Yadadri | వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తదారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు అర్చకులు స్వామివారికి ప్రత్యేక
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
Munugode by Poll Results | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న బీజేపీ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ను బ�
Jagadish Reddy | టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు తర్వాత మునుగోడు నియోజకవర్గం జెట్ స్పీడ్తో అభివృద్ధి చెందుతుందని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ఇవాళ
Jagadish Reddy | మునుగోడు లో గుభాళించేది గులాబీ జెండాయేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానం
మునుగోడు : సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్రెడ్డికి లేదని విద్యుత్శాఖ మంత్రి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీ పం�
రాజగోపాల్ స్వార్థానికే ఉప ఎన్నిక: మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ ఒక్కటిగా ఉన్నాం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపిస్తాం మాది ఒకటే గ్రూప్.. అది టీఆర్ఎస్ మా మధ్య మనస్ఫర్థలు అవాస్తవం.. నల్ల
పరిధికి మించి రాజకీయ వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ పదవి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్
రాష్ట్రవ్యాప్తంగా 1,800 స్తంభాల పునరుద్ధరణ విద్యుత్తు అధికారులతో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్రంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఉండబోదని వ�
రైతులు ఎకరానికి లక్ష రూపాయలు ఆర్జించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని మొర్సకుంటతండా, మెగ్యాతండాలో గురువారం జరిగిన శ�
ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట �