ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండు రోజుల్లో వేతనాలను చెల్లిస్తామని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారని యూనియన్ నేతలు వెల్లడించారు.
BC JAC | ఉమ్మడి పోరాటాలకు ఒక్కటైన బీసీ సంఘాల జేఏసీలో కాంగ్రెస్ చిచ్చిపెట్టింది. 42% సాధనే లక్ష్యంగా సాగే బీసీల పోరాటంపై నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది. మళ్లీ ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా చేసేందుకు కుయుక్త
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదో తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరమని, ఆ అమ్మాయిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చ
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని, ప్రభుత్వమే ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఔట్ సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రాజమ్మద్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ �
గోపన్పల్లిలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీటీఎన్జీవోల ఆందోళన శుక్రవారం నాటికి 80వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది ఉద్యోగులు నిత్యం ఈ �
రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల బిల్లుల చెల్లింపులో కక్షసాధింపునకు పాల్పడవద్దని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అహంభావంతో తెలంగాణకు రూ. 15,000 కోట్ల నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్అండ్టీ తప్పుకోవడంతో ఆ సంస్థ కోసం తెచ్చి�
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన పోలీసు ఉద్యోగార్థులు.. ప్రభుత్వంపై పోరాటానికి ఈ నెల 15న కార్యాచరణ ప్రకటించనున్నారు. తక్షణం 20వేలతో పోలీసు ఉద్యోగాలకు నోట�
తెలంగాణలో అర్చక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నామని, ఇటీవల కొన్ని డిమాండ్లను దేవాదాయశాఖ అర్చ క వెల్ఫేర్ ఫండ్ ద్వారా నెరవేర్చిందని, అయితే అర్చకులకు ఇన్సూరెన్స్ సదు�
జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడ నిలిచిపోయిందని జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయిస్ అసోసియేసన్ జేఏసీ నాయకులు ఆరోపించారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూములను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన మంగళవారం 35వ రోజుకు చేరింది.
మా భూములు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపడుతున్న ఆందోళన బుధవారంతో 22వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగ�
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో చేపట్టిన భాగ్యనగర్ టీఎన్జీవోల నిరసన మంగళవారంతో 21వ రోజుకు చేరుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉద్యోగులు మూడు వారాలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టిం�