IRCTC-Araku Package | ఆంధ్రా ఊటీగా ప్రసిద్ధి గాంచిన అరకు లోయను సందర్శించాలని భావించే వారి కోసం ఐఆర్సీటీసీ.. రైల్-బస్సు ప్రయాణ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
IRCTC Circular Journey | పబ్లిక్ రవాణా వ్యవస్థల్లో ఎంత దూరం ప్రయాణించాలన్నా రైలు ప్రయాణం చాలా చౌక.. మరింత చౌకగా 56 రోజుల్లో దేశంలోని ప్రముఖ క్షేత్రాల్లో పర్యటించేందుకు ‘సర్క్యులర్ జర్నీ టికెట్’ అందుబాటులోకి తెచ్చింది ఐ
Bharat Gaurav Tourist Train | మాన్సూన్ సీజన్లో అధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కాశీ గయ పవిత్ర పిండ
భారత రైల్వేలో క్యాటరింగ్, టూరిజంతో పాటు రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ సేవలు అందించే ఐఆర్సీటీసీ పేరిట కొన్ని నకిలీ మొబైల్ యాప్లు చెలామణి అవుతున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఐఆర్సీటీసీ ఒక ప�
ట్రాకుల అభివృద్ధి పనులతో పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు చేసినట్టు శుక్రవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. తిరుపతి-కాట్పాడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లను రద్దు చేయగా, 31 నుంచి ఆగస్టు 6 �
Vande Bharat | వందే భారత్ రైలులో సరఫరా చేసిన ఆహారంలో చచ్చిన బొద్దింక దర్శనమిచ్చి ప్రయాణికుడికి షాకిచ్చింది. భోపాల్ నుంచి గ్వాలియర్కు వెళ్తున్న ఒక ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ అందించిన ఆహారంలో రొట్టె మధ్యలో చచ�
IRCTC | రైల్వే శాఖకు చెందిన ఐఆర్సీటీసీ (IRCTC)లో సాంకేతిక సమస్య తలెత్తింది. IRCTC వెబ్ సైట్, యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ ట్విట్టర్ ద్వా�
IRCTC | రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో ప్రయాణించే వారికి ఇక నుంచి అధిక ధరలతో అందుబాటులో ఉన్న ఆహారానికి బదులుగా కేవలం రూ.20 ఎకానమి భోజన�
IRCTC | ఇకపై రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆటోమెటిక్గా రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ లభించనున్నది. ఐఆర్సీటీసీ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఐఆర్సీటీసీ పోర్టల్ ద�
దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో గుంతకల్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లను రద్దు చేసినట్లు మంగళవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో ఎనిమిదో భారత్ గౌరవ్ యాత్ర ప్రత్యేక రైలును బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ రైలు యాత్రను సీనియర్ సిటిజన్ రాజ్యలక్ష్మి ప్రారంభించిన�
ఉత్తరప్రదేశ్లో ఓ రైలు ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ అందించిన ఆహారంలో బొద్దింక వచ్చిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆలూ కూరలో బొద్దింక కనిపించడంతో షాకైన ప్రయాణికుడు దాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టి ‘నా డబ
Cockroach in Veg Thali | ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించడంలో ‘ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC)’ పూర్తిగా విఫలమవుతుందనడానికి నిదర్శనంగా మరో ఘటన జరిగింది.
నర్సాపూర్-ఔరంగాబాద్, గుంటూరు-ఆదిలాబాద్ స్టేషన్ల మధ్య రెండు వన్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శనివారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న ఈ రెండు రైళ్లు నడుస్తాయన్నారు. ధన్బాద్-�
ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ..ఆన్లైన్లో రైలు టిక్కెట్ల విక్రయానికి దిగుతున్నారు. ఆన్లైన్ ట్రైన్ టికెటింగ్ రంగంలో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇం�