యాసంగి సీజన్కు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి�
కేసీఆర్ పాలనలో నడిగడ్డ అభివృద్ధికి అడ్డాగా మారింది. బీఆర్ఎస్ ఏర్పాటు మొదలు, రాష్ట్రం సాధించే వరకు నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ పాదయాత్రలో తెలుసుకొని తెలంగాణ ఏర్పాటు తర్వాత విడుతల
పాలమూరు, వనపర్తి, నారాయణపేట మూడు జిల్లాలోని పలు మండలాలకు కల్పతరువు అయిన కర్వెన ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు మాట్లాడుతున్న మాటలను బట్టి వింటే పనులు పూర్తవుతాయా లేదా అన్నట్లుగా మారింది. ఉమ్మ�
గోదావరి జలాల మళ్లింపును ఎట్టి పరిస్థితిలో అంగీకరించే ప్రసక్తే లేదని, ఏపీ ప్రతిపాదనలను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. గోదావరి ట్రిబ్యునల్, ప
Harish Rao | ఉత్తమ్కు రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం నేల మీద పడుకుని పని చేశాను. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించారా..? లేదా..? ఉత్తమ్ చెప్పాలన్�
1184లో కాకతీయ సామంతరాజైన మల్యాల గండదండాధీశుడు కట్టించిన గణప సముద్రం నేటికీ దాదాపు 5 వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నది. గణప సముద్రాన్ని ప్రేరణగా తీసుకొని వనపర్తి రాజులు కట్టించిన సప్త సముద్రాలు నేటికీ దాదాప
కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరు గడ్డపై పుట్టిన బిడ్డను తనను సీఎంగా చేసిన ప్రజల రుణం తీర్చుకునేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల ను పూర్తి �
యాసంగికి క్రాప్ హాలిడే ఇవ్వడం ప్రభుత్వ అసమర్థతనేనని, సమృద్ధిగా వర్షాలు.. వరదలు వచ్చిన ఈ ఏడాదిలోనే రెండో పంటకు సాగునీరు నిలుపు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
తెలంగాణ తొలి ప్రభుత్వ పాలనాకాలంలో భగీరథ ప్రయత్న ఫలితంగా జలవనరుల వినియోగానికి సంబంధించి ప్రపంచస్థాయిలో ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించాం. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి పర్యవసానంగా ఆ చరిత్రాత్మకమైన పరిణా�
తాగు, సాగునీటి అవసరాల కోసం కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్డ్యామ్ కూల్చివేతకు గురైంది.
సాగునీటి రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ వద్ద సదర్మాట్ బ్యారేజ�
మెట్ట ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలను తెచ్చి బీడు వారుతున్న నేలలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన గౌరవెల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో �
తెలంగాణ, ఆంధ్రకు 1956 దాకా ఉన్న ముఖ్యమంత్రులను పక్కకుతోసి అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి తెలంగాణ పట్ల ఏనాడూ కనికరం చూపలేదు. విలీనపత్రం మీద సంతకం చేసిన సిరా తడి ఆరకముందే