జిల్లాలో ఎక్కడైనా సాగునీటి సమస్య తలెత్తితే.. సంబంధిత అధికారులదే బాధ్యత అని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. విధుల్లో అలసత్వం వీడాలని, సాగునీటి సరఫరాను పర్యవేక్షించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్�
ఏడాది క్రితం వరకు ఎటుచూసినా పచ్చని పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతంలో ఇప్పుడు మళ్లీ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక అదునుకు గోదావరి జలాలు అందించి ఏండ్ల నాటి కరు
యాసంగిలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని, సాగునీటిని అందించి పంటలను కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఫోన్లో కోరారు.
వేసవికి ముందే ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గ్రామాల్లో రోజరోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో పంట పొలాలకు సాగునీరందక ఎండుముఖం పడుతుండడం తో రైతన్నలు ఆందోళన వ్యక్త
కాల్వలకు నీటిని విడుదల చేయాలని అధికారుల చుట్టూ తిరిగితిరిగి వేసారిన రైతులు గురువారం జనగామ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తలాపునే రిజర్వాయర్, ప్రతి గ్రామానికి కాల్వలు ఉన్నా నీటిని ఎందుకు విడుద�
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తెట్టకుంట తండాకు చెందిన రైతు ఇస్లావత్ యాకూబ్ పొట్ట దశకు వచ్చిన తన వరి పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేయగా, బోర్లలో చుక్క న�
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఎస్సారెస్పీ కాల్వలో నీరు వారానికి ఒకసారి వస్తుండం.. మండుతున్న ఎండలకు కాల్వ తడవడం వరకే సరిపోతున్నది. చెరువుల్లోకి సాగునీరు వచ్చే అవకాశం లేకపోవడంతో భూగర్భజలాలు అడ
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు సాగు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక రైతులు పశువులు, గొర్రెలు, మేకలకు మేతగా వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ హృదయ విదారక దృశ్యాలు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం
కృష్ణానదికి ఎగువ ప్రాం తం నుంచి స్వల్పంగా వరద కొనసాగుతున్నది. నదీతీర ప్రాంతంలో వరిపంట సాగు చేసిన రైతన్నల సా గునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి జూపల్లి కృష్ణారావు, మక్తల్, గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్�
ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొండపాక మండలంలో యాసంగి పంటలు ఎండిపోతున్నయని, ప్రభుత్వం వెంటనే తపాస్పల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలను పంపింగ్ చేసి సాగునీరు అందించాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండలంలోని వైరా-జగ్గయ్యపేట రోడ్డుపై సోమవారం ధర్నా నిర్వహించారు.
పదేండ్లు ఆనందంగా ఉన్న రైతన్న నేడు ఆందోళన చెందుతున్నాడు. ఏడాదికాలంగా ఆగమవుతున్నాడు. పంటకు చివరి తడులు అందక అల్లాడిపోతున్నాడు. వరి వేసిన నేల నీరందక నెర్రెలు బారి పచ్చని పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోతుంటే �
కృష్ణా నీటిలో తెలంగాణకు రావాల్సిన వాటాను సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి మండిపడ
యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. మానేరు, చలివాగు, చెరువులు, బోర్లు ఎండిపోయాయి. కాల్వల ద్వారా నీరు రాక చాలా చోట్ల సాగునీటి కొరత ఏర్పడింది. దీంతో ముఖ్యంగా వరి, ఇతర పంటలు దెబ్బతినే పరిస్థితి దాపుర