మహబూబ్నగర్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ శనివారం మహబూబ్నగర్ స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభి�
దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) అంచనాలకుమించి రాణిస్తున్నది. గత నెలలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.465.38 కోట్ల ఆదాయం సమకూరినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఆదాయం ర�
Vande Bharat | ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైలు సర్వీసులు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారడంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖ�
Indian Railways | రైలు ప్రయాణించే సమయంలో రాళ్లు విసరడం వంటి చర్యల వల్ల ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో పాటు రైల్వే ఆస్తులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్�
Bharat Gaurav Train | ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ తొలి రైలు ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభంకానున్నదని ఎస్సీఆ�
IRCTC | తాత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో వెబ్సైట్తో పాటు, యాప్ శనివారం మొరాయించాయి. దాంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. టికెట్ల బుకింగ్ సమయంలో అస�
తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).
రైలు ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఐఆర్సీటీసీ మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైలు ప్రయాణికులు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేస్తే వారి బెర్త్ల వద్దకే ఆహారాన్ని అందించనుంది.
IRCTC | ఇక నుంచి నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షల టికెట్లు జారీ చేసేందుకు ఐఆర్సీటీసీ సామర్థ్యాన్ని అప్ గ్రేడ్ చేస్తామన్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.
Maharajas Express | రైలు ప్రయాణం.. అదొక మధురానుభూతి. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. అయితే, ఒక్కోసారి విసుగు తెప్పిస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండటం, అనుకున్న సమయానికి గమ్యానికి చేర్చకపోవడం వంటివి ప్రయాణికులను అసహన�
డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి ఉన్న న్యూటెక్నాలజీ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)పై కేంద్రం గురిపెట్టడంతో తొలిరోజ
ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏకమొత్తంగా విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఇప్పటివరకూ ఫలించకపోవడంతో స్టాక్ మార్కెట్లో ప్రస్తుత అధిక విలువకు ట్రేడవుతున్న న్యూటెక్నాలజీ �
Indian Railways | భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల