ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ విషయాన్ని రాజకీయం చేయడం ఆపాలని, అది చిన్న అంశమని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రస
Auto Driver Issuing Challans | వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఒక ఆటో డ్రైవర్ చలాన్లు జారీ చేశాడు. (Auto Driver Issuing Challans) ఈ విధులు నిర్వహించాల్సిన ఆర్టీవో అధికారులు ఆటో డ్రైవర్తో ఈ పని చేయించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియ�
ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తున్నందున సర్కిళ్ల వారీగా మొండి బకాయిదారులను గుర్తించి వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టు సీబీఐకి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగ�
ర్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల
ఉమ్మడి మిరుదొడ్డి మండల పరిధిలోని 24 గ్రామాల్లో కలిపి మొత్తం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లెక్కల ప్రకారం 50,952 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో 20 గ్రామ పం�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ గోదావరి శుద్ధ జలాలు అందుతున్నాయి. స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు నల్లాల ద్వారా నేరుగా ఇంటికే చేరుతుండడంతో ప్
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. వరుస ఉద్యోగాల ప్రకటనలతో రాష్ట్రంలో కొలువుల జాతర సాగుతుండగా, గురువారం 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అత్య�
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ఆ సర్వే ఆధారంగా గ్రామసభలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా అటవీ, గిరిజన
రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే నిర్దిష్టమైన ఆదేశాలను కలెక్టర్లకు ఇస్తాం. ఇప్పటికే మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి తదితరుల నేతృత్వంలోని కమిటీ రెవెన్యూ సమస్యలపై అధ్య�
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు హక్కులు కల్పించేలా సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రత్యేక కమిటీ వ�
గుజరాత్ నమూనా విఫలం కావడం, మోదీ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబడుతుండటం, తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశంలోని మిగతా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయన్న అక్కసుతోనే కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చ�
ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో గత నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్పై బదిలీవే�