సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, వెంటనే నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి, కోదండరావుపల్లి, సిద్దిపేట రూరల్ మం�
పూర్తిగా ఎండాకాలం రానేలేదు.. అప్పుడే అన్నదాతలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. యాసంగిలో వేసిన వరి పొలాలకు నీళ్లందక ఆయకట్టు రైతులు అల్లాడుతున్నారు. యాసంగికి గాను బయ్యారం పెద్దచెరువు పెద్దకాల్వ, నక్క తూము, �
సాగు నీటిని విడుదల చేయడమే గాకుండా, పెండింగ్లో ఉన్న మూడు పంటలకు సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద ముస్తాబాద్ రహదార
కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోతే మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతుందని ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ సాగు నీరు మహా ప్రభో ’ అనే కథనానికి అధికారుల�
కరువు కాటకాలకు నిలయమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, వెంటనే ఉపకాల్వలు నిర్మించి నియోజకవర్గలోని గ్రామాలకు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చ
పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద ఈ యాసంగిలో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. అయితే ప్రస్తుతం ఈ పంటలు చే తికి వచ్చేవరకు జూరాల నీరు సరిపోతుందా? లేదా? అనే దానిపై ప్రస్తుతం నీలినీడ�
Irrigation Water | ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. దీంతో అన్నదాతకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. చేతికొచ్చిన పంట కండ్ల ముందే మాడి పోతుండడంతో నల్కొండ జిల్లా పెన్ పహాడ్ (Penpahad ) రైతులు దిక్కుతొచ్చని స్థితిలో ఉన్నా�
కాంగ్రెస్ పాలనలో రైతులకు అరిగోస తప్పడం లేదు. ప్రభుత్వ చేయూత కరువు కావడంతో వ్యవసాయం చేయడం రైతులకు భారంగా మారుతున్నది. ఈ ఏడాది కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయక పోవడంతో మెదక్ జిల్
సాగు నీటి కోసం కిలోమీటరున్నర పొడవైన కాలువ నిర్మాణం చేపట్టని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు ఏం సేవ చేస్తాడని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె రైతులు ప్రశ్నించారు.
తెలంగాణను సస్యశ్యామలం చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందించిన జలశేఖరుడు కేసీఆర్ అయితే రెండేండ్లలో రైతులను పట్టించుకోకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ ప
సాగునీటి కోసం రైతులకు పాట్లు తప్ప డం లేదు. కాల్వల ద్వారా వెంటనే గొలుసుకట్టు చెరువులు నింపి యాసంగి పంటలకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం వెంకటాపూర్, చేగుంట మండల�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మించి కాల్వల ద్వారా సాగు నీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వలో కనీసం పూడిక తీయడం లేదని, దీంతో రైతులు సాగునీళ్ల కోసం అ
MLA Kotta Prabhaker reddy | సిద్దిపేట జిల్లా సాగునీటి సమస్యలఫై సమీక్ష నిర్వహించని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మంత్రిగా మిగిలిపోయాడని, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
ఎండిపోతున్న ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, వెంకటగిరి రైతులు ధర్నా చేపట్టారు.