మండలంలోని మల్లాపురం, రాచపల్లి గ్రామ శివారులో నిర్మించిన పాలెంవాగు మధ్యతరహా ప్రాజెక్టులో నీరులేక అడుగంటింది. దీంతో పంటలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు కింద యాసంగిలో రైత�
కాకతీయులు మనకు అందించిన గొప్ప సంపద చెరువులు. గ్రామాల్లో నీటి వనరులు లేక ప్రజల కష్టాలు తీర్చేందుకు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఆ చెరువులే ప్రజలకు తాగు, సాగునీరు అందించి కాపాడాయి. ప్రస్తుతం
పక్క ఫొటోలో కనిపిస్తున్నది జూరాల ప్రాజెక్టుకు చెందిన ప్రధాన ఎడమ కాల్వ. ఇ ది కాల్వ అంటున్నారు కానీ.. దాని ఆనవాళ్లు ఇక్క డ కనిపించడం లేదని అంటున్నారా? నిజమే రైతులకు జీవధార అయిన ఎడమ కాల్వ దు స్థితి ఇది. కాల్వ న�
మారుమూల అటవీ ప్రాంతాల్లో హక్కు పత్రాలున్న గిరిజన రైతులకు పోడు భూముల సాగు కష్టాలు తప్పడం లేదు. సాగు నీటి వసతి లేక, విద్యుత్ సరఫరా దూరంగా ఉండడం, బోర్లు లేకపోవడం వంటి సమస్యలతో తల్లడిల్లుతున్నారు. అటవీ హక్కు
సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా సాగుకు నీటిని విడుదల చేయడం లేదని, మరమ్మతుల పేరుతో ఆలస్యం జరుగుతోందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం కలెక్
సాగు నీళ్ల కోసం పొలాలు నోళ్లు తెరుస్తున్నాయి. తడులు అందక చేతికొచ్చే దశలో వరి పంటలు ఎండుతున్నాయి. ఆదుకుంటాయనుకున్న కాల్వల్లో నీళ్లు రాక.. వాగులు, చెరువులు, బావుల్లో జలాలు లేక.. నెర్రెలుబారుతున్న పంటలను చూస�
కాంగ్రెస్ పాలనలో తాగు, సాగు నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో కరెంట్ రాక, సరిపడా నీళ్లు లేక పంటలు ఎండి పోతు న్నాయి. మరోవైపు తాగునీటి కోసం మహిళలు బిందెలతో ఏటు వెళ్లాలో తెలియక వాళ్ల పరిస్థ�
కాంగ్రెస్ పాలనలో సాగునీరు కరువై పంటలు సాగు చేసిన రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపూర్కు చెందిన రైతు సంగ మల్లికార్జున్ తన రెండెకరాల్లో వరి వేశాడు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నాయని తన దృష్టికి వచ్చిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని రైతులు సాగుచేసిన వరిపంట నీరు అందక ఎండిపోతున్నది. ఈ విషయాన్ని మాజీ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తొలి ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీ�
ఉప కాల్వల నిర్మాణం పూర్తయితే ఈప్రాంతమంతా పచ్చని పంటలతో కళకళలాడుతుందని, తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గువ�
అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు విత్తు మొదలుకొని కోత వరకు కష్టాలే మిగులుతున్నాయి. రైతుల కష్టాలు రోజురోజుకు వర్ణనాతీతంగా మారుతున్నాయి. అందుకు నిదర్శనమే మూసాపేట మండలంలోని జానంపేట గ్రామానికి చెందిన రైతు క
ములుగు జి ల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవ రం సరస్సు కింద రెం డో పంటకు శ్రీరాంపతి, కోట, రంగాపూర్ కాల్వల కింద తైబందీ ప్రకటించారు. ప్రస్తుతం కోట, శ్రీరాంపతి కాల్వల్లో పిచ్చి మొక్కలు పెరిగి వందల ఎకరాల్లోన
ఘనపూర్ ఆనకట్టకు ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు.