ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 33 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా టెండర్ పిలిచారని, ఇప్పటి
పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారి ఆటకట్టించటానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. దీని కింద నేరం నిరూపితమైతే గరిష్ఠంగా ప�
స్వదేశ్ దర్శన్ స్కీమ్లో భాగంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అయోధ్య డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలను గుర్తించినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తెలిపింది. 2015 జనవర
భోపాల్:మధ్యప్రదేశ్లో పట్వారీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో చోటుచేసుకున్న భారీ అక్రమాలపై దుమారం రేగుతున్నది. పరీక్షలో టాపర్గా నిలిచిన ఓ విద్యార్థిని కనీసం సబ్జెక్టుల పేర్లనూ కూడా చెప్పలేకపోయింది.
అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణకు ఏర్పాటైన ఆరుగురు సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు తమ నివేదికను సమర్పించింది. దీనిపై శుక్రవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్నది.
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) కింద కేసు నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్యం విషయంలో బీబీసీ ఉల్లంఘనలకు పా�
ఆస్తిపన్ను చెల్లింపులు, స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) మరింత పారదర్శకంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వచ్చే ద�
పన్నుల అక్రమాలకు బీబీసీ పాల్పడినట్లు ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. నిర్ధిష్ట లావాదేవీల్లో కొన్ని పన్నులు చెల్లించలేనట్లు తనిఖీల్లో గుర్తించినట్లు తెలిపింది. కొన్ని విదేశీ చెల్లింపుల్లో భారత్లోని ఆద
టీఎస్బీపాస్ దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై మున్సిపల్శాఖ మరోసారి క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నది. తాజాగా 33 మంది అధికారుల వేతనాల్లో కోత విధిస్తూ మున్సిపల్ ప్�