ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో ఫినిషర్గా ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్లో ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంక్కు చేరాడు.
ఐదో టీ20 వర్షార్పణం భువనేశ్వర్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసి సిరీస్ పట్టేయాలని భావించిన టీమ్ఇండియాకు చుక్కెదురైంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదురైనా.. ఆ తర్వా�
నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై నాలుగు ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వర్షం అంతరా�
బెంగళూరు వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్ కిషన్ (15) పెవిలియన్ చేరాడు. ఎన్గిడీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి అతను అవుటయ్యాడు. ఆల్మోస్ట�
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత జట్టు నుంచి ఒకే ఒక్కడు టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అతనే యువ ఓపెనర్ ఇషాన్ కిషన్. సౌతాఫ్రికాతో జరగుతున్న టీ20 సిరీస్లో పరుగుల వరద పారిస్తున్న ఈ ఎడమ చేతి
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. తన బ్యాటుతో రాణించడం లేదు. మూడు టీ20ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసిన అతను.. అనవసర షాట్లకు పోయి అవుటవడం అలవ�
సమిష్టి ప్రదర్శనతో విజృంభణ రాణించిన చాహల్, రుతురాజ్, ఇషాన్ దక్షిణాఫ్రికాతో మూడో మ్యాచ్లో భారత్ విజయం సిరీస్లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితుల్లో భారత్ జూలు విదిల్చింది. సమిష్టి ప్రదర్శ�
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓ
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత ఓపెనర్లు శుభారంభం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు అదిరే ఆరంభం అందించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ (23 బంతుల్లో 44 నాటౌట్) ఎడాపెడా బౌండరీలతో చెలరే�
డేవిడ్ మిల్లర్, డస్సెన్ వీరవిహారం అజేయ అర్ధసెంచరీలతో విజృంభణ తొలి టీ20లో సఫారీలదే గెలుపు భారత్ వరుస విజయాలకు బ్రేక్ ఢిల్లీ అరుణ్జైట్లీ స్టేడియంలో పరుగుల వరద పారింది. కిక్కిరిసిన అభిమానుల మధ్య బ్యా
ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క విజయం కూడా లేకుండా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. ఐదు సార్లు టోర్నీ ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టుకు. ఈసారి చేదు అనుభవాలే మిగిలాయి. కెప్టెన్ రోహిత్
ఐపీఎల్ తాజా సీజన్లో ఇప్పటి వరకు 20 మ్యాచులు జరిగాయి. దాదాపు ప్రతిజట్టూ మూడు మ్యాచులు ఆడేసింది. కొన్ని జట్లు ఐదు మ్యాచులు కూడా ఆడాయి. ఎవరూ ఊహించని విధంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన నాలుగ�
కోల్కతాతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (3) పేవల ఫామ్ కొనసాగించగా.. కొంత ఆశలు రేపిన డెవాల్డ్ బ్రెవిస్ (29) ఫర్వాలేదనిపించాడు. సూపర్ ఫామ్లో ఉన�