ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట �
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలోని పోలుమళ్ల గ్రామానికి చెందిన రైతు నడుమ ఆసక్తికర సంభాషణ నడిచింది. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిస
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదల ఇండ్లలో జరిగే పెండ్లికి ప్రభుత్వం తరపున అందించే తాంబూలం అని, ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ రూపంలో అందిస్తున్న వరమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గు
క్రమశిక్షణతో చదివితే లక్ష్యం సాధించవచ్చని, పట్టుదలతో సాధన చేస్తే విజయం తథ్యమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇకపై ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి ఆటంకాలూ ఉండబోవని, 317 జీవో తెచ్చింది నిరుద్యోగ �
నాగార్జునసాగర్లో విద్యుత్తు ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ చిల్లర రాద్ధాంతం చేస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నీటి యాజమాన్యం తెలియకనే నదీ జలాలపై ఏపీ చీటికిమాటికి కృష్ణా నదీజల�
-విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, మార్చి 27 : యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి, కేంద్రమే కొనుగోలు చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. నల్ల�
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు సద్�
ఆటంకాలు అధిగమిస్తాం మిగులు విద్యుత్తు సాధిస్తాం కరెంటు చౌర్యాన్ని అరికట్టేందుకు ఎమ్మెల్యేలు సహకరించాలి పద్దులపై చర్చలో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకర�
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేదిపోయి బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలను అడ్డుకొంటే స్పీకర్ చూస్తూ ఊరుకోవాలా? అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్ని�
ఉమ్మడి జిల్లాకు మరింత ప్రయోజనం 36 వేల మంది ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం రుణమాఫీతో 5లక్షల మందికిపైగా ప్రయోజనం 57 ఏండ్లకే ఆసరాతో అదనంగా 70వేల మందికి ప్రయోజనం 25వేల మంది నేతన్నలకు రూ.5లక్షల బీమా పథకం ఆస్పత్రుల్�
అదే దేశ ప్రజల నిర్ణయం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట రూరల్, మార్చి 1: ప్రధాని మోదీ సర్కారును గద్దె దింపాలన్నదే దేశ ప్రజల నిర్ణయమని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. ప్రస్తుత�
అంతరంగికంగా నిర్వహణ: ఈవో గీత యాదాద్రి, ఫిబ్రవరి 28: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్నట్టు ఈఓ గీత తెలిపారు. 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు బాలాలయంలోనే అంతరంగిక�
ప్రభుత్వ ఉద్యోగుల జేబులను సీఎం కేసీఆర్ నింపుతుంటే.. వారి జేబులకు ప్రధాని నరేంద్రమోదీ చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపై �
ఎమ్మెల్యేల సారథ్యంలో ఘనంగా వేడుకలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ల భాగస్వామ్యం నేడు నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి స్వాప్నికుడు న�