ప్రారంభించనున్న విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత అవగాహన కల్పించటం, చైతన్యం తేవటానికి ఆదివారం ఉదయం 10 గంటలకు పీవీ నరసింహారావుమార
ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ భరోసా పురపాలకశాఖమంత్రి కేటీఆర్ సూర్యాపేటలో సంతోష్ విగ్రహావిష్కరణ దేశానికి గొప్ప సందేశాన్నిచ్చిన సీఎం: మంత్రి జగదీశ్రెడ్డి దేశం కోసం వీరమరణం పొందిన సూర్యాపేట ముద్దుబ
హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా నిర్మించ తలపెట్టిన లిఫ్ట్ల డీపీఆర్లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజె�
నల్లగొండ ఘటనపై డీజీపీతో మాట్లాడిన మంత్రి జగదీశ్రెడ్డి సిబ్బందిని, వాహనాలను పోలీసులు ఆపొద్దు: సీఎండీ హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): విద్యుత్తుశాఖ అత్యవసర సేవల కిందకు వస్తుందని, అత్యవసర సేవలకు ఆటంకం కల�
సాగర్లో 80 బెడ్లతో కరోనా పేషెంట్లకు చికిత్స మంత్రి జీ జగదీశ్రెడ్డి నందికొండ, మే 19 : ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. నల్లగొండ
కేంద్రంతో టాస్క్ఫోర్స్ కమిటీ సంప్రదింపులువిద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హుజూర్నగర్, మే 17 : ‘కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ సరఫరా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది.. ఐసీఎంఆర్ నిబంధనలను దాటి ము�
యాదాద్రి భువనగిరి : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా ఉధృతి నివారణకు చేపడుతు
కొవిడ్ బాధితులకు బెడ్లూ ఉన్నాయి వదంతులను ప్రజలు నమ్మొద్దు కరోనాపై అవగాహన, అప్రమత్తత అవసరం త్వరలో రోజుకు 10 లక్షల టెస్టులు చేసే యంత్రం అందుబాటులోకి రాష్ట్రంలోని దవాఖానలన్నీ ప్రభుత్వాధీనంలోనే వైద్యారోగ
పదవులపై ఆశ లేకపోతే పోటీ ఎందుకు?ఆయన గెలిస్తే అభివృద్ధి ఆగిపోతదిఅభివృద్ధి చేసే టీఆర్ఎస్కే ఓటేయండిఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి హాలియా, ఏప్రిల్ 15: ‘కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి మూడున్నర �
ఎస్సారెస్పీ ఆయకట్టులో నిండిన చెరువులు సూర్యాపేట జిల్లాలోని 9 మండలాల్లో నీలి విప్లవం ఉచిత చేపపిల్లల పంపిణీతో పెరిగిన మత్స్య సంపద మూడేండ్లలో రూ.120 కోట్లకుపైనే ఆదాయం సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్�
సాగర్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తుండని తెలిసి వారం రోజులుగా కాంగ్రెసోళ్లకు వణుకు పుట్టింది. కేసీఆర్ రావొద్దని కుట్రలు చేసిండ్రు. కోర్టుల్లో కేసులు వేసి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదుచేసిండ్రు. కేసీఆ