రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి తరహాలోనే ఓట్ల లెక్కింపులో పెద్దచింతకుంట�
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ వైద్య విద్య పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను దిద్ది, ఓ విద్యార్థిని పాస్ చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీజీఈటీ-2025 ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు శనివారం ఓయూలోని డైరెక్టరేట్ ఆఫ్
Irregularities | నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ఎంఎస్ఆర్ రైస్ మిల్లులో వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మాగనూరు, వర్కూరు, నేరేడుగం గ్రామ రైతులు ఆరోపించారు.
Maganoor | ఎంఎస్ఆర్ రైస్ మిల్లులో వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మాగనూరు-వర్కూరు గ్రామ రైతులు ఆరోపించారు. ఈ నెల 4,5 వ తేదీన ఇదే రైస్ మిల్లులో వే-బ్రిడ్జి ఇలా అవకతవకలు ఉన్నాయని.. ఒక్కో రైతు నుంచి క్వ
తెలంగాణ యూనివర్సిటీలో 2012 నోటిఫికేషన్లను హైకోర్టు రద్దు చేస్తూ కీలక తీర్పును వెలువరించిన తర్వాత అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 2006లో టీయూ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి నియామకాల్లో �
Maharashtra Opposition Holds March | మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు ఓటర్ల జాబితా అక్రమాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు అధికార బీజేపీకి సహాయం చేస్తున్నాయని ఆరోపించాయి.
జిల్లా సబ్ రిజిస్ట్రార్ను మోసం చేసి పీఆర్టీయూ (టీఎస్) హౌసింగ్ బోర్డు సొసైటీకి చెందిన ఓపెన్ ప్లాట్లను అక్రమంగా బయట వ్యక్తులకు విక్రయించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపి
తెలంగాణలోని వైద్య, ఆరోగ్యశాఖ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల దగ్గర నుంచి మొదలు పెడితే వైద్యుల బదిలీలు, పదోన్నతులు, ఇలా ఏ విభాగంలో చూసినా అవినీతి, అక్రమాలు రాజ్యమేలు�
తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీఈఏపీసీఈటీ) ద్వారా అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి జూన్ 28న షెడ్యూల్ విడుదలైంది.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం ఫోకస్ పెట్టింది. జిల్లాలోని పలు చోట్ల అవకతవకలు జరిగాయనే వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగింది. సోమవారం వలిగొండ మండలం సంగెంల
రామగుండం నగర పాలక సంస్థ లో 2024లో జరిగిన డీజిల్ అవకతవకలపై విచారణ పూర్తైంది. పారిశుధ్య విభాగానికి కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి పలు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ‘బల్దియాలో డీజిల్ గోల్ మాల్..
ఎరువులు, విత్తనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిని మిర్యాల మనీషా అన్నారు. జిల్లా, డివిజన్ వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పెంచికల్పేట్ మండలంలోని ఫర�