Jagadish Reddy | రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేగుతూనే ఉంది. ఉచిత విద్యుత్ రద్దు అనేది జాతీయ కాంగ్రెస్ పార్టీ పాలసీయేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన�
తెలంగాణలో వెనకబడిన వర్గాల కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల జీవన ప్రమాణాలు పెంచటానికి కేసీఆర్ సరార్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న బీసీలకు లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని బీసీ సంక్షేమశాఖ మం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
బీసీలు (BC) వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. బీసీలతోపాటు యావత్ తెలంగాణ సమాజానికి రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)
రాష్ట్రంలో రంజాన్ (Ramadan) వేడుకలు ఘనంగా నిర్వహించారు. చార్మినార్, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతోపాటు రాష్ట్రంలోని మసీదులు, దర్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో అధ్యాత్మిక వాతావరణం వెల�
Minister Jagadish Reddy | తెలంగాణ గడ్డమీద బీజేపీ కుట్రలు సాగవని మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ బీజేప�
Minister Jagadish Reddy | బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పార్టీ క్యాడర్కు, లీడర్లకు పిలుపునిచ్చారు. గులాబీ జెండా అంటేనే విపక్షాల గుండెల్లో గ�
కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్తును ఆపే ప్రసక్తే లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..
Jagadish Reddy | మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బీజేపీ అస్థిత్వం ఖమ్మం సభతో పటాపంచలుకానుందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని
Warehouse Godowns | యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు వేర్ హౌసింగ్ గోదాములను ప్రారంభించారు. గోదాముల
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల నియామకంతో పాటు మౌలిక వసతులు కల్పించిన దృష్ట్యా ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.