తెలంగాణలో అర్చక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నామని, ఇటీవల కొన్ని డిమాండ్లను దేవాదాయశాఖ అర్చ క వెల్ఫేర్ ఫండ్ ద్వారా నెరవేర్చిందని, అయితే అర్చకులకు ఇన్సూరెన్స్ సదు�
జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడ నిలిచిపోయిందని జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయిస్ అసోసియేసన్ జేఏసీ నాయకులు ఆరోపించారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూములను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన మంగళవారం 35వ రోజుకు చేరింది.
మా భూములు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపడుతున్న ఆందోళన బుధవారంతో 22వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగ�
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో చేపట్టిన భాగ్యనగర్ టీఎన్జీవోల నిరసన మంగళవారంతో 21వ రోజుకు చేరుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉద్యోగులు మూడు వారాలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టిం�
న్యాయం జరిగే వరకూ అందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవోస్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ చెప్పా రు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గోపన్పల్లిలో కొనసాగుతున్న భాగ్యనగర్ టీన్�
ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు చెలరేగిపోతున్నారు. రెవెన్యూశాఖ అధికారుల అండతో నిన్న వరకు రెచ్చిపోయిన వీరికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ కూడా బాసటగా నిలుస్తుండటంతో స్వైర విహారం చేస్తున్నారు.
గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ (JAC) చైర్మన్గా జొన్నకోటి వెంకటేష్ నియమితులయ్యారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో పెద్దపల్లి జిల్లా గ్రామపంచా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఇందిరమ్మ ఇల్లు, నెలకు 12, వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే పై హామీలన్నీ నెరవేర్చలేదని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించతలపెట్టిన ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశా�
శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు నిరసనగా వచ్చే 9న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి కా�
పరిహారం, రహదారి వెడల్పు తేలకుండానే హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ముందుకు సాగుతుండటంతో.... రాజీవ్ రహదారి బాధితులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే మంత్రివర్గ ఉపసంఘం! లేదంటే అధికారుల కమిటీ! ఇంకొంచెం ముందుకెళ్తే అధికారులు, ప్రజాప్రతినిధుల మేళవింపుతో మరో అత్యున్నత స్థాయి కమిటీ! ఇలా కమిటీ వెయ్... సాగదియ్! అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ తీరు! �