ధాన్యం కొనుగోలు చేయడంలేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లు కోసి 25 రోజులైనా కొనుగోలు చేయడంలేదని జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద శుక్రవారం రైతులు ధర్నా
RTC Strike | ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు న�
ఆర్టీసీ సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు జరుగుతున్నాయి. జేఏసీలో లేని కొన్ని కార్మిక సం ఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్తో ర హస్యంగా చర్చలు జరుపుతున్నారని కార్మికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Supreme Court Verdict | దళిత క్రిస్టియన్స్కు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్రెడ్డి స్పందన తెలిపాలని మాల సంఘాల జాక్ గౌరవ సలహాదారుడు దామెర నర్సయ్య కోరారు.
దీర్ఘకాలిక సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ప్రభుత్వోద్యోగులు గళమెత్తారు. ఇచ్చిన హామీలు గుర్తుచేస్తూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హో�
ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, పీఆర్సీ ఏరియర్స్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై లేబర్ కమిషన్ శుభవార్త చెప్పింది.
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యల పరిష్కారం కోసం కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. సర్కార్పై సమరశంఖం పూరించారు. సర్కార్ తీరును నిరసిస్తూ ఏప్రిల్ 8 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్�
రాష్ట్రంలో మార్పు వస్తుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే ఎదురవుతున్నది. ‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి సరార్, ఆర్థికభారం నెపంతో వే�
ఆర్టీసీ జేఏసీ పోరుబాట పట్టింది. కార్మికుల సమస్యలు, సంస్థ విలీనం, ప్రైవేటీకరణతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలు తదితర తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి నేడు సమ్మె నోటీసులిచ్చేందుకు సిద్ధమై�
టర్న్కీ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ టర్న్కీ కాంట్రాక్టర్స్ జేఏసీ కోరింది. శుక్రవారం టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ను కలిసి జేఏసీ నేతలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు.
ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం చేపట్టనున్న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటే.. బస్సులను రోడ్లపైనే నిలివేస్తామని ఆర్టీ
ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించేలా సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశాల్లో చర్చించాలని మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మీడియా సమావేశంలో మాల సంఘాల ఐకాస చైర్మన్ మందాల భాస్
‘ఎన్నాళ్లీ బానిస బతుకులు. ఇంకెన్నాళ్లీ ఊడిగం. 50 వేల మందిమి 30వేలకు వచ్చాం. తిరగాల్సిన కిలోమీటర్లు పెరిగాయి. తిప్పాల్సిన డ్రైవర్లు, కండక్టర్లు తగ్గారు. పని భారం మరీ దారుణంగా పెరిగింది. మన హక్కుల కోసం ఇప్పుడు