ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం చేపట్టనున్న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటే.. బస్సులను రోడ్లపైనే నిలివేస్తామని ఆర్టీ
ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించేలా సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశాల్లో చర్చించాలని మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మీడియా సమావేశంలో మాల సంఘాల ఐకాస చైర్మన్ మందాల భాస్
‘ఎన్నాళ్లీ బానిస బతుకులు. ఇంకెన్నాళ్లీ ఊడిగం. 50 వేల మందిమి 30వేలకు వచ్చాం. తిరగాల్సిన కిలోమీటర్లు పెరిగాయి. తిప్పాల్సిన డ్రైవర్లు, కండక్టర్లు తగ్గారు. పని భారం మరీ దారుణంగా పెరిగింది. మన హక్కుల కోసం ఇప్పుడు
కార్మికుల హక్కులు, చట్టాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై నేటి సమ్మె స్ఫూర్తితో మున్ముందు పోరాడి తిరిగి హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షులు మురళీధర్ రావు, సీఐటీయూ జి
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలైన నేపథ్యంలో తమ పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ శుక్రవారం ప్రజావాణిలో విజ్ఞప్తిచేసింది.
టీజీఎస్సీడీసీఎల్తోపాటు రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల పరిధిలో బదిలీలపై ఏకపక్ష నిర్ణయాలను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే మా�
బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాకపోవడానికి ప్రధాన దోషులు కాంగ్రెస్, బీజేపీలేనని వక్తలు విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్టేబుల్ సమావేశంలో శాసనమండలిల�
పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల కోసం ప్రభుత్వంపై విశ్రాంత ఉద్యోగుల ఒత్తిడి రోజురోజుకు తీవ్రమవుతున్నది. రిటైర్మెంట్ అయిన రెండు నెలల లోపే చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఏళ్ళు గడుస్తున్న అందకపోవటంతో, విశ్రా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోస పూరిత వైఖరిని అవలంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9న ఖైర తాబాద్లోని రవాణా కార్యాలయం ముట్టడితో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్�
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండు రోజుల్లో వేతనాలను చెల్లిస్తామని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారని యూనియన్ నేతలు వెల్లడించారు.
BC JAC | ఉమ్మడి పోరాటాలకు ఒక్కటైన బీసీ సంఘాల జేఏసీలో కాంగ్రెస్ చిచ్చిపెట్టింది. 42% సాధనే లక్ష్యంగా సాగే బీసీల పోరాటంపై నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది. మళ్లీ ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా చేసేందుకు కుయుక్త
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదో తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరమని, ఆ అమ్మాయిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చ