తత్కాల్ టికెట్ల బుకింగ్ వ్యవస్థ పెద్ద కుంభకోణంగా మారిందని ఐఆర్సీటీసీపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్సైట్లో మూడు నిమిషాల్లోనే బుకింగ్ అయిపోతున్నాయని చెప్తున్నారు.
రైలు టికెట్ల బుకింగ్, రద్దు విషయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) చెక్ పెట్టింది. ఇందుకోసం ‘ఆస్క్ దిశ 2.0’ అనే ఏఐ ఆధారిత వర్చువల్ �
రైల్వే సేవలన్నింటినీ ఒకే డిజిటల్ వేదిక ద్వారా అందించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ‘స్వరైల్' పేరుతో సరికొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. సెంటర
Swarail App | ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు అందించే సేవలను మెరుగుపరచడంతో పాటు ఆత్యాధునిక సేవలు అందించేందుకు ఐఆర్సీటీసీ సరికొత్తగా ‘స్వరైల్’ పేరుతో సరికొత్త యాప్ని తీసుకువచ్
వేసవిలో తిరుమల-తిరుపతి దైవదర్శనాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి తిరుపతికి వారాంతపు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రభుత్వరంగ సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో నవరత్న హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కి చేరుకున్నాయి. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదా�
SCR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 1 నుంచి నూతన రైల్వే టైంటేబుల్ అమల్లోకి తెస్తున్నట్టు అధికారులు తెలిపారు.
భారతీయ రైల్వే తత్కాల్, ఈ-టికెటింగ్ సేవలు గురువారం తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లు పనిచేయకపోవడంతో, క్రిస్మస్ సెలవుల్లో రైల్వే ప్రయాణాలకు సిద్ధమైన ప్రయాణికులు తీవ్ర ఇబ్బం�
రైలు టికెట్ల రిజర్వేషన్లలో చేపట్టిన ప్రధాన మార్పు దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. గతంలో ఉన్న ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 నుంచి 60 రోజులకు తగ్గిస్తూ రైల్వే అక్టోబర్ 16న ప్రకటన చేసింద�
Indian Railway | భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే టికెట్ల అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ వ్యవధిని తగ్గింది. ఇప్పటి వరకు ముందస్తు రిజర్వేషన్కు 120 రోజుల గడువు ఉన్నది. దీన్ని 60 రోజులకు తగ్గించింది. ఈ కొత�
Karthika Masam Special | ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ నుంచి కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభంకానున్నది. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో పలు ఆలయాలను దర్శించుకోవాలని పలువురు భావిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవాలనుకుంట�