నైరుతి సమీపించి నెల గడచిపోతున్నది. ఇప్పటికీ ఒక్క భారీ వర్షం నమోదు కాలేదు. జూన్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదైంది. జూలైలోనూ సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అ�
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్లలో ఆయన ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్ర�
కేసీఆర్ పాలనలో నిరందీగా ఎవుసం చేసుకున్న రైతాంగం, రేవంత్ పాలనలో ఆగమవుతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేయడంతో గోస పడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు వెలవ�
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కళకళలాడిన తెలంగాణ ప్రాంతం, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరువుకు నిలయంగా మారుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. నాడు పుష్కలంగా నీరందించిన వరదకాల�
సాగునీటి కోసం బీఆర్ఎస్ సమరం మొదలైంది. నాడు కేసీఆర్ పాలనలో ఏడాది పొడవునా కళకళలాడుతూ.. చివరి భూముల వరకు నీళ్లందించిన వరదకాలువ.. నేడు వట్టిపోవడంతో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది.
మండలంలోని ఏడు గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం గంగాధర మండలం ఆచంపల్లి శివారులోని వరదకాల్వ తూం వద్ద మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించ�
కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని, లేదంటే రైతులతో కలిసి ఆదివారం ఆచంపల్లి వరదకాలువ తూము వద్ద మహాధర్నా చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఈ ధర్నాకు రైత
ప్రతి రైతు భూమికి సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కేసీఆర్ పని చేశారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఫలితంగా నీరందక రైతులు పంటలు సాగుచేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. మెదక�
మండలంలోని ప్రధాన సాగు నీటి వనరు వెంగళరావు సాగర్ ప్రాజెక్టు అలుగు నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని సీతాయిగూడెం, దామరచర్ల, ఇమ్మడిరామయ్యబంజర, చండ్రుగొండ, తిప్పనపల్లి, మహ్మద్నగర్
BRS Activists | ఊట్కూర్ పెద్ద చెరువులో నిల్వ ఉన్న నీరు రైతుల సాగుకు అత్యంత అవసరమని, తూములు తెరిచి ఉంచడం వల్ల భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ను నీటిని నింపి, ఇక్కడి చొప్పదండి నియోజకవర్గంతోపాటు వేములవాడ మండలానికి సాగునీరు అందిస్తారు.