బీహార్లో మరోసారి విద్యార్థులపై లాఠీ విరిగింది. బీపీఎస్సీ 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వేలాదిమంది విద్యార్థులు రాజధాని పట్నాలో జరిపిన ఆందోళన వారి ఆవేదన�
ఇంజినీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ సీట్ల భర్తీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్నతాధికారులను ఓయ�
దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో సర్వే నంబర్ 252లో జరిగిన అక్రమాలపై స్వచ్ఛందంగా విచారణ కోరుతూ తీర్మానం చేయాలని అఖిలపక్షం నిర్ణయించడం సంచలనాత్మకంగా మారింది.
నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, కొంతమంది మిల్లర్లు అవేమి పట్టించుకోకుండ
సైబర్సిటీ సర్కిల్లో జరుగుతున్న అక్రమాలపై నమస్తే తెలంగాణ వరుస కథనాల నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ సీరియస్గా స్పందించారు. సోమవారం ఈ మేరకు ఆయన క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఆరా �
దక్షిణ డిస్కం పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. నమస్తే తెలంగాణ వరుస కథనాలు టీజీఎస్పీడీసీఎల్లోనే సంచలనం సృష్టిస్తున్నాయి.
‘తొండలు గుడ్లు పెట్టని ఈ భూముల్లోకి నేను పారిశ్రామికవాడ తీసుకొచ్చి, పరిశ్రమలను తెస్తే, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నా ప్రాంతం అభివృద్ధి జరుగుతది. ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినందుకు కృతజ్ఞతగా ఈ పని �
Complaint | నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలో చేపడుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గురువారం లోకాయుక్తకు ఫ�
Bollam Mallaiah Yadav | వ్యక్తిగత కక్షలు, రాజకీయ కారణాలతో మిగిలిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెల్లడించారు.
‘ధరణి’ పోర్టల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ పోర్టల్ స్థానంలో ‘భూ భారతి’ని తీసుకొచ్చింది. అయితే, దానిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది. అధికారం చేపట్టి రెండున
Jharkhand : సీఎం హేమంత్ సోరెన్తో జరిగే చర్చలను మీడియా ముందు నిర్వహించాలని జార్ఖండ్ విద్యార్థులు డిమాండ్ చేశారు. తలుపుమూసి చర్చలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ, సీజీఎల్
విద్యాశాఖలో వరుస అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2025 సంవత్సరానికి సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన పారితోషికాల చెల్లింపులో కోతలు పెట్టి డబ్బులు మింగేసిన వైనం ఇప్పటికే వెలుగుచూడగా.. ఈ క్రమంలో తవ్విన కొద్ద�