Voters List | ఓటర్ జాబితాలో అవకతవకలకు పాల్పడిన వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెండ్ అవగా.. మరో ఇద్దరు అధికారులను డీపీఓ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవార్ ఉత్తర్వులు జారీ
జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లీజు దందాలోనే కాదు.. అద్దెల రూపంలో భారీగానే సంస్థకు కన్నం వేసిన ఘటన బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు జాగ్రత్త పడుతుండడం పట్ల �
జీహెచ్ఎంసీలో జరుగుతున్న నిర్వహణ పనుల్లో అక్రమాలకు తావులేకుండా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి బిల్లుల చెల్లింపు వరకు సమగ్ర పరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జోనల్�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్) పథకంలో జరిగిన రూ.9.60 కోట్లతో చేసిన 1122 పనులకు సామాజిక తనిఖీ నిర్వహి�
కొంతమంది మిల్లర్ల అక్రమాల ఫలితం ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం సీఎంఆర్ కోసం పక్క జిల్లాలకు తరలాల్సిన దుస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలో సుమారు 90 మిల్లులు ఉండగా వందల కోట్ల రూపాయల ధాన్య�
ఎన్నో ఏండ్ల నిరీక్షణ, పోరాటం తర్వాత ఉద్యోగాలు సాధించుకున్న 2008 డీఎస్సీ అభ్యర్థులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి పంపిన జాబితాలో తాజాగా అధికారులు భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణ�
శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు పుకార్లు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ను బంద్ చేయడం గురించి చాలాసార్లు విన్నాం. కానీ, జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం పరీక్షల్లో అక్రమాల భయంతో మొబైల్ ఇంటర్నెట్ను �
కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన జరిగిన ఆర్జీ కర్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోగులకు అందించే ఔషధాల కొనుగోళ్లలో సందీప్ ఘోష్ అవక�
మెదక్ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్లు) అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. రైతులకు చేయూతనివ్వాల్సిన పీఏసీఎస్లు వారిని దోచుకుంటున్నాయి. ఉన్నతాధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడం�
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం(పీఏసీఎస్)లో జరిగిన అక్రమాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాలు తీసుకోకున్నా తీసుకున్నట్లు, రుణాలు మాఫీ అయినా..
మధ్యమానేరు పరిహారం చెల్లింపుల్లో మళ్లీ అక్రమాలకు తెరలేపుతున్నారా..? పాత దందా నడిపేందుకు ప్రయత్నిస్తున్నారా..? అందులో కొంత మంది అధికారులే సూత్రధారులుగా మారుతున్నారా..? పైరవీ దారులకు సహకారం అందిస్తున్నారా