పదహారు లక్షల మంది ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతూ పర్యావరణ విధ్వంసం సృష్టించడం దుర్మార్గమని, వెంటనే చెత్తను తీసుకురావడం ఆపేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని డంపింగ్యార్డు ఎత�
తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపునకు గాను మండలంలోని అన్ని గ్రామాలకు ఇన్చార్జీల నియామకం చేపడుతున్నట్లు జేఏసీ చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు. చిగురుమామిడి మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ�
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో 18న విశ్రాంతి ఉద్యోగుల సారథ్య కమిటీ తలపెట్టిన ‘ఉపవాస దీక్ష’కు జేఏసీ మద్దతు ప్రకటించింది. జేఏసీ భాగస్వామ్య సంఘాల విశ్రాంత ఉద్యోగులు దీక్షలో �
ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యోగ జేఏసీ కృషి చేస్తున్నదని, ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడినట్టు టీఎన్జీవో రాష్ట్ర సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వ�
ధాన్యం కొనుగోలు చేయడంలేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లు కోసి 25 రోజులైనా కొనుగోలు చేయడంలేదని జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద శుక్రవారం రైతులు ధర్నా
RTC Strike | ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు న�
ఆర్టీసీ సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు జరుగుతున్నాయి. జేఏసీలో లేని కొన్ని కార్మిక సం ఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్తో ర హస్యంగా చర్చలు జరుపుతున్నారని కార్మికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Supreme Court Verdict | దళిత క్రిస్టియన్స్కు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్రెడ్డి స్పందన తెలిపాలని మాల సంఘాల జాక్ గౌరవ సలహాదారుడు దామెర నర్సయ్య కోరారు.
దీర్ఘకాలిక సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ప్రభుత్వోద్యోగులు గళమెత్తారు. ఇచ్చిన హామీలు గుర్తుచేస్తూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హో�
ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, పీఆర్సీ ఏరియర్స్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై లేబర్ కమిషన్ శుభవార్త చెప్పింది.
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యల పరిష్కారం కోసం కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. సర్కార్పై సమరశంఖం పూరించారు. సర్కార్ తీరును నిరసిస్తూ ఏప్రిల్ 8 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్�
రాష్ట్రంలో మార్పు వస్తుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే ఎదురవుతున్నది. ‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి సరార్, ఆర్థికభారం నెపంతో వే�
ఆర్టీసీ జేఏసీ పోరుబాట పట్టింది. కార్మికుల సమస్యలు, సంస్థ విలీనం, ప్రైవేటీకరణతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలు తదితర తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి నేడు సమ్మె నోటీసులిచ్చేందుకు సిద్ధమై�