రెవెన్యూ కార్యాలయాల్లో రోజు రోజుకూ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల్లో ఫేక్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన భూములను ఫేక్ రిజిస
మురుగును తొలగించే జెట్టింగ్ యంత్రాల టెండర్లలో జలమండలి అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కోట్ల రూపాయల విలువైన టెండర్లను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మాత్రమే దక్కేలా నిబంధనలు ఇష్టమొచ్చినట్ల�
అవకతవకలకు పాల్పడ్డారు. ఆ కంపెనీని దివాళా తీయించి, 1100 మంది షేర్ హోల్డర్స్కు కుచ్చుటోపీ వేయాలని కుట్ర చేశారు. రూ. 10 కోట్లకుపైగా కార్పొరేట్ కుంభకోణానికి తెరలేపారంటూ.. కంపెనీ ప్రస్తుత డైరెక్టర్, మరికొందరు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్న ది. ముఖ్యంగా ధాన్యం నిల్వకు అత్యంత కీలకమైన గన్నీ బ్యా గుల పంపిణీలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్�
Harish Rao Warns | నాదర్గుల్ ( Nadergul ) లో 373 ఎకరాల భూమిని కబ్జాను బయటపెట్టడంతో మంత్రి పొంగులేటి కి మతిస్థిమితం కోల్పోయి బజారు భాషలో మొరుగుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు.
ఒక అక్రమం చేయడం సాధారణం.. దాని ఆధారంగా ఇంకో అక్రమాన్ని సృష్టించడమే అసలైన విద్య. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ హయాంలో జరిగిన అక్రమాల్లో ప్రధానంగా ఇదే తరహా డబుల్ ధమాకా కనిపిస్తున్నది. కేవలం పాసు పు�
ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ భూగర్భ కేబుల్ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలాచోట్ల యూజీ కేబుల్ పనులు జరుగుతున్నాయి. అవకాశం ఉన్నచోట అంటే చాలా కొద్ది ప్రాంతాల్లో ఓహెచ్ తొలగించి యూజీల�
సాధారణంగా సిబ్బంది అవినీతి చేస్తే అధికారి చర్య తీసుకుంటారు.. అధికారి అక్రమాలకు పాల్పడితే ఉన్నతాధికారులు స్పందించి వేటు వేస్తారు.. చివరకు అందరూ మిలాఖతై ప్రజల సొమ్మును దండుకుంటే విజిలెన్స్ విభాగం అక్రమ�
బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన అవక తవకల పై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన మరుసటి రోజే డీఈ వెంకన్నపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వెంకన్నను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
‘కట్టకుండానే కొట్టుకపోయిందట!’ శీర్షికన ఈ నెల 7న ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. వేములవాడ రూరల్ మండలంలోని జయవరం మూలవాగుపై నిర్మించిన చెక్డ్యాంలో జరిగిన అక్రమాలు, కరకట్ట కట్టకుండానే �
గట్టుప్పల్ తాసీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. కాసులకు కకుర్తి పడి.. చేతులు తడిపితే చాలు.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా భూములను సృష్టించి అధికారులే విక్రయిస్తున్నారు.
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకు తనను అక్రమంగా విధుల నుంచి తొలగించారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పదేండ్లపాటు పనిచేసిన మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాలోత్ అరుణ్సింగ్ ఆరోపించారు.