KTR | సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదు.. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నార
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సంబురాల సన్నాహక సమావేశానికి సూర్యాపేటకు గురువారం విచ్చేసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. దాదాపు పది వేల మోటార్ సైకిళ్లతో ర్య
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజ
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డుల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సూర్యాపేటకు చేరుకున్నరు. హైదరాబాద్ నుంచి హైవే మీదుగా పేటకు చేరుకున్న కేటీఆర్కు దారి పొడవున అడుగడుగునా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమ
ఉద్యమాల పురిటి గడ్డ.. ఎందరో ఉద్దండులైన ఉద్యమకారులకు పుట్టిల్లు అయిన సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎగిరిన గులాబీ జెండాను మొదటి నుంచీ గుండెలకు అత్తుకున్నది. ప్రత్యేక రాష్టమే శ్వాసగా, ధ్యాసగా సా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 12న రవీంద్రభారతిలో మాట్లాడుతూ గొప్పమాట ఒకటన్నారు. ‘తాను అబద్ధాల ప్రాతిపదికన రాష్ర్టాన్ని నడపబోనని, వాస్తవాలను చెప్పి తెలంగాణను ప్రగతిపథంలోకి నడిపించేందుకు కృషిచేస్తా’�
సమైక్య పాలనలో బీడు భూములుగా మారిన తెలంగాణను బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చని పంట పొలాలుగా మార్చిందని, కానీ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి బీడు భూములుగా మారుతున్నాయని, కాంగ్రెస్ సర్కారు అవగాహన రాహ�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తేయాలని బీఆర్ఎస్ భద్రాచలం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చే�
గవర్నర్ ప్రసంగంలో అమలు చేయని హామీలు, అబద్ధాలు ఉన్నాయంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మాట్లాడితే, దళిత స్పీకర్ను అవమానించాడంటూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం కాంగ్రెస్ క
రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చావు నోట్లో తలపెట్టి 26 రోజులపాటు ఆమరనిరాహారదీక్ష చేసిన తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిఒక్కరు ఖండించాలని ఆత్మ�
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ నియంతృత్వ వైఖరిని ఖండిస్తూ మహబూబాబాద్�