IRCTC | ఇక నుంచి నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షల టికెట్లు జారీ చేసేందుకు ఐఆర్సీటీసీ సామర్థ్యాన్ని అప్ గ్రేడ్ చేస్తామన్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.
Maharajas Express | రైలు ప్రయాణం.. అదొక మధురానుభూతి. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. అయితే, ఒక్కోసారి విసుగు తెప్పిస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండటం, అనుకున్న సమయానికి గమ్యానికి చేర్చకపోవడం వంటివి ప్రయాణికులను అసహన�
డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి ఉన్న న్యూటెక్నాలజీ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)పై కేంద్రం గురిపెట్టడంతో తొలిరోజ
ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏకమొత్తంగా విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఇప్పటివరకూ ఫలించకపోవడంతో స్టాక్ మార్కెట్లో ప్రస్తుత అధిక విలువకు ట్రేడవుతున్న న్యూటెక్నాలజీ �
Indian Railways | భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణించే వారి కోసం వీటిని విడుదల చేసింది. వీటిని పాటించని ప్ర�
ఇప్పటి వరకు ఈ-కామర్స్ వేదికలపై, వాహనాల కొనుగోళ్లు తదితర సందర్భాల్లో లభించే ఈఎంఐ సదుపాయం ఐఆర్సీటీసీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇకపై మనం బుకింగ్ చేసుకొనే రైలు టికెట్టు ధరను ఈఎంఐలలో చెల్లించవచ్చు.
Indian railways | దేశంలో రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్ను క్యాన్సల్ చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 168
IRCTC Tour Package | మీరు పర్యాటక ప్రియులా!.. అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ మీకో బంపర్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలోని రాజస్థాన్లోని అజ్మీర్, బికనీర్, జైపూర్, జైసల్మేర్, జోధ్పూర్ను సందర్శించేలా ప్�
Yellow Paper in Samosa: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (IRCTC) రైళ్లలో అమ్ముతున్న ఆహారం శుభ్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది.
హైదరాబాద్- తిరుపతి, హైదరాబాద్- నాగర్సోల్, నర్సాపూర్-యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్ల మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి ఈ ప్రత్య
న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్యాసెంజర్లు, సరుకు రవాణాదారుల డాటాను మానిటైజ్ చేసేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవాలనుకొన్న వివాదాస్పద నిర్ణయంపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీ