ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రధాన పో స్టుల నియామకానికి సంబంధించిన స్టాండింగ్ ఆర్డర్స్కు తూట్లు పొడించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2017లో ఇచ్చిన మార్గదర్శకాలకు పాతరవేసేందుకు సైతం పూనుకున్నది.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కదం తొక్కారు. సోమవారం నగరంలోని అశోక్నగర్ కూడలి వద్ద పెద్ద సంఖ్యలో ర్య�
పోలీస్ నిరుద్యోగ అ భ్యర్థులు శుక్రవారం దిల్సుఖ్నగర్లో మెరు పు ధర్నాకు దిగారు. పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ను ఐదువేల పోస్టులకు కాకుండా 20వేల పోస్టులకు ఇవ్వాలన్న డిమాండ్తో వారు దిల్సుఖ్నగర్లోని స
వేతన సవరణల్లో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని కార్మిక జేఏసీ నేతలు మండిపడ్డారు. సమ్మె విరమణ హామీల్లో భాగంగా ప్రభుత్వం ఇస్తామన్న 11శాతం ఫిట్మెంట్, వేతన సవరణ బకాయిలు, రిటైర్డ్ ఉద్యో�
2021 వేతన సవరణను 11 శాతం ఫిట్మెంట్తో జూలై 1 నుంచి చెల్లించడానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు గురువారం మీడియాకు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్యభద్రత కార్డులను అందజేయడంతోపాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖానల్లో నగదు రహిత చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపడితే సహించేది లేదని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ(టీజీపీఈజేఏసీ)హెచ్చరించింది.
కార్మికుల పోరాటం, శంకర్గౌడ్ ప్రాణత్యాగం వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని ఆర్టీసీ కార్మిక జేఏసీ పేర్కొన్నది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు, కార్మికుల పోరాటాలను కొనియాడుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
టీచర్ పోస్టుల భర్తీ ఊసేలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకాదు. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లను మాత్రం ప్రభుత్వం టంచన్గా నిర్వహిస్తున్నది. టెట్ పేరిట నిరుద్యోగులను ఆశలపలకిలోకి నెడుతున్నది.
ఆర్టిజన్ కన్వర్షన్ (క్రమబద్ధీకరణ) సహా పలు డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ విద్యుత్తు ఆర్జిజన్ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెకు శుక్రవారంతో పుల్స్టాప్ పడింది.
ఎక్సైజ్ కమిషనర్ అవమానాలపై తనను సంప్రదించకుండానే సమస్య సమసిపోయిందని జేఏసీ నాయకులు ప్రకటన విడుదల చేయడం తనను మరింత బాధకు గురి చేసిందని నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆవేదన �
‘కార్మిక సమస్యలంటే ఐటీసీ సంస్థకు పట్టింపులేదా? దీక్షలు చేస్తున్నా యాజమాన్యానికి కనువిప్పు కలగదా?’ అంటూ ఐటీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు, కాంట్రాక్టు కార్మికులు ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులు ఎదుర