రాష్ట్రంలోని వీఆర్ఏలను వివిధ శాఖల్లోకి సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వీఆర్ఏ జేఏసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జేఏసీ అధ్యక్షుడు గడ్డం రాజయ్య నేతృత్వంలో గురువారం సమావేశం నిర్వహించి ఈ �
విద్యుత్తు రంగం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఉద్యోగులు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘విద్యుత్తు ప్రైవేటీకరణ వ్యతిరేక దినోత్సవం’లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆందోళనలో విద్యుత్తు ర
తెలంగాణ ప్రగతిలో ఉద్యోగుల పాత్ర అమోఘమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర�
ప్రజావ్యతిరేక విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకుంటామని విస్పష్టంగా ప్రకటించిన తర్వాతే తెలంగాణ గడ్డపై కాలుమోపాలని ప్రధాని మోదీని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస
ప్రభుత్వరంగ విద్యుత్తు సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు తెలిప�
స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఎన్నో సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
సీఎండీ ప్రభాకర్రావును కోరిన విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు కమిటీ (పీఆర్సీ)ని నియమించాలని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ కోరింది. శనివారం వ�
తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ డిమాండ్ త్వరగా ఇప్పించాలని సీఎండీ ప్రభాకర్రావుకు వినతి హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల జేఏసీతో జరుపుతున్న చర్చల్లో ఇంకా ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. పీఆర్సీతో పాటు ఇతర ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించాలని జేఏసీ నాయకులు గత కొన్ని రోజులు�