Jagadish Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ రెండంకెల సీట్లు రావడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు (Vote for Note Case) విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలన్న ప
బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజల గోసకు కారణమ�
Jagadish Reddy | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిన్న తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రోతగా ఉన్నాయన్నారు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు రోతంత రెడ్డి అని విమ
పార్లమెంట్ ఎన్నికల తర్వాతనైనా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై పునరాలోచన అవసరమని, సంస్థాగత నిర్మాణమే ఏ పార్టీ పటిష్టతకైనా పునాది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. నల్లగొండ
తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుడినని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్కు లే�
రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు (Ramadan) ఘనంగా జరుగుతున్నాయి. ఈద్ అల్ ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Jagadish Reddy | ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్ర�
Jagadish Reddy | మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో లేదని.. ఆ అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. రైతుల కోరిక మేరకు ఆయన చేపట్టిన