Jagadish Reddy | మునుగోడు లో గుభాళించేది గులాబీ జెండాయేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానం
మునుగోడు : సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్రెడ్డికి లేదని విద్యుత్శాఖ మంత్రి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీ పం�
రాజగోపాల్ స్వార్థానికే ఉప ఎన్నిక: మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ ఒక్కటిగా ఉన్నాం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపిస్తాం మాది ఒకటే గ్రూప్.. అది టీఆర్ఎస్ మా మధ్య మనస్ఫర్థలు అవాస్తవం.. నల్ల
పరిధికి మించి రాజకీయ వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ పదవి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్
రాష్ట్రవ్యాప్తంగా 1,800 స్తంభాల పునరుద్ధరణ విద్యుత్తు అధికారులతో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్రంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఉండబోదని వ�
రైతులు ఎకరానికి లక్ష రూపాయలు ఆర్జించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని మొర్సకుంటతండా, మెగ్యాతండాలో గురువారం జరిగిన శ�
ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట �
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలోని పోలుమళ్ల గ్రామానికి చెందిన రైతు నడుమ ఆసక్తికర సంభాషణ నడిచింది. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిస
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదల ఇండ్లలో జరిగే పెండ్లికి ప్రభుత్వం తరపున అందించే తాంబూలం అని, ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ రూపంలో అందిస్తున్న వరమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గు
క్రమశిక్షణతో చదివితే లక్ష్యం సాధించవచ్చని, పట్టుదలతో సాధన చేస్తే విజయం తథ్యమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇకపై ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి ఆటంకాలూ ఉండబోవని, 317 జీవో తెచ్చింది నిరుద్యోగ �
నాగార్జునసాగర్లో విద్యుత్తు ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ చిల్లర రాద్ధాంతం చేస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నీటి యాజమాన్యం తెలియకనే నదీ జలాలపై ఏపీ చీటికిమాటికి కృష్ణా నదీజల�
-విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, మార్చి 27 : యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి, కేంద్రమే కొనుగోలు చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. నల్ల�
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు సద్�
ఆటంకాలు అధిగమిస్తాం మిగులు విద్యుత్తు సాధిస్తాం కరెంటు చౌర్యాన్ని అరికట్టేందుకు ఎమ్మెల్యేలు సహకరించాలి పద్దులపై చర్చలో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకర�
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేదిపోయి బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలను అడ్డుకొంటే స్పీకర్ చూస్తూ ఊరుకోవాలా? అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్ని�