మాగనూరులో సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కాలువకు గండి పడి సాగునీరు వృథాగా పోతోంది. నీరు పంట పొలాల్లోకి చేరడంతో రైతులు నష్టపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్రెడ్డి సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. అంతర్రాష్ట్ర జలవివాదాలు, తదితర �
Jagadish Reddy | కమీషన్లకు అలవాటు పడ్డ ఈ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఏ విధంగా దోచుకుంటున్నారో వాస్తవాలు ప్రజలకు చూయించిన. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోతిరెడ్డిపాడు బొక�
ఎండిపోతున్న పంటలకు కేఎల్ఐ పరిధిలోని డీ-26 కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఇరిగేషన్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.
ఎంజీకేఎల్ఐ కాలువ ద్వారా సరిపడా నీరు అందడం లేదని, దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాగునీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట తాడూరుతోపాట
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టు బీడు బారింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతున్నా.. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 527.20 అడుగుల నీటి �
Irrigation Water | వరంగల్ జిల్లా వేలేరు మండలంలోని రైతులకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల నాయకులు, రైతులు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శనివారం వినతిపత్రం అందజేశ�
వర్షాభావ పరిస్తితులను దృష్టిలో ఉంచుకొని సరైన సమయంలో ఆయకట్టు భూములకు సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా రైతులను ఆదుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం రైత�
వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చొరవతో సాగునీరు రావడంతో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామ సమీపంలోని మినీ లిఫ్ట్ నుంచి విడుదలైన సాగునీ�
ఉమ్మడి పీఏ పల్లి గుడిపల్లి మండలాల్లో అన్ని చెరువుల కుంటలు నింపుతూ నల్లగొండకు నీరు తరలించాలని లేకుంటే ఊరుకునేది లేదని మాజీ శాసనసభ్యుడు రామావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు.
కర్ణె తండా లిఫ్ట్ పంపులను రెండ్రోజుల్లో ప్రారంభించాలి.. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి ముట్టడించి పంపులను ప్రారంభిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎత్తయ�
వానకాలం సాగుకు సంబంధించి మేజర్ ప్రాజెక్టుల కింద క్రాప్హాలిడే ప్రకటించినట్టు తెలుస్తున్నది. ఈ ఏడాదికి సంబంధించి ప్రాజెక్టుల వారీగా ఏ మేరకు సాగునీటిని విడుదల చేయాలనే దానిపై ప్రభుత్వం అధికారులకు తాజా�
తన పొలానికి సాగు నీరు ఇవ్వాలంటూ ఖమ్మం జిల్లా వైరాలో మరో వృద్ధ రైతు ఎస్సై కాళ్లపై పడిన హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస
పెద్దలమాటను నిజం చేస్తూ రాష్ట్రంలోని రైతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజులుగా చేస్తే.. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే కర్షకులతో కాళ్లు మొక్కించుకుంటోంది. సమస్త రైతు సంక్షేమ
Farmer | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతులు యూరియా కోసం, సాగు నీటి కోసం అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతు�