విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యల పరిష్కారం కోసం కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. సర్కార్పై సమరశంఖం పూరించారు. సర్కార్ తీరును నిరసిస్తూ ఏప్రిల్ 8 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్�
రాష్ట్రంలో మార్పు వస్తుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే ఎదురవుతున్నది. ‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి సరార్, ఆర్థికభారం నెపంతో వే�
ఆర్టీసీ జేఏసీ పోరుబాట పట్టింది. కార్మికుల సమస్యలు, సంస్థ విలీనం, ప్రైవేటీకరణతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలు తదితర తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి నేడు సమ్మె నోటీసులిచ్చేందుకు సిద్ధమై�
టర్న్కీ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ టర్న్కీ కాంట్రాక్టర్స్ జేఏసీ కోరింది. శుక్రవారం టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ను కలిసి జేఏసీ నేతలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు.
ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం చేపట్టనున్న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటే.. బస్సులను రోడ్లపైనే నిలివేస్తామని ఆర్టీ
ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించేలా సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశాల్లో చర్చించాలని మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మీడియా సమావేశంలో మాల సంఘాల ఐకాస చైర్మన్ మందాల భాస్
‘ఎన్నాళ్లీ బానిస బతుకులు. ఇంకెన్నాళ్లీ ఊడిగం. 50 వేల మందిమి 30వేలకు వచ్చాం. తిరగాల్సిన కిలోమీటర్లు పెరిగాయి. తిప్పాల్సిన డ్రైవర్లు, కండక్టర్లు తగ్గారు. పని భారం మరీ దారుణంగా పెరిగింది. మన హక్కుల కోసం ఇప్పుడు
కార్మికుల హక్కులు, చట్టాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై నేటి సమ్మె స్ఫూర్తితో మున్ముందు పోరాడి తిరిగి హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షులు మురళీధర్ రావు, సీఐటీయూ జి
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలైన నేపథ్యంలో తమ పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ శుక్రవారం ప్రజావాణిలో విజ్ఞప్తిచేసింది.
టీజీఎస్సీడీసీఎల్తోపాటు రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల పరిధిలో బదిలీలపై ఏకపక్ష నిర్ణయాలను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే మా�
బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాకపోవడానికి ప్రధాన దోషులు కాంగ్రెస్, బీజేపీలేనని వక్తలు విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్టేబుల్ సమావేశంలో శాసనమండలిల�
పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల కోసం ప్రభుత్వంపై విశ్రాంత ఉద్యోగుల ఒత్తిడి రోజురోజుకు తీవ్రమవుతున్నది. రిటైర్మెంట్ అయిన రెండు నెలల లోపే చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఏళ్ళు గడుస్తున్న అందకపోవటంతో, విశ్రా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోస పూరిత వైఖరిని అవలంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9న ఖైర తాబాద్లోని రవాణా కార్యాలయం ముట్టడితో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్�