ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో సాగైన పంటలు నీరు అందకపోవడంతో వట్టిపోతున్నాయి. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో జొన్న, శెనగ, పల్లి, గోధుమ పంటలు సాగయ్యాయి. అధికంగా 70 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. ప్రస్తుతం జొన్
రైతులు యాసంగిలో సాగుచేసిన పంటలు ఎండిపోకుండా సాగునీరందించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అన్నారం సమీపంలో సాగునీరు అందక ఎండిన పంటలను మాజీ ఎమ్మెల్యే బీరం పరిశీలిం�
భూగర్భ జలాలు అడుగంటి.. బోర్లు, బావులు వట్టిపోయి.. వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోస పడుతున్నరు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లికి చెందిన రైతు మేడబోయిన పరశురాములు ఏడెకరాల్�
వరి సాగుచేస్తున్న రైతుల్లో టెన్షన్ మొదలైంది. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో బోర్లలో నుంచి నీరు సరిగా రావడం లేదు. పొలం తడపడం రైతులకు కష్టంగా మారింది. పంట చేతికి అందడానికి మరో నెల, నెలన్నర రోజులు పట్టే అవక�
వికారాబాద్ జిల్లాలో వేసవి కాలం ప్రారంభం కాకముందే భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాద�
రంగారెడ్డిజిల్లాలో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఆరుగాలం శ్రమించి అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టి, వరినాట్లు వేసిన రైతులు కళ్ల ముందే పొలాలు ఎండిపోతుండటంతో వారి గుండె చెరువవుతున్నది. జిల్లావ్యా�
నిజాంసాగర్ డీ-28కెనాల్ పరిధిలోని 15సబ్ కెనాల్ కింద రైతులు సాగుచేస్తున్న పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు గురునాథం బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్�
జిల్లాలోని మామిడి రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి. గత రెండు సీజన్లల్లోనూ ఆశించిన మేర మామిడి దిగుబడి రాక.. తీవ్ర నష్టాల్లో ఉన్న మామిడి రైతులకు ఈసారి కూడా పెద్దగా ఫలితాలు దక్కే అవకాశాలు లేకుండా పోతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పాకాల ఏరులో రాళ్లు తేలాయి. ఇప్పటికే నీరు లేక వెలవెలబోతున్నది. ఈ ఏరు పరీవాహక ప్రాంతంలో 300 ఎకరాల్లో యాసంగి వరి పంట సాగుచేస్తున్న రైతులు నీరు లేక ఎండిపోతున్న పంటను చూసి లబో�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటల్లో నీళ్లులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. మండలంలోని చండూర్కు చెందిన రైతు కుమ్మరి శేఖర్కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, పక్కన ఉన
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. యాసంగిలో సాగైన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు ఆశలు ఆవిరైపోతున్
ఓవైపు తీవ్ర ఎండలు.. తగ్గుతున్న నీటిమట్టం.. దీనికి తోడు కరెంట్ కోతలతో అన్నదాతలు విలవిలలాడుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు ఎండుతుండడంతో దిక్కుతోచని స్థితిలో దిగాలు చెందుతున్నారు. మండలంలో రైతులకు �
తలాపున మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సిద్దిపేట జిల్లా దుబ్బాక రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు.బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో చెరువులు, కుంటలు జలకళతో ఉట్టిపడి, బీడు భూములు సైతం సాగులోకి వచ్చిన ఈ ప్రాం�
సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో పారే ఆకేరు వాగు ఎండిపోయ�