భారతీయ రైల్వే దేశానికి జీవనాడి. సామాన్య ప్రజలకు తక్కువ ధరకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న సంస్థ. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మన దేశానిది. రోజూ 2 కోట్లకు పైగా ప్రజలు రైల్వే సేవలను వినియ�
దేశంలోనే అతిపెద్ద ప్రజాసంస్థలోని రైల్వే స్టేషన్లు, ప్రొడక్షన్ యూనిట్లు, ప్యాసింజర్ రైళ్లు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, కాంకోర్, ఐఆర్సిటిసి, ఖాళీగా ఉన్న రైల్వే భూములతో సహా ప్రైవేటు సంస్థలకు అప్ప�
ఖిలావరంగల్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేటి నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించి కీలక మార్పులు జరుగుతున్నాయని రైల్వేశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా, ఎక్స్�
మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్న సెటైర్ మన ఇండియన్ రైల్వేస్పై ఎప్పటి నుంచో ఉన్నదే. మన రైళ్లు ఆలస్యానికి కేరాఫ్. ఎప్పుడు ఏ రైలు ఎక్కడ ఆగుతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియన పరిస్థితి. అయితే
IRCTC Profits : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తొలి త్రైమాసికం ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఐఆర్సీటీసీ...
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ, ప్రైవేటుగా నిర్వహిస్తున్న రెండు తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరించారు. అహ్మదాబాద్-ముంబై, లక్నో-న్యూఢిల్లీ తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం న
IRCTC Bharath Darshan : దేశంలోని వివిధ చారిత్రాత్మక, భక్తిపూర్వక స్థలాలకు తీసుకెళ్లే ప్రత్యేక పర్యటన ప్యాకేజీని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రారంభించింది. ఈ నెల 29 నుంచి ఈ ప్రత్
సిటీబ్యూరో, జూలై 20(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో యాత్రికుల కోసం మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయి. ఇందులో �
‘చార్ ధామ్ యాత్ర’ ప్రత్యేక రైలు నడుపనున్న ఐఆర్సీటీసీ | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి దిగివస్తున్నది. ఈ క్రమంలో చార్ ధామ్ (బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకాధీష్) సహా పలు ప్రముఖ పర్యాటక ప్�
న్యూఢిల్లీ : ఏడు జ్యోతిర్లింగాలతో పాటు ప్రముఖ పర్యాటక ప్రదేశాల సందర్శనకు భారతీయ రైల్వే అవకాశం కల్పిస్తున్నది. ఈ యాత్ర కోసం ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 5 మధ్య ‘భారత్ దర్శన్’ ప్రత్యేక రైలును నడుపనున్నది. 13
ఢిల్లీ, జూన్ 26:రైలు టికెట్లు బుకింగ్ కోసం ఇదివరకు ప్రయాణికులు గంటల కొద్దీ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. దీన్ని నివారించడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర�
న్యూఢిల్లీ, మే 11: ‘వర్క్ ఫ్రం హోంతో విసిగిపోయారా? అయితే ఐఆర్సీటీసీ మీ కోసమే కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ‘వర్క్ ఫ్రం హోటల్’ పేరిట ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించింది. కేరళలోని హోటల్ రూమ్స్లో ఆహ్ల�