కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన కరువుతో చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ బృందం చేర్యాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించింది.
కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు విలవిలలాడుతున్నారు. యాసంగిపై ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులు మొక్కజొన్నకు చివరిదశలో సాగునీరు అందక ఆవేదన చెందుతున్నారు. సాగునీరు సక్రమంగా అందించాల్సిన అధికారుల నిర�
సంగంబండ రిజర్వాయర్ హై లెవె ల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద వరి సాగు చేసిన రైతులకు నీళ్లు లేక చేతికి వచ్చిన పంట ఆగమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన హై లెవెల్ లెఫ్ట్
వీర్నపల్లి మండలంలో సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. బోర్లు, బావులు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి. పదకొండేళ్ల క్రితం నాటి రోజులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పుష్కలమైన నీటితో పసి
సాగునీటి సమస్య రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. యాసంగి పంటలను దక్కించుకోవడానికి తం టాలు పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భూగర్భజలాలు అడుగంటాయి. లక్షల రూపాయలు ఖర్చుచేసి బోర్లు తవ్వించినా, బావుల్లో �
కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. కొమురవెల్లికి చెందిన రైతు సార్ల నర్సింహులు యాసంగిలో ఎనిమిది ఎకరాల్లో వరి పంట వేశాడు. కొన్ని రోజులుగా నాలుగు బోర్ల నుంచి నీళ్లు తక్కువగా వస్తుండడంతో వ�
ఎవుసం ఎండుతున్నది. సాగు సంక్షోభంలోకి జారుకుంటున్నది. పొలం బీడు వారుతుంటే రైతు గుండె తల్లడిల్లుతున్నది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. వేసవికి మ
సాగునీటి కోసం సిద్దిపేట జిల్లా నంగునూరు, ధూళిమిట్ట మండలాల రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రంగనాయకసాగర్ కుడి కాలువ నుంచి కోనాయపల్లి, తిమ్మాయిపల్లి, దానంపల్లి, నాగరాజుపల్లి గ్రామాల ద్వారా నంగునూరు వా�
జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి, గట్టు మండలంలోని రైతుల చివరి ఆయకట్టుకు నీరు రాక అనేక అవస్థలు పడుతున్నారు. ఇ టు అధికారులు, అటు నాయ కులకు తమ గోడు వెళ్ల బోసు కున్నా ఎవరూ పట్టించుకో కపోవడంతో దిగాలు చెం ద�
కేసీఆర్ పాలనలో ఉమ్మడి మహబుబ్నగర్ దశాబ్ద కాలంపాటు పచ్చని పంటలతో కళకళలాడింది. మార్పు కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కానీ ప్రజలు ఊహించిన మార్పు కాకుండా మరో మార్పు మొదలైంది.
రోజురోజుకు ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనికి తోడు కరెంట్ కోతలు సైతం వేధిస్తుండడంతో పంటలకు సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పంటలకు నీరు అందించకపోవడంతోనే ఎండుతున్నాయని మాజీ ఎంపీపీ శ్రీదేవీచందర్రావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ లకవరసు ప్రభాకర్ వర్మ, సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం శివా రు దూపతండా గ్రామంలో సాగు నీరందక సుమారు 100 ఎకరాల వరి, మకజొన్న ఎండిపోయింది. పకనే ఆకేరు వాగు ఉ న్నా.. అందులో నీళ్లు లేక బావులు, బోర్లు అడుగంటడంతో రైతులు అల్లాడుతు
రైతుల బాధలు, వారి బాధ్యత ఈ ప్రభుత్వానికి పట్టదా అని గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం గద్వాల నియోజకవర్గ పరిధిలో నెట్టెంపాడు లిఫ్ట్ కింద
అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి గ్రామం.. ఇక్కడ పంట సాగుచేయాలంటే తలాపునే ఉన్న మానేరు వాగు, డీబీఎం 38 కాల్వే దిక్కు. వాగు ప్రవహించినా.. డీబీఎం కాల్వ పారినా ఆ గ్రామ పరిధిలోని వ్యవస�