ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపడితే సహించేది లేదని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ(టీజీపీఈజేఏసీ)హెచ్చరించింది.
కార్మికుల పోరాటం, శంకర్గౌడ్ ప్రాణత్యాగం వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని ఆర్టీసీ కార్మిక జేఏసీ పేర్కొన్నది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు, కార్మికుల పోరాటాలను కొనియాడుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
టీచర్ పోస్టుల భర్తీ ఊసేలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకాదు. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లను మాత్రం ప్రభుత్వం టంచన్గా నిర్వహిస్తున్నది. టెట్ పేరిట నిరుద్యోగులను ఆశలపలకిలోకి నెడుతున్నది.
ఆర్టిజన్ కన్వర్షన్ (క్రమబద్ధీకరణ) సహా పలు డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ విద్యుత్తు ఆర్జిజన్ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెకు శుక్రవారంతో పుల్స్టాప్ పడింది.
ఎక్సైజ్ కమిషనర్ అవమానాలపై తనను సంప్రదించకుండానే సమస్య సమసిపోయిందని జేఏసీ నాయకులు ప్రకటన విడుదల చేయడం తనను మరింత బాధకు గురి చేసిందని నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆవేదన �
‘కార్మిక సమస్యలంటే ఐటీసీ సంస్థకు పట్టింపులేదా? దీక్షలు చేస్తున్నా యాజమాన్యానికి కనువిప్పు కలగదా?’ అంటూ ఐటీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు, కాంట్రాక్టు కార్మికులు ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులు ఎదుర
రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్)లను ప్రైవేటీకరిస్తారనే ప్రచారం జరుగుతున్నదని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప�
పాలమూరు రైతులకు నష్టం కలిగించే డిండి ఎత్తిపోతలను రద్దుచేయాలని ఉమ్మడి జిల్లా జేఏసీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, పాలమూరు అధ్యాయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. వంగూరు మండలంలోని ఉల్పర నుంచి డి
సమస్యలు పరిష్కరించేందుకు కార్మిక సంఘాల నాయకులను యాజమాన్యం పిలవని పక్షంలో ఏ క్షణంలోనైనా సమ్మెకు దిగుతామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రా�
తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్ర�
వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రా నాయక్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల స
13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందం ఆర్యూ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.22 వేల వేతనం తగ్గకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో సారపాక
శాంతియుత మిలియన్ మార్చ్కు సిద్ధమైన నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముందస్తుగానే ఇండ్లలోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేశారు. నగర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ నాయకులను తెల్లవారు జాము నుంచ�