అమరావతి : ఏపీలో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, తదితర సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు సీఎం జగన్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఊరిస్తున్న పీఆర్సీపై తీవ్ర జాప్యం చేస్తు�
అమరావతి : ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మొండివైఖరికి నిరసగా ఏపీ ఉద్యోగ ఐక్యకార్యచరణ సమితి నేతలు సమ్మె బాట పట్టనున్నారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు బుధ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిధుల బదలాయింపు నిర్ణయంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలను కొత్తగా న
తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు పర్వతాలుహుజూరాబాద్లో ప్రజా చైతన్యయాత్రహుజూరాబాద్ టౌన్, జూలై 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని తెల
ప్రభుత్వ సలహాదారు రమణాచారికి జేఏసీ వినతి అమీర్పేట్, జూలై 21: అర్చక ఉద్యోగుల సమ్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కటాఫ్ తేదీని
-ఎమ్మెల్సీ కవితకు ఉర్దూ టీచర్స్,-సెర్ప్ ఉద్యోగుల జేఏసీ మద్దతు లేఖలు అందజేత హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు వెల్లువెత్తుతున్నది. అన్న�