తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీఈఏపీసీఈటీ) ద్వారా అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి జూన్ 28న షెడ్యూల్ విడుదలైంది.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం ఫోకస్ పెట్టింది. జిల్లాలోని పలు చోట్ల అవకతవకలు జరిగాయనే వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగింది. సోమవారం వలిగొండ మండలం సంగెంల
రామగుండం నగర పాలక సంస్థ లో 2024లో జరిగిన డీజిల్ అవకతవకలపై విచారణ పూర్తైంది. పారిశుధ్య విభాగానికి కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి పలు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ‘బల్దియాలో డీజిల్ గోల్ మాల్..
ఎరువులు, విత్తనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిని మిర్యాల మనీషా అన్నారు. జిల్లా, డివిజన్ వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పెంచికల్పేట్ మండలంలోని ఫర�
ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు’ అన్న సామెత రామగుండం నగర పాలక సంస్థకు చక్కగా సరిపోతుంది. ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు దేవుడెరుగు పైగా అందలం ఎక్కిస్తున్న పరిస్థితి ఉంది. పై అధి�
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి శనివారం నిరసన తగిలింది. మండల పర్యటనలో భాగంగా పాతర్లపాడులో రోడ్డు విస్తరణ పనుల శంకుస�
అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖపై నలువైపులా విచారణలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు హైదరాబాద్ నుంచి బృందాలుగా వచ్చి తనిఖీలు చేసి రికార్డులు తీసుకుపోగా, మరో పక్క క�
మోత్కూరు మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పన్నులను వసూలు చేసి బిల్ కలెక్టర్లు సొంతానికి వాడుకుంటున్నారు. రసీదులను మున్సిపల్ కార్యాలయంలో అప్పగించకుండా, వసూలు చేసిన పన్ను డబ్బుల�
సూర్యాపేట జిల్లాలో ఇటీవల అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. సామాన్య జనం, వివిధ వర్గాల వారు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్నతాధికారులను నుంచి సిబ్బంది వరకు అంతా ఇందులో భాగస్వామ్�
రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడి అవుతున్నాయి. లక్షల్లో డబ్బులు దండుకొని ఏకంగా భూ రికార్డులను సైతం టాంపరింగ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం, అన్నీ సక్రమంగా ఉన్నా భూ యజమానులకు తీరని అన
రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ కార్యాలయం అక్రమాలకు కేరాఫ్గా మారింది. బదిలీలు, అనుకూలమైన చోటుకు వెళ్లేందుకు అధ్యాపకులు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో అనుకూలమైన పోస్టులు లేకున్నా..
అవినీతి, అక్రమాలకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కేరాఫ్ అడ్రస్గా మారింది. బోగస్ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయడంలో ఆరి తేరింది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా డాక్యు