ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఫలితంగా నీరందక రైతులు పంటలు సాగుచేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. మెదక�
మండలంలోని ప్రధాన సాగు నీటి వనరు వెంగళరావు సాగర్ ప్రాజెక్టు అలుగు నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని సీతాయిగూడెం, దామరచర్ల, ఇమ్మడిరామయ్యబంజర, చండ్రుగొండ, తిప్పనపల్లి, మహ్మద్నగర్
BRS Activists | ఊట్కూర్ పెద్ద చెరువులో నిల్వ ఉన్న నీరు రైతుల సాగుకు అత్యంత అవసరమని, తూములు తెరిచి ఉంచడం వల్ల భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ను నీటిని నింపి, ఇక్కడి చొప్పదండి నియోజకవర్గంతోపాటు వేములవాడ మండలానికి సాగునీరు అందిస్తారు.
తరిగొప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎత్తయిన ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ఆధారంగా తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూపకల్పన చేసిం�
Land Acquisition | జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణను వేగవంతం చేసి సంబంధిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
మండలంలోని మల్లాపురం, రాచపల్లి గ్రామ శివారులో నిర్మించిన పాలెంవాగు మధ్యతరహా ప్రాజెక్టులో నీరులేక అడుగంటింది. దీంతో పంటలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు కింద యాసంగిలో రైత�
కాకతీయులు మనకు అందించిన గొప్ప సంపద చెరువులు. గ్రామాల్లో నీటి వనరులు లేక ప్రజల కష్టాలు తీర్చేందుకు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఆ చెరువులే ప్రజలకు తాగు, సాగునీరు అందించి కాపాడాయి. ప్రస్తుతం
పక్క ఫొటోలో కనిపిస్తున్నది జూరాల ప్రాజెక్టుకు చెందిన ప్రధాన ఎడమ కాల్వ. ఇ ది కాల్వ అంటున్నారు కానీ.. దాని ఆనవాళ్లు ఇక్క డ కనిపించడం లేదని అంటున్నారా? నిజమే రైతులకు జీవధార అయిన ఎడమ కాల్వ దు స్థితి ఇది. కాల్వ న�
మారుమూల అటవీ ప్రాంతాల్లో హక్కు పత్రాలున్న గిరిజన రైతులకు పోడు భూముల సాగు కష్టాలు తప్పడం లేదు. సాగు నీటి వసతి లేక, విద్యుత్ సరఫరా దూరంగా ఉండడం, బోర్లు లేకపోవడం వంటి సమస్యలతో తల్లడిల్లుతున్నారు. అటవీ హక్కు
సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా సాగుకు నీటిని విడుదల చేయడం లేదని, మరమ్మతుల పేరుతో ఆలస్యం జరుగుతోందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం కలెక్