యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నా.. చాన్నాళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తున్న గిల్కే తుది జట్టులో చోటు దక్కుతుందని రోహిత్ పేర్కొన్నాడు. లంకతో మంగళవారం తొలి వన్డే జరుగనున్�
క్రికెట్ను మతంగా భావించే దేశంలో.. మెగా ట్రోఫీ లేకుండానే టీమ్ఇండియా మరో ఏడాదిని ముగించింది. తీరిక లేని క్రికెట్ ఆడుతూ విశ్వవ్యాప్తంగా తగినంత గుర్తింపు దక్కించుకున్న భారత్.. ఐసీసీ మెగాటోర్నీలైన టీ20 ప్�