ఉమ్మడి జిల్లాకు మరింత ప్రయోజనం 36 వేల మంది ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం రుణమాఫీతో 5లక్షల మందికిపైగా ప్రయోజనం 57 ఏండ్లకే ఆసరాతో అదనంగా 70వేల మందికి ప్రయోజనం 25వేల మంది నేతన్నలకు రూ.5లక్షల బీమా పథకం ఆస్పత్రుల్�
అదే దేశ ప్రజల నిర్ణయం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట రూరల్, మార్చి 1: ప్రధాని మోదీ సర్కారును గద్దె దింపాలన్నదే దేశ ప్రజల నిర్ణయమని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. ప్రస్తుత�
అంతరంగికంగా నిర్వహణ: ఈవో గీత యాదాద్రి, ఫిబ్రవరి 28: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్నట్టు ఈఓ గీత తెలిపారు. 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు బాలాలయంలోనే అంతరంగిక�
ప్రభుత్వ ఉద్యోగుల జేబులను సీఎం కేసీఆర్ నింపుతుంటే.. వారి జేబులకు ప్రధాని నరేంద్రమోదీ చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపై �
ఎమ్మెల్యేల సారథ్యంలో ఘనంగా వేడుకలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ల భాగస్వామ్యం నేడు నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి స్వాప్నికుడు న�
గులాబీ వనాన్ని తలపించిన మైదానం ఎండను సైతం లెక్కచేయక సీఎం కోసం నిరీక్షించిన జనం మూడు ప్రతిష్టాత్మక భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అందుబాటులోకి కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, యాదాద్రిలో ప
ప్రారంభోత్సవానికి సిద్ధమైన సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, వీవీఐపీల విడిది భువనగిరిలో లక్షమందితో బహిరంగ సభ స్వాగత తోరణాలు, కటౌట్లతో భారీ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి �
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళనలు ఉవ్వెత్తున జరిగాయి. తెలంగాణ రాష్ర్టాన్ని, రాష్ట్ర అ�
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోండి పార్టీ జిల్లా అధ్యక్షులకు కేటీఆర్ పిలుపు వర్కింగ్ ప్రెసిడెంట్ను కలిసిన అధ్యక్షులు హైదరా�
MLA Chirumarthi | నకిరేకల్ లో సమీకృత మార్కెట్ ప్రజలందరికీ అందుబాటులోఉండాలనే ఉద్దేశంతోనే మంత్రి జగదీష్ రెడ్డి సహాయ సహకారాలతో నకిరేకల్ ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నకిరేకల్ ఎమ్మెల్యే �
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. ముందస్తు ఉండదు.. వెనకస్తు జరగదని స్పష్టం చేశారు. ముందస్తూ అంటూ మాజీ పీస�
స్థానిక యువత, విద్యార్థుల ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఐటీ ఫలాలు సామాన్యులకు అందాలన్నదే సీఎం కల అందుకే ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ త్వరలో నిజామాబాద్, పాలమూరులో ఐటీ హబ్లు అభివృద్ధిలో పల్లెలు, పట్టణాల�
వెంటనే ఉత్తర్వుల జారీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సిద్దిపేట కమిషనర్ నల్లగొండకు బదిలీ వెంటనే వచ్చి పనిచేయాలని ఆదేశం నల్లగొండ పట్టణం అభివృద్ధి చెందాలి నిధులు ఎన్నైనా సరే ఇవ్వడానికి సిద్ధం పక్కాగా ప్ర�