Cockroach in Veg Thali | ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించడంలో ‘ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC)’ పూర్తిగా విఫలమవుతుందనడానికి నిదర్శనంగా మరో ఘటన జరిగింది.
నర్సాపూర్-ఔరంగాబాద్, గుంటూరు-ఆదిలాబాద్ స్టేషన్ల మధ్య రెండు వన్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శనివారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న ఈ రెండు రైళ్లు నడుస్తాయన్నారు. ధన్బాద్-�
ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ..ఆన్లైన్లో రైలు టిక్కెట్ల విక్రయానికి దిగుతున్నారు. ఆన్లైన్ ట్రైన్ టికెటింగ్ రంగంలో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇం�
ప్రతి రైలు ప్రమాదం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషన్ (సీఆర్ఎస్) రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. నివేదిక చేతిక అందాక ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పిస్తుంది. వీ�
ప్రయాణికుల రద్దీ, వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సీహెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి
మహబూబ్నగర్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ శనివారం మహబూబ్నగర్ స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభి�
దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) అంచనాలకుమించి రాణిస్తున్నది. గత నెలలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.465.38 కోట్ల ఆదాయం సమకూరినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఆదాయం ర�
Vande Bharat | ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైలు సర్వీసులు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారడంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖ�
Indian Railways | రైలు ప్రయాణించే సమయంలో రాళ్లు విసరడం వంటి చర్యల వల్ల ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో పాటు రైల్వే ఆస్తులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్�
Bharat Gaurav Train | ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ తొలి రైలు ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభంకానున్నదని ఎస్సీఆ�
IRCTC | తాత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో వెబ్సైట్తో పాటు, యాప్ శనివారం మొరాయించాయి. దాంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. టికెట్ల బుకింగ్ సమయంలో అస�
తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).
రైలు ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఐఆర్సీటీసీ మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైలు ప్రయాణికులు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేస్తే వారి బెర్త్ల వద్దకే ఆహారాన్ని అందించనుంది.