పశ్చిమాసియా యుద్ధం వేళ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ నుంచి భారీ సైనిక, రక్షణ మద్దతు లభించింది. భారీ ఎత్తున సైనిక బలగాలను, యుద్ధ విమానాలను సౌదీ అరేబియాకు పంప�
ఇరాన్ ఎలైట్ నేవల్ ఫోర్స్ కమాండర్ అలీరేజా తంగ్సీరీ దక్షిణ ఇరాన్లో జరిగిన దాడిలో మరణించినట్లు ఇజ్రాయెలీ అధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం నాలుగవ వారం కొనసాగుతున్న సమయంలో ఇరాన్కు చ�
ఫారెక్స్ మార్కెట్లో భారతీయ కరెన్సీ విలువ రోజురోజుకూ పడిపోతున్నది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద అమెరికా డాలర్ డిమాండ్ ధాటికి ఏమాత్రం నిలువలేకపోతున్నది. శుక్రవారం మరో 64 పైసలు దిగజారి మునుప�
అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మరణించిన తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ స్థానంలో ఇరాన్ నూతన సుప్రీం నాయకుడిగా ఎంపికైన 56 ఏండ్ల మొజ్తబా ఖమేనీ ప్రస్తుత ఘర్షణల్లో గాయపడి ఉండవచ్చని ఇరాన్కు చెందిన మ�
పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకోవాలన్న తాపత్రయంలో దేశం వీడుతున్న వేలాదిమంది పౌరులు తమ పెంపుడు జంతువులను తమ వెంట తీసుకెళ్లలేక అక్కడే వదిలిపెడుతుండడంతో దుబాయ్ వీధ�
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో భారీయెత్తున ఆస్తి, ప్రాణనష్టం జరుగుతున్నది. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైన తొలిరోజు ఇరాన్లోని మినాబ్లో ఉన్న ఓ ఎలిమెంటరీ పాఠశాలపై బాంబు దాడ�
పశ్చిమాసియా యుద్ధం సోమవారం పదోరోజుకు చేరుకున్నది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగాయి. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విస్తృతస్థాయి మిలిటరీ దాడులను చేపట్టింది. టెహ్రాన్, ఇస్ఫహాన్, దక్ష�
Tehran airport | ఇరాన్, ఇజ్రాయెల్ (Iran vs Israel) పరస్పర దాడులతో రణరంగంలా మారిన పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయి. తమపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ వైమానిక సేవలను నిలిపివేసిన ఇరాన్.. తాజాగా వాట
ఇజ్రాయెల్పై విజయం సాధించామని ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ గురువారం ప్రకటించారు. ఇజ్రాయెల్తో స్వల్ప కాలం సాగిన యుద్ధం ముగిసిన అనంతరం తొలిసారి ఖమేనీ నుంచి బహిరంగ ప్రకటన వెలువడింది.
Ayatollah Ali Khamenei | ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసింది. అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Donald Trump | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం (Israel-Iran War) ముగిసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో గత 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది.
ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ.. భారతీయ బాస్మతి బియ్యం ఎగుమతులకు బ్రేక్ వేసింది. దేశీయ రైస్ ఎగుమతుల్లో ఇరాన్ వాటానే 18-20 శాతంగా ఉంటున్నది. ఈ క్రమంలో ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లే బ�
Benjamin Netanyahu | అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది.