Jadish Reddy | కాంగ్రెస్ రుణమాఫీ మోసం, బీజేపీ డీలిమిటేషన్ కుట్రలపై సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా
బీఆర్ఎస్ రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్లో నిర్వహించనున్న సభకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిలి రావాలని సూచించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లిలోన�
KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్లశేఖర్రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునీతామహేందర్రెడ్డిలు శుక్రవారం ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో క�
KTR | సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదు.. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నార
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సంబురాల సన్నాహక సమావేశానికి సూర్యాపేటకు గురువారం విచ్చేసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. దాదాపు పది వేల మోటార్ సైకిళ్లతో ర్య
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజ
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డుల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సూర్యాపేటకు చేరుకున్నరు. హైదరాబాద్ నుంచి హైవే మీదుగా పేటకు చేరుకున్న కేటీఆర్కు దారి పొడవున అడుగడుగునా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమ
ఉద్యమాల పురిటి గడ్డ.. ఎందరో ఉద్దండులైన ఉద్యమకారులకు పుట్టిల్లు అయిన సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎగిరిన గులాబీ జెండాను మొదటి నుంచీ గుండెలకు అత్తుకున్నది. ప్రత్యేక రాష్టమే శ్వాసగా, ధ్యాసగా సా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 12న రవీంద్రభారతిలో మాట్లాడుతూ గొప్పమాట ఒకటన్నారు. ‘తాను అబద్ధాల ప్రాతిపదికన రాష్ర్టాన్ని నడపబోనని, వాస్తవాలను చెప్పి తెలంగాణను ప్రగతిపథంలోకి నడిపించేందుకు కృషిచేస్తా’�
సమైక్య పాలనలో బీడు భూములుగా మారిన తెలంగాణను బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చని పంట పొలాలుగా మార్చిందని, కానీ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి బీడు భూములుగా మారుతున్నాయని, కాంగ్రెస్ సర్కారు అవగాహన రాహ�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తేయాలని బీఆర్ఎస్ భద్రాచలం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చే�