విద్యుత్తు ఒప్పందాలు, పవర్ప్లాంట్ల నిర్మాణం విషయంలో జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేదాకా విడిచిపెట్టబోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తేల్చిచెప్పారు.
Jagadish Reddy | ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి ఆయన తెలంగాణ భవన్లో మీడియా
బొగ్గు గనుల వేలం వెనుక మరొక అదృశ్యశక్తి ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెర వెనక ఉన్న ఆ అదృశ్యశక్తి ఎవరో బహిర్గతం కావాలని పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి రూ. 7 వేల కోట్లు చెల్లిస్తే రూ. 6 వేల కోట్ల నష్టం ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్తు ఒప్పం
జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మాజీమంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. తమ వాదన వినకుండా, పూర్తిస్థాయిలో విచారించకుండానే ఓ నిర్ణయానికి ఎలా వచ్చేస్త�
Jagadish Reddy | విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్రెడ్డి చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంల�
కాళేశ్వరాన్ని నింపి సాగునీరు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నికయ్యారు. బుధవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం అర్థరాత్రి ముగిసింది.
MLC election | ‘ఖమ్మం-నల్లగొండ-వరంగల్’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచి గ్రాడ్యుయేట్స్ పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నా
Jagadish Reddy | బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ‘ఖమ్మం - నల్లగొండ - వరంగల్’ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట ప్రభు�
Jagadish Reddy | సోనియా గాంధీని(Sonia Gandhi) ఏ హోదాలో రాష్ట్రానికి పిలుస్తారు? తెలంగాణ రాష్ట్రం మళ్లీ పరాయి పాలనలోకి(Colonial rule) వెళ్లిందని సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(Jagadish Reddy )ఆవేదన వ్యక్తం చేశారు.
Jagadish Reddy | గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించిందని.. ఈ ఎన్నికల్లోనూ విజయం బీఆర్ఎస్దేనని మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండ జ
Jagadish Reddy | పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటమి రెండూ ఓటడిపోతున్నాయని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భువనగిరిలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడే భాయ్.. ఛోట�