రామగుండం బల్దియాలో అవకతవకలపై అధికారులు, కాంట్రాక్టర్లలో విచారణ గుబులు మొదలైంది. టీయూఎస్ఐడీసీ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఫిర్యాదు మేరకు శనివారం విచారణ
కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తిన్నది కక్కించకుండా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్�
Karunakar Reddy | పవిత్రమైన టీటీడీ లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో పెద్ద ఎత్తున్న అక్రమాలు జరిగాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ పరిధిలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల పర్వం తీవ్ర వివాదస్పదంగా మారింది.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ)లో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమ అధికారుల బదిలీల్లో కొందరు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పోస్టింగ్లు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు హాస్టల్�
ఆర్థికశాఖ పరిధిలో జరిగిన బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకొన్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగంలో కొందరికి అక్రమంగా పోస్టింగులు ఇచ్చారని, అసంబద్ధమైన నిర్ణయాలతో ఉద్యోగులన�
సమగ్ర బాలవికాస కేంద్రాలు(ఐసీడీఎస్)లు అక్రమాలకు కేరాఫ్గా మారుతున్నాయి. అధికారులు ఇష్టారాజ్యంగా అవినీతి దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. అక్రమాలు అరికట్టడానికి, జవాబుదారీతనం పెంపొందించడానికి ప్రత్యేక సంసరణలు చేపట్టింది.
రెవెన్యూ కార్యాలయాల్లో రోజు రోజుకూ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల్లో ఫేక్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన భూములను ఫేక్ రిజిస
మురుగును తొలగించే జెట్టింగ్ యంత్రాల టెండర్లలో జలమండలి అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కోట్ల రూపాయల విలువైన టెండర్లను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మాత్రమే దక్కేలా నిబంధనలు ఇష్టమొచ్చినట్ల�
అవకతవకలకు పాల్పడ్డారు. ఆ కంపెనీని దివాళా తీయించి, 1100 మంది షేర్ హోల్డర్స్కు కుచ్చుటోపీ వేయాలని కుట్ర చేశారు. రూ. 10 కోట్లకుపైగా కార్పొరేట్ కుంభకోణానికి తెరలేపారంటూ.. కంపెనీ ప్రస్తుత డైరెక్టర్, మరికొందరు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్న ది. ముఖ్యంగా ధాన్యం నిల్వకు అత్యంత కీలకమైన గన్నీ బ్యా గుల పంపిణీలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్�
Harish Rao Warns | నాదర్గుల్ ( Nadergul ) లో 373 ఎకరాల భూమిని కబ్జాను బయటపెట్టడంతో మంత్రి పొంగులేటి కి మతిస్థిమితం కోల్పోయి బజారు భాషలో మొరుగుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు.