Jagadish Reddy | కేసీఆర్ కాలి గోటికి కూడా సరితూగని వాళ్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కాలం నుంచే కుట్రలు చేసిందని ఆయన ఆ
Jagadish Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections) కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేశాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.
తెలుగు ప్రజలతోపాటు మన చుట్టూ ఉన్న తమిళ, కన్నడ ప్రజలు, రైతులు జరుపుకునే పండుగ సంక్రాంతి అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy ) అన్నారు. సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో భోగి వేడుకల్లో పాల్గొన్న
ఆరు గ్యారెంటీల హామీలు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు అంటూ తప్పించుకోవాలని చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో
కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల అమలు చేతకాక అయోమయంలో పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని
విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని.. తెచ్చిన అప్పులను సగానికిపైగా తీర్చేశామని విద్యుత్తుశాఖ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 50 వేలకోట్లకు పైగా �
యాదాద్రి పవర్ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్తుశాఖమంత్రిగా పనిచేసిన జగదీశ్రెడ్డి రూ.10వేల కోట్లు తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలతో కొండను తవ్వి ఎలుక తోకను కూడా పట్టలేకపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఎద్దేవాచేశారు. శ్వేతపత్రాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బొక
Jagadish Reddy | తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చామని, అలా ఈ పదేండ్ల కాలంలో విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు సాధించామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Assembly | తెలంగాణలో విద్యుత్ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ముందుగా యాదాద్రి థర్మల్ పవర్ ప
Telangana Assembly | రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని.. తెచ్చిన అప్పులను సగానికిపైగా తీర్చేశామని జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసన సభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీ�
Telangana Assembly | దేశంలో 24 గంటల విద్యుత్ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్