కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి సూర్యాపేట జిల్లా వరకు సాగునీటిని తీసుకుపోయే కాకతీయ కాలువ నిండుగా పారుతున్నది. యాసంగి వరి నాట్లు జిల్లాలో చివరి దశకు చేరుకోగా,
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలమయ్యాయని, దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా పంటల సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగ�
స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అ న్నిరంగాల్లో అభివృద్ధ్ది చెందుతున్నదని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ తయారైందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
వ్యవసాయ ఆధారిత కు టుంబాలు సాగు చేసే ప్రతి చేనుకు నీరు అందిస్తే.. అందరి చేతికి పని దొరుకుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించడంతో రాష్ట్రంలో 1.20 కోట్ల ఎకరాలకు పుష్కలంగా నీరంది పంటలు పండుతున్నాయని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు
Minister Niranjan Reddy | రామన్నగట్టు వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుండి కాశీంనగర్కు సాగు నీళ్లు తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ గత ఏడాది జూన్ 21న నగరానికి వచ్చినప్పుడు వరంగల్ అర్బన్(హనుమకొండ) జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని బంగారం లాంటి పంటలను పండించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. పంటలకు నిజాంసాగర్ కెనాల్ ద్వారా సకా�
నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బందులు రానీయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె డ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోప్లాపూర్ వద్ద ఫేస్-1 నుంచి స్టేజ్-1 పంపును, అలాగే ఖానాపూర్ వద్ద ఉన్న స్టేజ్-2 పంపును ఎమ్
వరంగల్ : ప్రపంచంలో వ్యవసాయ రంగానికి నీటి ప్రాముఖ్యతను చాటిన నేల ఓరుగల్లు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జ�
యాసంగిలో 34.27 లక్షల ఎకరాలకు సాగునీరు.. 22.32 లక్షలు మెట్ట.. 11.95 లక్షలు వరి, ఇతరాలు.. ప్రభుత్వానికి సాగునీటిశాఖ ప్రతిపాదన హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగా ణ): ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుండటంత