పోడు భూముల సమస్య పరిష్కారానికి మరో అడుగు ముందుకుపడింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల్లో ఆశలు చిగురించేలా రాష్ట్ర సర్కారు మరో నిర్ణయం తీసుకున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రకటించి ఏ
సినీరంగంలో నెలకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వివిధ విభాగాల ప్రతినిధులతో విస్త్రతంగా చర్చలు జరుపుతున్నది. షూటింగ్లు నిలిపివేసిన క్రమంలో తిరిగి పరిశ్రమను పట్టాలెక్కించే�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోగా.. అంతర్జాతీయ యవనికపై మరో వివాదం రాజుకుంటున్నది. తైవాన్ కేంద్రంగా అమెరికా-చైనా వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు ఎక్కడికి దారితీస్తాయ
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ విభాగాల్లో ఫంక్షనల్ వర్టికల్స్(పని విభజన అంశాలు)ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా శుక్రవారం ఉత్తర్వ�
రాజేంద్రనగర్ సర్కిల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 29 మిల్లీమీటర్ల వర్షం కురిసనట్లు �
ల్లకుంట డివిజన్ సత్యానగర్లో దీర్ఘకాలికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. డ్రైనేజీ, వరదనీటి నాలాలో కలువడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతున్నదని చె�
ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చిత్రవిచిత్ర కొర్రీలు పెడుతున్నది. సాంకేతిక కారణాలను చూపించి పనిచేసిన కూలీకి డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నాలుగు వ�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు నీటి నిర్వహణను జలమండలి పకడ్బందీగా చేపడుతున్నది. గత ఏడాది అక్టోబరు 1వ తేదీన జీహెచ్ఎంసీ నుంచి మురుగునీటి నిర్వహణను �
గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం యాచారం గ్రామం లో ఏ
ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా నిరుద్యోగులంతా కొలువుల కోసం కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదని ప్రముఖ రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ ప్రశ్నించారు. ఎఫ్సీఐ ధాన్యం కొనటం లేదని తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో నిరసన �
కేంద్రం పార్బాయిల్డ్ విధానం మీద అనేక రాష్ర్టాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా వరి పండించే రాష్ర్టాలన్నీ కేంద్రం కిరికిరితో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. కేంద్రం కిరికిరి మీద కడుపు మండిన �
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను అమలు చేస్తున్నారని, ఈ పథకంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య చాలావరకు తీరిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్స�