శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కష్టాలు పడుతోంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు తొలి ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస�
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కోసం దాదాపు ఐపీఎల్ జట్లన్నీ పోటీ పడ్డాయి. అయితే అతను మాత్రం టీమిండియాలో తన స్థానం కోసం ఇంకా పోరాడుతూన
వన్డేలతో పోల్చుకుంటే.. తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లో విండీస్ వీరులు కాస్త పోరాడినా.. రోహిత్ సేన ముందు వారి పప్పులు ఉడకలేదు. మన బౌలర్ల ధాటికి భారీ స్కోరు చేయడంలో కరీబియన్లు విఫలం కాగా.. భారత టాపార్డర�
IPL Auction 2022: ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ జోరుగా నడుస్తున్నది. రెండో రోజు కూడా ఫ్రాంచైజీలు పోటీపడి ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి. దేశంలోని ఎనిమిది పాత ఫ్రాంచైజీలు, రెండు కొత్త ఫ్రాంచైజీలు..
అందుబాటులో స్టార్ ఆటగాళ్లు అందరి కండ్లు శ్రేయస్, వార్నర్, ఇషాన్ పైనే ఆల్రౌండర్ల జాబితాలో శార్దూల్, చాహర్ ఉదయం 11.00 నుంచి స్టార్ స్పోర్ట్స్లో.. అప్పటి వరకు తండ్రి ఆటో నడిపితేగానీ.. పూట గడవని పరిస్థిత
IND vs WI | విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. సీనియర్ల గైర్హాజరీలో రోహిత్తో ఓపెనింగ్ బాద్యతలు పంచుకున్న ఇషాన్ కిషన్ (28) పెవిలియన్ చేరాడు. విండీస్ స్టార్ స్పిన్నర్ అకీల్ హొస్�
IND vs WI | టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్గా పగ్గాలు అందుకున్న తర్వాత తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ సత్తా చాటాడు. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో అర్ధశతకం సాధించాడు. స్వల్పలక�
IND vs WI | 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ (46 నాటౌట్), ఇషాన్ కిషన్ (14 నాటౌట్) జట్టుకు మంచి ఆరంభాన్నందించారు. వీరిద్దరూ చాలా సంయమనంతో ఆడుతూ..
IND vs WI | భారత జట్టుకు ఇషాన్ కిషన్ తప్ప మరో ఓపెనర్ లేడని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. ఇషాన్ కిషన్తోపాటు తమిళనాడు హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్�
అహ్మాదాబాద్: వెస్టిండీస్తో ఆదివారం జరగనున్న తొలి వన్డేలో తనతో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇషాన్ కిషన్ ఒక్కడే మనకు ఆప్షన్గా ఉన్నా�