గులాబీ వనాన్ని తలపించిన మైదానం ఎండను సైతం లెక్కచేయక సీఎం కోసం నిరీక్షించిన జనం మూడు ప్రతిష్టాత్మక భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అందుబాటులోకి కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, యాదాద్రిలో ప
ప్రారంభోత్సవానికి సిద్ధమైన సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, వీవీఐపీల విడిది భువనగిరిలో లక్షమందితో బహిరంగ సభ స్వాగత తోరణాలు, కటౌట్లతో భారీ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి �
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళనలు ఉవ్వెత్తున జరిగాయి. తెలంగాణ రాష్ర్టాన్ని, రాష్ట్ర అ�
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోండి పార్టీ జిల్లా అధ్యక్షులకు కేటీఆర్ పిలుపు వర్కింగ్ ప్రెసిడెంట్ను కలిసిన అధ్యక్షులు హైదరా�
MLA Chirumarthi | నకిరేకల్ లో సమీకృత మార్కెట్ ప్రజలందరికీ అందుబాటులోఉండాలనే ఉద్దేశంతోనే మంత్రి జగదీష్ రెడ్డి సహాయ సహకారాలతో నకిరేకల్ ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నకిరేకల్ ఎమ్మెల్యే �
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. ముందస్తు ఉండదు.. వెనకస్తు జరగదని స్పష్టం చేశారు. ముందస్తూ అంటూ మాజీ పీస�
స్థానిక యువత, విద్యార్థుల ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఐటీ ఫలాలు సామాన్యులకు అందాలన్నదే సీఎం కల అందుకే ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ త్వరలో నిజామాబాద్, పాలమూరులో ఐటీ హబ్లు అభివృద్ధిలో పల్లెలు, పట్టణాల�
వెంటనే ఉత్తర్వుల జారీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సిద్దిపేట కమిషనర్ నల్లగొండకు బదిలీ వెంటనే వచ్చి పనిచేయాలని ఆదేశం నల్లగొండ పట్టణం అభివృద్ధి చెందాలి నిధులు ఎన్నైనా సరే ఇవ్వడానికి సిద్ధం పక్కాగా ప్ర�
Jagadish Reddy: తెలంగాణ రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యం కొంటారో లేదో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఎఫ్సీఐ అధికారులకు...
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి భారీ డిమాండ్ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. కరోనా స�
ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ రూరల్, అక్టోబర్ 6: నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామంలో గత నెల 22న జరిగిన హత్యాచార ఘటనలో మృతురాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. విద�
హోంమంత్రి మహమూద్ అలీ మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల పాలనలో మైనార్టీల జీవితాల్లో వెలుగులొచ్చాయని చ�
Nalgonda | గులాబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. రెస్క్యూ టీం లను అందుబాటులో ఉంచాలని, ప్రమాదాలు సంభవించకుండా