సిటీబ్యూరో, జూలై 20(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో యాత్రికుల కోసం మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయి. ఇందులో �
‘చార్ ధామ్ యాత్ర’ ప్రత్యేక రైలు నడుపనున్న ఐఆర్సీటీసీ | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి దిగివస్తున్నది. ఈ క్రమంలో చార్ ధామ్ (బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకాధీష్) సహా పలు ప్రముఖ పర్యాటక ప్�
న్యూఢిల్లీ : ఏడు జ్యోతిర్లింగాలతో పాటు ప్రముఖ పర్యాటక ప్రదేశాల సందర్శనకు భారతీయ రైల్వే అవకాశం కల్పిస్తున్నది. ఈ యాత్ర కోసం ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 5 మధ్య ‘భారత్ దర్శన్’ ప్రత్యేక రైలును నడుపనున్నది. 13
ఢిల్లీ, జూన్ 26:రైలు టికెట్లు బుకింగ్ కోసం ఇదివరకు ప్రయాణికులు గంటల కొద్దీ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. దీన్ని నివారించడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర�
న్యూఢిల్లీ, మే 11: ‘వర్క్ ఫ్రం హోంతో విసిగిపోయారా? అయితే ఐఆర్సీటీసీ మీ కోసమే కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ‘వర్క్ ఫ్రం హోటల్’ పేరిట ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించింది. కేరళలోని హోటల్ రూమ్స్లో ఆహ్ల�
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాగర్సోల్ నుంచి 75 రోజుల్లో 100 కిసాన్ రైళ్లను నడిపామని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట పరిధిలోని నాగర్సోల్ నుంచి న్యూ గువాహటికి 2021 జనవరి 5న మొదటి కిసాన్ రై�