Ramagundam Corporation | రామగుండం బల్దియాలో ఇంజినీరింగ్ విభాగంలో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటం విచారకరమన్నారు సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య. రామగుండంకు బదిలీపై రావడానికే అధికారులు భయపడే పరిస్థితి నెలకొందన్నార�
సూర్యాపేట జనరల్ దవాఖానలో ఓ వింత జరుగుతోంది. రూ.ఐదు లక్షలతో షెడ్డు నిర్మించాల్సి ఉండగా పాత రేకులు, రాడ్లు తెచ్చి నిర్మిస్తున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్బంగా ఓపీ చిట్టీలు తీసుకునే చో�
TTD-SVIMS | టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీ జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్లో వెలుగులోకి వస్తున్న అక్రమాల వ్యవహారంలో స్థానికంగా అగ్గి సెగలు రగులుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో లొసుగుల ఆధారంగా తనది కాని బ్యాంకులకు తనఖా ఉన్న భూములను అక్రమార్గ
బీజేపీ పాలిత హర్యానాలో శనివారం జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయని, దీనిని రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశ�
నిమ్స్లో జరిగిన, జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలిసింది. దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్యశాలగా గుర్తింపు పొం దిన నిమ్స్పై కొంతకాలంగా వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యం�
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ..ఎమ్మెల్యేలు వివేకానంద్, మాధవరం కృష�
హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లకు సంబంధించి అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో హైడ్రాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దీనిపై హడావిడిగా ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆందోళనకు దిగిన కాంట్�
హైడ్రా చేపట్టిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం హైడ్రా కార్యాలయం సమీపంలో మాన్సూన్ టెండర్లకు దరఖాస్తులు ఇచ్చ
అచ్చంపేట తాసీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారిందనే ఆరోపణలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఏ ఫైల్ కదలాలన్న డబ్బులు ఇవ్వాల్సిందేనని ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి ప్రజలను నెలల తరబడి కార్యాలయం చుట్�
ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించే పలు వస్తువుల కొనుగోళ్లకు నిర్వహించిన టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్క�