Vande Bharat | ప్రతిష్టాత్మక వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైల్లో దంపతులకు ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శనివారం 19వ భారత గౌరవ్ యాత్రను 75 సంవత్సరాల వయసున్న దినేష్ చుట్కే, 63 సంవత్సరాల వయసున్న సాధన చుట్కే ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
జనరల్ క్లాస్ ప్రయాణికులకు ఆహారం అందించేందుకు రైల్వే శాఖ ఇటీవల ఓ కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని కింద రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణించే ప్యాసెంజర్లు సరసమైన ధరల్లో పరిశుభ్రమైన భోజ�
IRCTC-Swiggy | సెలెక్టెడ్ రైల్వే స్టేషన్ల పరిధిలో రైలు ప్రయాణికులు తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేసేందుకు స్విగ్గీతో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకున్నది.
IRCTC | ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) 1990 బ్యాచ్ అధికారి సంజయ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు.
Vande Bharat | ప్రతిష్టాత్మక వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.
భారత్ గౌరవ్ రైళ్లలో నిరుడు 96 వేల మంది భక్తులు ప్రయాణం సాగించినట్టు బుధవారం రైల్వే అధికారులు వెళ్లడించారు. 172 పర్యాటక ట్రిప్పులతో వారంతా 24 రాష్ర్టాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించారని పే�
వందే భారత్ రైల్లో సరఫరా చేసిన ఆహారం పాచిపోయిందని చెప్తూ ప్రయాణికులు తిరస్కరించారు. ఎక్స్ వేదికగా రైల్వే ఆహార సేవలపై ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొంటామని ఐఆర్సీటీసీ వివరణ ఇచ్చ�
ఈ నెల 23న సికింద్రాబాద్ నుంచి ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ యాత్ర రైలు ప్రారంభం కానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఆ రైలు నడుస్తుందన�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రైల్వే స్టేషన్ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు �
సంక్రాంతి పండుగ సందర్భంగా 32 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7 నుంచి 27 వరకు రాకపోకలు సాగిస్తాయన్నారు. సికింద్రాబాద్-బ్రహ్మపూర్, బ్రహ్మపూర్-
IRCTC | రైలు ప్రయాణికులు వెజ్ థాలీ ఫుడ్ ఆర్డర్ చేస్తే, ఐఆర్సీటీసీ సిబ్బంది దాంతోపాటు పనీర్ సబ్జీకి కలిపి బిల్లు వేసిన ఘటన ఢిల్లీ బ్రహ్మపుత్ర ఎక్స్ ప్రెస్ రైలులో చోటు చేసుకున్నది.