాబాద్టౌన్, ఆగస్టు 4: దళిత బహుజనులు బీజేపీకి ఓటేస్తే చేటేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ వ్యాఖ్యానించారు. దళిత వ్యతిరేక, మతతత్వ పార్టీకి బుద్ధిచెప్పాలని పిలుపునిచ�
మంత్రి కొప్పుల ఈశ్వర్వెల్గటూర్ మండలంలో పర్యటనపడకల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభంవెల్గటూర్, ఆగస్టు 4: అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం సమ న్యాయం చేస్తున్నదని, వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్�
ప్రజలు అన్నీ గమనిస్తున్నరువచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదుబండి సంజయ్కు మతిభ్రమించిందిఎవరు అడ్డుకున్నా దళిత బంధు ఆగదుచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ఇల్లందకుంట, ఆగస్టు 1: బీజేపీ ఆటలు ఇక సాగవని, అబద్
అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యంవర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్మడిపల్లి, అంకుషాపూర్లో ముఖ్య కార్యకర్తల సమావేశంజమ్మికుంట, ఆగస్టు 1: తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర
టీఆర్ఎస్లోకి చేరికలు | బీజేపీ పార్టీ మహిళ విభాగం జిల్లా నాయకురాలు తోకల లత, తోకల రవీందర్ వారి అనుచరులు 50 మంది జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సమక్షంలో చేరారు.
రికార్డు స్థాయిలో రూ.కోటి 40 లక్షలకు దక్కించుకున్న సంస్థ భద్రపరిచిన తలనీలాల టెండర్ కొడిమ్యాల, జూలై 28(మల్యాల):కొండగట్టు అంజన్న సన్నిధిలో బుధవారం ఈవో వెంకటేశం ఆధ్వర్యంలో తలనీలాల టెండర్ ప్రక్రియను నిర్వహి
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలిఎన్టీపీసీ సీజీఎం సునీల్కుమార్సీటీసీ ఆర్చరీ అకాడమీకి రూ. 3 లక్షల క్రీడా సామగ్రి అందజేతకృతజ్ఞతలు తెలిపిన సీపీ కమలాసన్రెడ్డిరాంనగర్, జూలై 26: కరీంనగర్ పోలీస్ శిక్ష