సింగరేణి లో కొత్త గనుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20 న సింగరేణిలో జరగబోయే ఒక రోజు టోకెన్ సమ్మె చేపట్టినట�
డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండలం లో రెండవ రోజు ముదిమాణిక్యం, రామంచ, చిన్న ముల్కనూర్, కొండాపూర్ గ్రామాలలో జేఏసీ మరియు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించ
ముస్లింలకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వక్ఫ్ బోర్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వాన
JAC Dharna | పదవ తరగతి మూల్యాంకనం రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ శనివారం మహబూబ్నగర్లోని మూల్యాంకన కేంద్రం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు.
గిరిజన యువతకు రావాల్సిన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. నిధుల విడుదల కోసం 7న చలో గిరిజన సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడ�
డంప్యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి అధ్యక్షతన 23వ రోజు రిలే �
సమస్యల పరిష్కారం డిమాండ్తో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసుతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ నెల 10న చర్చలకు రావాలని కార్మిక జేఏసీ నేతలను, ఆర్టీసీ యాజమాన్య అధికారులను కార్మికశాఖ ఆహ్వానించింది.
టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 9 లోగా తమ 21 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని అల్టిమేటం జారీ చే�
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందేనని, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటామని సర్పంచుల సంఘం జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ప్రభుత్�
పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్తో తాజా మాజీ సర్పంచులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసనలకు దిగారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా గా
ఈ నెల 7న వాహన బంద్ జరిపేందుకే తెలంగాణ ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది. బంద్ను విరమించుకోవాలన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిని జేఏసీ తిరస్కరించింది. హామీలను ప్రభుత్�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థలం జోలికి రావద్దని వర్సిటీ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. వర్సిటీకి చెందిన పదెకరాల భూమిని జేఎన్ఎఫ్ఏయూకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని కోరింది.
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, డిసెంబర్ 5న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ ప్రతినిధులు రాష్ట్రవ్య�
ఐదు డీఏల్లో ఒక్కటే ఇచ్చి ఉద్యోగులకు దీపావళి కానుక అని చెప్పుకోవడం విడ్డూరమని ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ విమర్శించారు. రెండు ఉద్యోగ జేఏసీలతో చర్చించిన సీఎం రేవంత్ కనీసం మూడు డీఏలు ఇస్తారన�