Vande Bharat | ప్రతిష్టాత్మక వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.
భారత్ గౌరవ్ రైళ్లలో నిరుడు 96 వేల మంది భక్తులు ప్రయాణం సాగించినట్టు బుధవారం రైల్వే అధికారులు వెళ్లడించారు. 172 పర్యాటక ట్రిప్పులతో వారంతా 24 రాష్ర్టాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించారని పే�
వందే భారత్ రైల్లో సరఫరా చేసిన ఆహారం పాచిపోయిందని చెప్తూ ప్రయాణికులు తిరస్కరించారు. ఎక్స్ వేదికగా రైల్వే ఆహార సేవలపై ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొంటామని ఐఆర్సీటీసీ వివరణ ఇచ్చ�
ఈ నెల 23న సికింద్రాబాద్ నుంచి ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ యాత్ర రైలు ప్రారంభం కానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఆ రైలు నడుస్తుందన�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రైల్వే స్టేషన్ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు �
సంక్రాంతి పండుగ సందర్భంగా 32 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7 నుంచి 27 వరకు రాకపోకలు సాగిస్తాయన్నారు. సికింద్రాబాద్-బ్రహ్మపూర్, బ్రహ్మపూర్-
IRCTC | రైలు ప్రయాణికులు వెజ్ థాలీ ఫుడ్ ఆర్డర్ చేస్తే, ఐఆర్సీటీసీ సిబ్బంది దాంతోపాటు పనీర్ సబ్జీకి కలిపి బిల్లు వేసిన ఘటన ఢిల్లీ బ్రహ్మపుత్ర ఎక్స్ ప్రెస్ రైలులో చోటు చేసుకున్నది.
IRCTC | రైలు ప్రయాణంలో ఆర్డర్ చేసే ఆహారంపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా చేసిన ఫిర్యాదుపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పోరేషన్ (IRCTC) స్పందించింది.
IRCTC Saptagiri Tour Package | తిరుమలలో శ్రీవారి దర్శనంతోపాటు కాణిపాకం, అలివేలు మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల సందర్శనకు ఐఆర్సీటీసీ రూ.6000లతో కూడిన ప్రయాణ ప్యాకేజీని మీకు అందుబాటులోకి తెస్తోంది.
IRCTC | సాంకేతిక సమస్యతో గురువారం ఉదయం మొరాయించిన ఐఆర్సీటీసీ వెబ్ సైట్.. మధ్యాహ్నం 1.55 గంటలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఉదయం తత్కాల్ టికెట్లు కొనుగోలుచేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Indian Railways | దేశంలోని రైలు ప్రయాణికుల్లో 95.3 శాతం జనరల్, స్లీపర్ క్లాసుల్లోనే ప్రయాణిస్తున్నారు. కేవలం 4.7 శాతం మాత్రమే ఏసీ కోచ్ల్లో వెళుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ విడుదల చేసిన డాటా వెల్లడించింది. ఈ ఏడాది
ఐఆర్సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ అంత ఈజీ కాదు.. ఏ కొంచెం తేడా వచ్చినా టికెట్ దొరకదు. ఇంటర్నెట్ స్పీడ్ స్లో తదితర సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇవీ ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.294.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్సీటీసీ. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.226.03 కోట్లతో పోలిస్తే ఇది 30.36 శాతం అధికమని పేర్కొంది.
Rats In Train Pantry | రైళ్లలో అందించే ఆహార పదార్థాల నాణ్యత గురించి ఏదో ఒక వివాదం తరచూ నెలకొంటూనే ఉంటుంది. ఆహారం సరిగా లేదని, రైల్వే పాంట్రీ అపరిశుభ్రంగా ఉందంటూ ప్రయాణికులు తరచూ కంప్లెయింట్స్ చేస్తుంటారు. అయితే, రైలు