రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణించే వారి కోసం వీటిని విడుదల చేసింది. వీటిని పాటించని ప్ర�
ఇప్పటి వరకు ఈ-కామర్స్ వేదికలపై, వాహనాల కొనుగోళ్లు తదితర సందర్భాల్లో లభించే ఈఎంఐ సదుపాయం ఐఆర్సీటీసీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇకపై మనం బుకింగ్ చేసుకొనే రైలు టికెట్టు ధరను ఈఎంఐలలో చెల్లించవచ్చు.
Indian railways | దేశంలో రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్ను క్యాన్సల్ చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 168
IRCTC Tour Package | మీరు పర్యాటక ప్రియులా!.. అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ మీకో బంపర్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలోని రాజస్థాన్లోని అజ్మీర్, బికనీర్, జైపూర్, జైసల్మేర్, జోధ్పూర్ను సందర్శించేలా ప్�
Yellow Paper in Samosa: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (IRCTC) రైళ్లలో అమ్ముతున్న ఆహారం శుభ్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది.
హైదరాబాద్- తిరుపతి, హైదరాబాద్- నాగర్సోల్, నర్సాపూర్-యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్ల మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి ఈ ప్రత్య
న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్యాసెంజర్లు, సరుకు రవాణాదారుల డాటాను మానిటైజ్ చేసేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవాలనుకొన్న వివాదాస్పద నిర్ణయంపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీ
విశాఖపట్నం నుంచి వచ్చే పర్యాటకుల కోసం రెండు ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా అధికారి చంద్రమోహన్ బిసా...
IRCTC Rameshwaram Package | దక్షిణ భారతదేశాన్ని సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, తిరువనంతపురం తదితర ప్రాంతాలను సందర్శ
న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న టికెట్ల బుకింగ్ పరిమితిని డబుల్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్ర�
రూ.35 రిఫండ్ కోసం భారత రైల్వేతో ఐదేండ్లు పోరాటం చేశాడు ఓ యువ ఇంజినీర్. పోరాటం ఫలించింది. రూ.35 రిఫండ్ చేయడానికి రైల్వే అంగీకరించింది. అయితే, అతనొక్కడికే కాదు.