కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రామగుండం ఎన్టీపీసీలో 2022, ఆగస్టు 22న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు ఎన్టీపీసీ లేబరేట్లో చేపడుతున్న నిరసన పోరాటంలో కార్మికులపై ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ జవాన్లు చే�
రాష్ర్టానికి ప్రత్యేక దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు గురువారం సచివాలయంల�
‘ఉద్యోగుల పెండింగ్ బిల్లులు బాకీపడ్డ మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు. అప్పులకు వడ్డీలు కట్టేందుకే పైసల్లేవు. మొత్తం పెండింగ్ బిల్లులను ఒకే సారి విడుదల చేయలేం.
విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్ కోసం ఈ నెల 14 నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం హైద�
కార్మికుల హక్కులు కాలరాస్తూ పనివేళలను పది గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ నాయకులు జీవో 282 ప్రతులను దహనం చేశారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్ డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ చేస్తున్న రైతు జేఏసీ నాయకుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. డంపింగ్యార్డును క్షేత్రస్థాయిలో గ్రీన్ ట్రిబ్యునల్ అధిక�
ప్యారానగర్ డం పింగ్ యార్డును వెంటనే రద్దు చేసి ఇక్కడి గ్రామాల రైతులు, ప్రజలను రక్షించాలని రైతు జేఏ సీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మ డిదల మండలంలోని నల్లవల్లి గ�
రాష్ట్రంలోని ఉద్యోగుల 57డిమాండ్లలో 16 డిమాండ్లకు అంగీకారం తెలిపినందున ప్రభు త్వం వెంటనే వాటి అమలుకు ఆదేశాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమారకు విజ్ఞప్తిచేశారు.
జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉచిత ఆటో పర్మిట్లను ప్రైవేట్ ఆటో ఫైనాన్సియర్లు అడ్డుకుంటే తాటతీస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ హెచ్చరించింది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో కొత్తగా ఆటో పర్మిట్లు ఇచ్చి అక్రమ దందాకు పాల్పడుతుందని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్స్ జేఏసీ నేతలు ఆరోపిం చారు.
ప్రభుత్వం కొత్తగా ఆటోపర్మిట్లు ఇవ్వొద్దని తెలంగాణ స్టేట్ ఆటో ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చే సింది. కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం హైదర్గూడలో జేఏసీ సమావేశం కానున్నట
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్�
Dumping Yard | ప్యారానగర్ డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా గత 108 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న రైతు జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేశారు.
‘57 డిమాండ్లల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు& పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో ఒక్కటీ విడుదల కాలేదు& పీఆర్సీ వేయలేదు& రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు& మరి, ఏ సమస్య పరిష్కారమైందన�
రెండ్రోజుల నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలను గ్రూపులవారీగా విభజించి.. చర్చలు జరిపిన ప్రభుత్వం సమ్మెను వాయిదా వేయించడంలో సఫలమైంది. కార్మిక సంఘాల్లో ఐక్యత లోపించడం ప్రధాన కారణమైతే.. దానిని అదునుగా చేసుకొని, ప�