ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత జట్టు నుంచి ఒకే ఒక్కడు టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అతనే యువ ఓపెనర్ ఇషాన్ కిషన్. సౌతాఫ్రికాతో జరగుతున్న టీ20 సిరీస్లో పరుగుల వరద పారిస్తున్న ఈ ఎడమ చేతి
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. తన బ్యాటుతో రాణించడం లేదు. మూడు టీ20ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసిన అతను.. అనవసర షాట్లకు పోయి అవుటవడం అలవ�
సమిష్టి ప్రదర్శనతో విజృంభణ రాణించిన చాహల్, రుతురాజ్, ఇషాన్ దక్షిణాఫ్రికాతో మూడో మ్యాచ్లో భారత్ విజయం సిరీస్లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితుల్లో భారత్ జూలు విదిల్చింది. సమిష్టి ప్రదర్శ�
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓ
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత ఓపెనర్లు శుభారంభం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు అదిరే ఆరంభం అందించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ (23 బంతుల్లో 44 నాటౌట్) ఎడాపెడా బౌండరీలతో చెలరే�
డేవిడ్ మిల్లర్, డస్సెన్ వీరవిహారం అజేయ అర్ధసెంచరీలతో విజృంభణ తొలి టీ20లో సఫారీలదే గెలుపు భారత్ వరుస విజయాలకు బ్రేక్ ఢిల్లీ అరుణ్జైట్లీ స్టేడియంలో పరుగుల వరద పారింది. కిక్కిరిసిన అభిమానుల మధ్య బ్యా
ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క విజయం కూడా లేకుండా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. ఐదు సార్లు టోర్నీ ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టుకు. ఈసారి చేదు అనుభవాలే మిగిలాయి. కెప్టెన్ రోహిత్
ఐపీఎల్ తాజా సీజన్లో ఇప్పటి వరకు 20 మ్యాచులు జరిగాయి. దాదాపు ప్రతిజట్టూ మూడు మ్యాచులు ఆడేసింది. కొన్ని జట్లు ఐదు మ్యాచులు కూడా ఆడాయి. ఎవరూ ఊహించని విధంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన నాలుగ�
కోల్కతాతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (3) పేవల ఫామ్ కొనసాగించగా.. కొంత ఆశలు రేపిన డెవాల్డ్ బ్రెవిస్ (29) ఫర్వాలేదనిపించాడు. సూపర్ ఫామ్లో ఉన�
ఈ ఐపీఎల్లో లక్ష్యాన్ని కాపాడుకున్న ఏకైక జట్టు రాజస్థాన్. మరోసారి తమ మ్యాజిక్ రిపీట్ చేసింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని కట్టడి చేయడంతో రాజస్థాన్ బౌలర్లు సఫలీకృతం అయ్యారు. అంతకుముందు జోస్ బట
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై ఇండియన్స్ జట్టు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆరంభంలోనే రోహిత్ (5), అన్మోల్ (5) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (54) ఆద
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ (5) పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత అన్మోల్ ప్రీత్ సింగ్ (5) కూడా అవుటయ్యాడు. అయితే ఇషాన్ కిషన్ (31 నాట
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. తల గాయంతో ఆస్పత్రి పాలయ్యాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో �
7స్టార్ స్వదేశంలో భారత్కు వరుసగా ఏడో టీ20 సిరీస్ శ్రేయస్, జడేజా మెరుపులు నేడు నామమాత్రమైన ఆఖరి పోరు గత మ్యాచ్తో పోలిస్తే శ్రీలంక మెరుగ్గానే ఆడినా.. రోహిత సేన విజృంభణ ముందు నిలువలేకపోయింది. నిషాంక, షనక �