సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ‘సారథి’ పోర్టల్ను తెలంగాణ రవాణా శాఖ రద్దు చేయాలని వాహన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సీఎఫ్ఎస్టీ పోర్టల్ తీసుకురావాలన్నారు. అ
JAC Celebration | నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారు. గెలవడానికి ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు ఓటర్ల వ్యతిరేకత వల్ల ఖానాపూర్ మున్సిపాలిటీలో ఓటమి పాలయ్యింది .
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోన
ఆర్టీసీలో కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. దశలవారీ పోరాటాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 19 వరకు పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పార�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శనివారం అసెంబ్లీని ముట్టడించనున్నట్టు తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ యూనియన్ల జేఏసీ నేతలు ప్రకటించారు.
సంవత్సరాలు మారుతూ క్యాలెండర్లు మారుతున్నా.. నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మాత్రం మారడం లేదని నిరుద్యోగ జేఏసీ నేతలు నిరసన తెలిపారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోన
: ఆర్టీసీ డ్రైవర్లపై పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెట్టడం తగదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. డ్రైవర్ల తప్పు లేకపోయినా కేసులు పెట్టి రిమాండ్కు తరలించడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింద
దేశంలోని బీజేపీ ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ ఐక్యవేదిక జాక్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బుధవారం సిం�
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఎంపీడీవో నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం ఎంప�
చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ సమీపంలో టీ స్టాల్ వద్ద నిరుద్యోగ జేఏసీ నేతలు నిరుద్యోగుల బాకీ కార్డును శనివారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో టీ తాగి�
చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో చేపట్టిన ధర్మదీక్షలో సాక్షాత్తు బీసీ మంత్రికే అవమానం ఎదురైంది. ఈ సందర్భంగా పోలీసులు చేసిన అతి తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్�