ప్రభుత్వం చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయరాదని ఎన్నిసార్లు చెప్పినా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు ఇచ్చి తడి, పొడి చెత్త వేర్వేరుగా స్వచ్ఛ వాహనాలకు అందించాలని అవగాహన కల
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదర్గూడ న్యూ ఫ్రెండ్స్కాలనీ ప్లజెంట్ పార్కు నుంచి ఎర్రబోడ చౌరస్తా వరకు సీవరేజీ పనులను నెల రోజుల క్రితం ప్రారంభించారు. పైప్లైన్ పనులు సగం ముగిసి మిగతా పనులు చేస్తుండ
వడ్ల కొనుగోలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న గోల్మాల్ నాటకాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం ఒక్కటైంది. ఊరూ వాడా తేడా లేకుండా కేంద్రం తీరును ఎండగడుతున్నారు. నూకలు తినిపించడం అలవాటు చేయా�