అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖపై నలువైపులా విచారణలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు హైదరాబాద్ నుంచి బృందాలుగా వచ్చి తనిఖీలు చేసి రికార్డులు తీసుకుపోగా, మరో పక్క క�
మోత్కూరు మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పన్నులను వసూలు చేసి బిల్ కలెక్టర్లు సొంతానికి వాడుకుంటున్నారు. రసీదులను మున్సిపల్ కార్యాలయంలో అప్పగించకుండా, వసూలు చేసిన పన్ను డబ్బుల�
సూర్యాపేట జిల్లాలో ఇటీవల అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. సామాన్య జనం, వివిధ వర్గాల వారు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్నతాధికారులను నుంచి సిబ్బంది వరకు అంతా ఇందులో భాగస్వామ్�
రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడి అవుతున్నాయి. లక్షల్లో డబ్బులు దండుకొని ఏకంగా భూ రికార్డులను సైతం టాంపరింగ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం, అన్నీ సక్రమంగా ఉన్నా భూ యజమానులకు తీరని అన
రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ కార్యాలయం అక్రమాలకు కేరాఫ్గా మారింది. బదిలీలు, అనుకూలమైన చోటుకు వెళ్లేందుకు అధ్యాపకులు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో అనుకూలమైన పోస్టులు లేకున్నా..
అవినీతి, అక్రమాలకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కేరాఫ్ అడ్రస్గా మారింది. బోగస్ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయడంలో ఆరి తేరింది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా డాక్యు
Voters List | ఓటర్ జాబితాలో అవకతవకలకు పాల్పడిన వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెండ్ అవగా.. మరో ఇద్దరు అధికారులను డీపీఓ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవార్ ఉత్తర్వులు జారీ
జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లీజు దందాలోనే కాదు.. అద్దెల రూపంలో భారీగానే సంస్థకు కన్నం వేసిన ఘటన బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు జాగ్రత్త పడుతుండడం పట్ల �
జీహెచ్ఎంసీలో జరుగుతున్న నిర్వహణ పనుల్లో అక్రమాలకు తావులేకుండా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి బిల్లుల చెల్లింపు వరకు సమగ్ర పరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జోనల్�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్) పథకంలో జరిగిన రూ.9.60 కోట్లతో చేసిన 1122 పనులకు సామాజిక తనిఖీ నిర్వహి�
కొంతమంది మిల్లర్ల అక్రమాల ఫలితం ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం సీఎంఆర్ కోసం పక్క జిల్లాలకు తరలాల్సిన దుస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలో సుమారు 90 మిల్లులు ఉండగా వందల కోట్ల రూపాయల ధాన్య�