నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వకు వానాకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్య
అటు వరుణుడు కరుణించకపాయె.. ఇటు ప్రభుత్వమైనా కనికరిస్తుందంటే అదీ లేకపాయె.. దీంతో సాగునీటి కోసం రైతన్న అల్లాడుతున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలతోపాటు బావు లు, బోర్లపై ఆధారపడిన అన్నదాతలు వరి నార్లు పోశారు.
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలానికి సాగునీరు అందించే దేవాదుల కాలువను ధ్వంసం చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత గంగం సతీష్రెడ్డి డి�
Harish rao | తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి రెండురోజులుగా నీటి విడుదల తగ్గిస్తుండటంతో జలాశయంలో నీటిమట్టం నిలకడగా ఉంటుంది. ఇరురాష్ర్టాల జల �
నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన
ఎస్సారెస్పీకి ఎగువప్రాంతం నుంచి వరద తగ్గిపోయింది. ఆదివారం ఉదయం 6గంటలకు 17,127 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా క్రమంగా తగ్గుతూ సాయంత్రం 6గంటల వరకు 3,217 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వచ్చింది. ప్రాజెక్ట్ నుంచి 993 క్యూస
కాంగ్రెస్ అసమర్ధ పాలనలో సాగునీరందక రైతులు అరిగోస పడుతున్నారని, దీంతో గణపసముద్రం పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరందని పరిస్థితి నెలకొందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రామప్�
సాగునీరు ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరిచింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వరుస కథనాలకు.. రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమిస్తామని బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్�
జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎగువన భారీ వర్షాలు కురువడంతో జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయినా వానకాలం సాగుకు నీటిని విడుదల చేయడంలో అధికారుల�
‘గొడ్లెన్ని సచ్చుడు కాదు.. వడ్లెన్ని పండినవనేదే ముఖ్యం’ వ్యవసాయ రంగంలో అనాది నుంచి వస్తున్న ఈ నానుడిని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు అల్లకొండ రాజు నిజం చేస్తున్నాడు. వివరాల్లో�
కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని రైతాంగానికి రాబోయే 48 గంటల్లోగా సాగు నీరందించాలని, లేదంటే హాజీపూర్ నుంచి దండేపల్లి మండలం తాళ్లపేట వరకూ రైతులతో కలిసి పాదయాత్ర చేస్