బతుకమ్మ చీరలను సూరత్ నుంచి కిలోల చొప్పున తీసుకొచ్చారంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేతన్నలను అవమానపరిచేలా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వస్త్ర పరిశ్ర మ అనుబంధ సంఘాల జేఏసీ డిమాండ్
సమస్యలను పరిష్కరించకుంటే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గురువారం తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ
జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు పాఠశాల పునఃప్రారంభానికి పూర్వమే గురుకుల విద్యాసంస్థల్లో 317 జీవో బదిలీలను పూర్తిచేయాలని, ప్రమోషన్లు కల్పించాలని, టీచర్లకు రాత్రిబసను ఎత్తేయాలని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ డ
పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పెన్షనర్ల జేఏసీ ఆరోపించింది. తక్షణమే స్పందించి రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్�
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్కు పిలుపునిచ్చాయి.
రాష్ట్రంలోని వీఆర్ఏలను వివిధ శాఖల్లోకి సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వీఆర్ఏ జేఏసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జేఏసీ అధ్యక్షుడు గడ్డం రాజయ్య నేతృత్వంలో గురువారం సమావేశం నిర్వహించి ఈ �
విద్యుత్తు రంగం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఉద్యోగులు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘విద్యుత్తు ప్రైవేటీకరణ వ్యతిరేక దినోత్సవం’లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆందోళనలో విద్యుత్తు ర
తెలంగాణ ప్రగతిలో ఉద్యోగుల పాత్ర అమోఘమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర�
ప్రజావ్యతిరేక విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకుంటామని విస్పష్టంగా ప్రకటించిన తర్వాతే తెలంగాణ గడ్డపై కాలుమోపాలని ప్రధాని మోదీని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస