పాలమూరు రైతులకు నష్టం కలిగించే డిండి ఎత్తిపోతలను రద్దుచేయాలని ఉమ్మడి జిల్లా జేఏసీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, పాలమూరు అధ్యాయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. వంగూరు మండలంలోని ఉల్పర నుంచి డి
సమస్యలు పరిష్కరించేందుకు కార్మిక సంఘాల నాయకులను యాజమాన్యం పిలవని పక్షంలో ఏ క్షణంలోనైనా సమ్మెకు దిగుతామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రా�
తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్ర�
వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రా నాయక్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల స
13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందం ఆర్యూ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.22 వేల వేతనం తగ్గకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో సారపాక
శాంతియుత మిలియన్ మార్చ్కు సిద్ధమైన నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముందస్తుగానే ఇండ్లలోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేశారు. నగర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ నాయకులను తెల్లవారు జాము నుంచ�
సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ‘సారథి’ పోర్టల్ను తెలంగాణ రవాణా శాఖ రద్దు చేయాలని వాహన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సీఎఫ్ఎస్టీ పోర్టల్ తీసుకురావాలన్నారు. అ
JAC Celebration | నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారు. గెలవడానికి ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు ఓటర్ల వ్యతిరేకత వల్ల ఖానాపూర్ మున్సిపాలిటీలో ఓటమి పాలయ్యింది .
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోన
ఆర్టీసీలో కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. దశలవారీ పోరాటాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 19 వరకు పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పార�