జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శిఖర్ ధవన్ (40), కేఎల్ రాహుల్ (30) శుభారంభం అందించారు. అయితే రాహుల్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడకు
వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. చాలా రోజుల తర్వాత జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశ పరిచాడు. రోహిత్, సూర్యకుమార్ గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్తో
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే రెండో టీ20 నుంచి రెగ్యులర్ ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా కూడా జట్టుతో చేరనున్నారు. అదే సమయంలో వీరి గైర్హాజరీలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన
ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచ్లో ధాటిగా ఆడి ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ (3) ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. అడైర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే కీపర్కు క్యాచ్ ఇచ్చి �
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో ఫినిషర్గా ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్లో ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంక్కు చేరాడు.
ఐదో టీ20 వర్షార్పణం భువనేశ్వర్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసి సిరీస్ పట్టేయాలని భావించిన టీమ్ఇండియాకు చుక్కెదురైంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదురైనా.. ఆ తర్వా�
నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై నాలుగు ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వర్షం అంతరా�
బెంగళూరు వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్ కిషన్ (15) పెవిలియన్ చేరాడు. ఎన్గిడీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి అతను అవుటయ్యాడు. ఆల్మోస్ట�